పంచనారసింహుడి సన్నిధిలోముఖ్యమంత్రి యాదాద్రి అణువణువూ కలియదిరిగిన సీఎం అధికారులకు, స్థపతులకు సూచనలు మహా సుదర్శన యాగ స్థల పరిశీలన 16వ సారి యాదాద్రి క్షేత్ర సందర్శన హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, అక్టోబర్�
ముహూర్తం ఖరారు చేసిన చినజీయర్ స్వామి స్వామి సన్నిధిలో ప్రకటించిన సీఎం కేసీఆర్ అదేరోజు ఆలయ మహా కుంభ సంప్రోక్షణ మార్చి 21 నుంచి మహా సుదర్శన యాగం 8 రోజుల పాటు సహస్ర కుండాత్మక హోమం త్రిదండి చినజీయర్ స్వామి �
ఆలయ ఉద్యోగులు, జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): యాదాద్రిలో రెండు కోట్లతో ఒక్కో కాటేజీ చొప్పున దాతల సాయంతో 250 కాటేజీలను నిర్మిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు తెలిప�
యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మిస్తామని 2014 అక్టోబర్ 17 న తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కే చంద్రశేఖర్రావు ప్రకటించారు. 2015లో దసరా రోజున సీఎం చేతులపై పునర్నిర్మాణానికి అంకురార్పణ. 2015లో బాలాలయంలోని స్వామివారి దర�
యాదాద్రి ఆలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం కోసం విరాళాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు విశేష స్పందన లభిస్తోంది. తెలంగాణ నుంచే కాకుండా ఏపీ నుంచి విరాళాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. ఇ�
Yadadri | యాదాద్రి మహా కుంభ సంప్రోక్షణకు ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది 2022 మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మహా సంప్రోక్షణకు ఎనిమిది రోజుల ముందు మహా సుదర్శన యాగం
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు మంగళవారం రూ. 8,60,360 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 1,21,012, రూ.100 దర్శనం టిక్కెట్ల ద్వారా 29,100, వీఐపీ దర్శనాల ద్వారా 12,000, కైంకర్యాల ద్వారా 200,
యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం పునః ప్రారంభానికి సిద్ధమైంది. అద్భుతమైన శిల్పసౌరభాలతో తెలంగాణ ప్రభుత్వం పునర్నిర్మించింది. అడుగడుగునా ఆధ్యాత్మికత ఉట్టి పడే కట్టడాలు..ఒద్దికగా పొదిగిన అం