యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి ఖజానాకు శనివారం రూ. 8,98,394 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 1,38,650, రూ.100 దర్శనం టిక్కెట్ ద్వారా 26,700, వీఐపీ దర్శనాల ద్వారా 68,100, వేద ఆశీర్వచనం ద్వారా
యాదాద్రి: యాదాద్రిలోని బాల శివాలయంలో శ్రీదేవి శరన్నవరాత్రోత్సవాలు మూడో రోజు అత్యంత వైభవంగా నిర్వహిం చారు. ఉదయం అమ్మవారికి ప్రాతఃకాలపు పూజ, కుంకుమార్చనతో పాటు విశేష పూజలు జరిపారు. సాయంత్రం సహస్ర నామార్చ�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో శనివారం నిత్యపూజల కోలాహలం నెలకొంది. ప్రతిష్టామూర్తు లకు నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చన వరకు నిత్య పూజలు జరిపారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించ
గత ప్రభుత్వాలు బోనాల పండుగను పట్టించుకోలేదు మేం భారీగా నిధులిచ్చి గొప్పగా నిర్వహిస్తున్నాం మాకు అన్ని మతాలు సమానమే.. అందరినీ గౌరవిస్తం శాసనసభలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హైదరాబాద్, అక్టోబర్ 8 (నమ
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సాయంత్రం వేళలో బాలాలయంలో కొలువుదీరిన ఆండాల్ అమ్మవారికి ఊం జల్ సేవోత్సవం అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. పరమ పవిత్రంగా మహిళా భక్తులు పాల్గొనే సేవలో భక్తు లు
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు శుక్రవారం రూ. 8,60,536 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 87,014, రూ.100 దర్శనం టిక్కెట్ ద్వారా 21,000, వేద ఆశీర్వచనం ద్వారా 2,580, నిత్యకైంకర్యాల ద్వ�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో శుక్రవారం స్వాతి నక్షత్ర పూజల కోలహలం నెలకొంది. తెల్ల వారు జాము 4గంటల నుంచి ఐదున్నర వరకు గిరిప్రదక్షిణలో భక్తులు పాల్గొన్నారు. ఆలయంలో మూడున్నర గంట�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పునర్నిర్మాణ పనులు అందమైన తోరణాలు, అత్యద్భుతంగా దీపాలతో తీర్చి దిద్దుతున్నారు. ప్రతి కట్టడం పంచరాత్ర గమశాస్ర్తానుసారంగా నిర్మాణాలు సాగుతున్నాయి. యాదాద్రి ప్రధా
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి అనుబంధ ఆలయమైన పర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వరస్వామి వారి బాలాలయంలో నేటి నుంచి శ్రీదేవి శరన్నవరా త్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 15వ తేదీ (ఆశ్వీయుజ శుద్ధ �
యాదాద్రి: లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు బుధవారం రూ. 2,51,339 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలి పారు. ప్రధాన బుకింగ్ ద్వారా 32,336, రూ.100 దర్శనం టిక్కెట్ల ద్వారా 9,000, వేద ఆశీర్వచనం ద్వారా 1,032, నిత్య కైంకర్యాల ద్వారా 600, సుప్�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో బుధవారం నుంచి 14వ తేదీన వరకు బతుకమ్మ పండుగలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో ఎన్. గీత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. యాదాద్రి కొండపై కార్యనిర్వహణాధికారి క్యా
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు మంగళవారం రూ. 4,12,085 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 27,726, రూ.100 దర్శనం టిక్కెట్ ద్వారా 11,000, వేద ఆశీర్వచనం ద్వారా 516, క్యారీ బ్యాగుల విక్రయ
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో నిత్యపూజలు ఉదయం 4గంటల నుంచి ప్రారంభమయ్యాయి. సుప్రభాత సేవ మొదలుకుని నిజాభిషేకం వరకు కోలాహలంగా పూజలు కొనసాగాయి. నిత్యపూజల్లో భాగంగా బాలాలయ మండపంలో లక్ష్మ