యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సోమవారం హరిహరుల ప్రత్యేక పూజల కోలాహలం నెలకొం ది. వైష్ణవాగమశాస్త్ర రీతిలో యాదా ద్రీశుడికి, శైవాగమశాస్త్ర రీతిలో కొండపై వేంచేసి ఉన్న శ్రీ పర్వత వర్ధనీ స�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ.18,26,366 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 3,86,574, రూ. 100 దర్శనంతో రూ. 9,600, వీఐపీ దర్శనాల ద్వారా రూ. 2,85,000, సుప్రభాతంతో రూ. 2,500, క్యారీబ్యాగులత
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో ఆదివారం వారంతపు భక్తుల రద్దీ కొనసాగింది. పలు ప్రాంతాల నుంచి రావడంతో దర్శన క్యూలైన్లు నిండిపోయాయి. బాలాలయంలోని ప్రతిష్టామూర్తులకు నిజాభిషేకం మొ�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ. 7,12,026 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 78,270, రూ. 100 దర్శనంతో రూ. 31,500, నిత్య కైంకర్యాల ద్వారా రూ. 1,400, సుప్రభాతంతో రూ. 900, క్యారీబ్యాగులత
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో గురువారం స్వామి వారికి సుదర్శన నారసింహ హోమం అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లను పంచామృతాలతో అభిషేకిం చారు. తులసీ
యాదాద్రి: యాదాద్రి ఆలయ పునర్నిర్మాణాలు భక్తుల్లో ఆధ్యాత్మికతను పెంపొందించేలా సౌకర్యవంతంగా సాగుతున్నా యి. స్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున భక్తులు నిర్వహించే గిరి ప్రదక్షిణకు వైటీడీఏ �
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బాలాలయంలో బుధవారం స్వామి వారికి నిత్య కైంకర్యాలు శాస్ర్తోక్తంగా చేపట్టారు. ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపిన అర్చకులు స్వయంభువులకు పంచామృతాలతో అభిషేకం వైభవంగా
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ నిర్మాణాలు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో వాటి నిర్మాణాల తీరుతెన్నులపై వైటీడీఏ అధికారులు మంగళవారం క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. భక్తుల పుణ్య స్నానమాచరి�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ.10,25,621 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 1,05,146, రూ.100 దర్శనంతో రూ. 50,000, నిత్య కైంకర్యాలతో రూ.5,200, సుప్రభాతం ద్వారా రూ. 1,100, క్యారీ బ్యాగుల
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి బాలాలయంలో నిత్యపూజలు ఉదయం 4 గంటల నుంచి ప్రారంభమయ్యా యి. సుప్రభాత సేవ మొదలుకుని నిజా భిషేకం వరకు కోలాహలంగా పూజలు కొనసాగాయి. శ్రీవారి నిత్యకల్యాణం నిర్వ హించారు. నిత�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో వేగం పెంచి సకాలంలో పూర్తి చేయాలని ఈఎన్సీ రవీందర్రావు తెలిపారు. మంగళ వారం యాదాద్రి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. మొదటగా స్వామి వారిని �
తిరుపతి తరహాలో లడ్డూలు రూ.13.8 కోట్లతో అధునాతన యంత్రాలు త్వరలో ట్రాయల్ రన్ యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి కొత్త ఆలయం త్వరలో ప్రారంభం కానున్నది. ఇందుకు అనుగుణంగా పనులు జరుగుతున్నాయి. దర్శనానికి వచ్చే �
యాదాద్రి: యాదాద్రీశుడిని దర్శించుకునేందుకు వచ్చే వృద్ధులు, వికలాంగులు, నడువరాని స్థితిలో ఉన్న భక్తుల కోసం ఎస్కలేటర్(కదిలే మెట్లు)ల బిగింపు ప్రక్రియ సోమవారం వైటీడీఏ అధికారులు ప్రారంభించారు. కొండపైన గల క�