యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు బుధవారం రూ.7,44,665 ఆదాయం సమకూరినట్టు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 85,638, రూ.100 దర్శనం టిక్కెట్ ద్వారా 21,400, వేద ఆశీర్వచనం ద్వారా 3,612, సుప్రభాతం ద్వారా 4,200, క�
యాదాద్రి: పవ్రిత పుణ్య క్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బాలాలయంలో బుధవారం ఉదయం అర్చకులు స్వామి, అమ్మవార్లకు ఆగమశాస్త్రం ప్రకారం విశేష పూజలు జరిపారు. వేకువజామూనే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ
‘ఈ ఆలయం మాది. ఈ రాష్ట్రం మాది. ఈ ఆధ్యాత్మిక సంపద మాది అన్న గొప్ప భావన యావత్ తెలంగాణ ప్రజానీకం కలిగి ఉండాలి.’ – యాదాద్రి దివ్యక్షేత్రం పునఃప్రారంభ ముహూర్తం ప్రకటన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సందేశమిద
ఇందుకోసం విరాళాల సేకరణ తెలంగాణ ప్రజలు పాలుపంచుకోవాలి గ్రామాలనుంచి రూ.11 వచ్చినా చాలు మా కుటుంబం నుంచి కిలో 16 తులాల బంగారం తొలి వితరణ యావత్ తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు హైదరాబాద్, అక్టోబర�
పంచనారసింహుడి సన్నిధిలోముఖ్యమంత్రి యాదాద్రి అణువణువూ కలియదిరిగిన సీఎం అధికారులకు, స్థపతులకు సూచనలు మహా సుదర్శన యాగ స్థల పరిశీలన 16వ సారి యాదాద్రి క్షేత్ర సందర్శన హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, అక్టోబర్�
ముహూర్తం ఖరారు చేసిన చినజీయర్ స్వామి స్వామి సన్నిధిలో ప్రకటించిన సీఎం కేసీఆర్ అదేరోజు ఆలయ మహా కుంభ సంప్రోక్షణ మార్చి 21 నుంచి మహా సుదర్శన యాగం 8 రోజుల పాటు సహస్ర కుండాత్మక హోమం త్రిదండి చినజీయర్ స్వామి �
ఆలయ ఉద్యోగులు, జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): యాదాద్రిలో రెండు కోట్లతో ఒక్కో కాటేజీ చొప్పున దాతల సాయంతో 250 కాటేజీలను నిర్మిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు తెలిప�
యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మిస్తామని 2014 అక్టోబర్ 17 న తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కే చంద్రశేఖర్రావు ప్రకటించారు. 2015లో దసరా రోజున సీఎం చేతులపై పునర్నిర్మాణానికి అంకురార్పణ. 2015లో బాలాలయంలోని స్వామివారి దర�
యాదాద్రి ఆలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం కోసం విరాళాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు విశేష స్పందన లభిస్తోంది. తెలంగాణ నుంచే కాకుండా ఏపీ నుంచి విరాళాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. ఇ�
Yadadri | యాదాద్రి మహా కుంభ సంప్రోక్షణకు ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది 2022 మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మహా సంప్రోక్షణకు ఎనిమిది రోజుల ముందు మహా సుదర్శన యాగం
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు మంగళవారం రూ. 8,60,360 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 1,21,012, రూ.100 దర్శనం టిక్కెట్ల ద్వారా 29,100, వీఐపీ దర్శనాల ద్వారా 12,000, కైంకర్యాల ద్వారా 200,