యాదాద్రి: లక్ష్మీనరసింహస్వామి ఖజానాకు మంగళవారం రూ. 6,70,744 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ.76,500, రూ. 100 దర్శనం టిక్కెట్ ద్వారా 33,500, వేద ఆశీర్వచనం ద్వారా 6,192, నిత్యకైంకర్యాల ద్వారా 400, క్యారీ �
యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో నిత్య పూజలు ఉదయం 4గంటల నుంచి ప్రారంభమయ్యా యి. సుప్రభాత సేవ మొదలుకుని నిజాభిషేకం వరకు కోలాహలంగా పూజలు కొనసాగాయి. శ్రీవారి నిత్యకల్యాణం నిర్వ హించారు.
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో మంగళవారం క్షేత్ర పాలకుడు ఆంజనేయస్వామికి ఆకుపూజ పర్వా లను అత్యంత వైభవంగా జరిగాయి. భక్తుల నూతన క్యూ కాంప్లెక్స్ పక్కనే విష్ణు పుష్కరిణి చెంత ఉన్న హనుమంతు
యాదాద్రి: లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు సోమవారం రూ. 8,29,355 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపా రు. ప్రధాన బుకింగ్ ద్వారా 1,27,714, రూ.100 దర్శనం టిక్కెట్ ద్వారా 13,400, వీఐపీ దర్శనాలతో 36,750, వేద ఆశీర్వచనం ద్వారా 4,128, నిత్యకైంకర
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో హరిహరులకు సోమవారం విశేష పూజలు వైభవంగా నిర్వ హించారు. బాలాలయం లో కవచమూర్తలను సువర్ణపుష్పాలతో అర్చించిన అర్చకులు మండపంలో ఉత్సవ మూర్తులను పంచామృతాలతో అ�
యాదాద్రి: యాదాద్రి కొండపైన పుష్కరిణి సమీపంలో మట్టి లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ ప్రమాదవశాత్తు బోల్తా కొట్టింది. సుమారు 20 మీటర్ల లోతులో టిప్పర్ పడింది. అప్రమత్తమైన డ్రైవర్ లారీ నుంచి బయటకు దూకాడు. ప్రమాద
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షానికి రోడ్లు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో ర�
యాదాద్రి: లక్ష్మీనరసింహా స్వామి ఖజానాకు ఆదివారం రూ. 15,15,405 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 2,41,626, రూ. 100 దర్శనం టిక్కెట్లతో 11,300, వీఐపీ దర్శనాల ద్వారా 1,80,000, వేద ఆశీర్వచనం 6,192, సుప్రభాతం ద్వారా 3,
జరిగిన కథ శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్న
యాదాద్రి: లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు గురువారం రూ. 7,80,636 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపా రు. ప్రధాన బుకింగ్ ద్వారా 89,756, రూ. 100 దర్శ నం టిక్కెట్ల ద్వారా 29,000, వేద ఆశీర్వచనం ద్వారా 5,67 6, క్యారీ బ్యాగుల విక్రయంతో 2,750,
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో గురువారం స్వామి వారికి నిత్య పూజలు శాస్ర్తోక్తంగా నిర్వ హించారు. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లను పంచామృతాలతో అభిషేకించారు. తులసీ దళా�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు బుధవారం రూ. 4,77,454 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 58,990, రూ.100 దర్శనం టిక్కెట్తో 20,500, వేద ఆశీర్వచనం ద్వారా 3,096,నిత్య కైంకర్యాలతో 600, క్
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బాలాలయంలో బుధవారం స్వామి వారికి సంప్రదాయ పూజలు శాస్ర్తోక్తంగా కొనసాగాయి. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి స్వయంభ
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దివ్యాలయంలో క్షేత్ర పాలకుడైన ఆంజనేయస్వామిని ఆరాధిస్తూ ఆకు పూజ చేపట్టారు. యాదాద్రి క్షేత్రానికి పాలకుడిగా విష్ణు పుష్కరిణి చెంతగల గుడిలో హనుమంతుడిని సింధూరంతో �
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ. 10,09,797 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 1,44,878, రూ. 100 దర్శనంతో రూ. 16,000, వీఐపీ దర్శనాల ద్వారా రూ. 90,000, వేద ఆశీర్వచనంతో రూ. 12,384, క్యారీబ్యా�