యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులో భాగంగా నూతనంగా నిర్మించిన ప్రధానాల యానికి తిరు వీధుల్లో ఈశాన్య ప్రాంతంలోని హైమాస్ట్ లైట్ స్తంభాన్ని మంగళవారం ఆలయ అధికారులు తొలగించారు. ఈ �
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు మంగళవారం రూ.4,13,283 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 26,382, రూ.100 దర్శనం టిక్కెట్ ద్వారా 7,800, వేద ఆశీర్వచనం ద్వారా 1,032, ప్రచార శాఖ ద్వారా 450, క్
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య క్షేత్రంలో క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామిని ఆరాధిస్తూ అర్చకు లు ప్రత్యేక పూజలు చేపట్టారు. యాదాద్రి క్షేత్రానికి పాలకుడిగా విష్ణు పుష్కరిణి, పాతగుట్టల�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఖజానాకు సోమవారం రూ.9,27,381 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 94,838, రూ. 100 దర్శనం టిక్కెట్ ద్వారా 8,100, వీఐపీ దర్శనాల ద్వారా 90,000, వేద ఆశీర్వచనం ద్వారా 3,613, ని�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దివ్య క్షేత్రంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఉదయం నిజాభిషేకం మొదలుకుని స్వామి వారి నిత్య కైంకర్యాలలో భక్తులు పాల్గొని తరించారు. స్వామి వారిని దర్శించుకునే భక�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు ఆదివారం రూ. 15,47,185 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 2,53,650, రూ. 100 దర్శనం టిక్కెట్ ద్వారా 19,600, వీఐపీ దర్శనాలతో 1,73,250, వేద ఆశీర్వచనం ద్వారా 10,836, �
యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి అనుబంధ ఆలయమైన పర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వరస్వామి వారి బాలాలయంలో అక్టోబర్ 7వ తేదీ (ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి) నుంచి 15వ తేదీ (ఆశ్వీయుజ శుద్ధ దశమి దసరా ) వరకు శ్ర
జరిగిన కథ శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్న
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి అనుబంధ శివాలయం ప్రధానాలయం పనులు దాదాపుగా పూర్తి కాగా, క్యూ లైన్లు, నంది, లింగం ప్రతిష్ట పనులు సాగుతు న్నాయి. హరిహరుల పుణ్యక్షేత్రంగా పునర్నిర్మితమవుతున్న యాద�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామి ఖజానాకు శనివారం రూ.10,01,568 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 1,31,006, రూ.100 దర్శనం టిక్కెట్ ద్వారా 31,900, వీఐపీ దర్శనాలతో 90,000, వేద ఆశీర్వచనం ద్వారా 3,612, నిత్య
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీసమేతుడైన నరసింహస్వామి సన్నిధిలో శనివారం స్వామి వారి నిత్య పూజలు కోలాహలంగా సాగాయి. తెల్లవారుజామునే సుప్రభాతం నిర్వహించి స్వామి వారిని మేల్కొపిన అర్చకులు ఆర్జిత పూజలను ప్రారం�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఖజానాకు గురువారం రూ.6,17,728 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 58,420, రూ.100 దర్శనం టిక్కె ట్ ద్వారా 29,000, వేద ఆశీర్వచనం ద్వారా 3,612, క్యారీ బ్యాగుల విక్రయం ద్�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు బుధవారం రూ. 5,38,233 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 53,206, రూ. 100 దర్శనం టిక్కెట్ ద్వారా 28,000, వేద ఆశీర్వచనం ద్వారా 7,740, సుప్రభాతం ద్వారా 1,600, క�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బాలాలయంలో బుధవారం స్వామి వారికి నిత్యార్చనలు సంప్రదాయ రీతిలో నిర్వహించారు. సుప్రభాతంతో మేల్కొలిపిన అర్చకులు స్వయంభువులకు పంచామృతాలతో అభిషేకం వైభవంగా నిర్�