సర్వకళ సమాహారంగా యాదాద్రి నిర్మాణం రాబోయే రోజుల్లో 100 రకాల పూజలు వైకుంఠంలో ఉండే తిరుమామణి మంటపం ఇక్కడా మహామంత్ర శక్తి సమన్వితంగా పునర్నిర్మాణం కొత్తగా భక్తులకు ఉత్తర ద్వార దర్శనభాగ్యం యాదాద్రి ఆలయ ప్రధ
3.16 కేజీల బంగారం హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయ గోపురానికి స్వర్ణ తాపడం కోసం బ్రాహ్మణ సంక్షేమభవన్ తరఫున 3.16 కేజీల బంగారాన్ని విరాళంగా ఇవ్వనున్నట్టు భవన్ వ్య�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి ఖజానాకు సోమవారం రూ.10,15,323 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ.1,32,686, రూ.100 దర్శనం టిక్కెట్ ద్వారా 21,000, వీఐపీ దర్శనాల ద్వారా 75,000, కైంకర్యాల ద్వారా 20
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనారసింహస్వామి వారి నిత్య పూజలు ఉదయం నాలుగు గంటల నుంచి మొదలయ్యాయి. బాలాలయంలో కవచమూర్తులను అభిషేకించి అర్చించిన అర్చక బృందం బాలాలయంలో సుదర్శన నారసింహ హోమం జరిపారు. అనంతరం స్వామ�
ఆలయాన్ని ప్రజలు స్వర్ణమయంగా తీర్చిదిద్దడం ఆనందదాయకం ‘నమస్తే తెలంగాణ’కు మాధవానంద సరస్వతి స్వామి ప్రత్యేక ఇంటర్వ్యూ మెదక్/కొల్చారం:ఆహా! అద్భుతం ఆ శిల్ప కళ.. అత్యద్భుతం ఆ గోపుర నిర్మాణం.. మహదానందకరం అక్కడ�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీ సమేతుడైన నరసింహస్వామి వారి ఖజానాకు ఆదివారం ఖజానాకు రూ.17, 60,736 ఆదా యం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 2,65,342, రూ.100 దర్శనాల ద్వారా 23,100, వీఐ పీ దర్శనాల ద్వారా 2,20,650, వేద ఆశీర్�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆర్జిత పూజల కోలాహలం తెల్లవారు జాము నాలుగు గంటల నుం చి మొదలైంది. నారసింహుడికి నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉదయం నాలుగు గంటలకు సుప్రభాతం నిర్వ హిం�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం భక్త జనులతో పులకించింది. ఆదివారం సెలవు కావడంతో ఇలవే ల్పు దర్శనం కోసం వచ్చిన భక్తులతో యాదాద్రి పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసింది. కుటుంబ సభ్యులతో వ�
పెంబర్తిలో పరిశీలించిన ఆలయ ఈవో ఎన్ గీత యాదాద్రి, అక్టోబర్ 23: యాదాద్రి ప్రధానాలయం చుట్టూ నిర్మించిన రాజగోపురాల ద్వారాలకు బంగారు వర్ణపు ఇత్తడి తొడుగుల పనులు శరవేగంగా సాగుతున్నాయి. సుమారు 2,600 కిలోల ఇత్తడి�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి ఖజానాకు శనివారం రూ.11,63,342 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 1, 66,500, రూ. 100 దర్శనం టిక్కెట్ ద్వారా 18,300, వీఐపీ దర్శనాల ద్వారా 45,000, వేద ఆశీర్వచనం ద్వార�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో నిత్యపూజలు ఉదయం 4గంటల నుంచి ప్రారంభమయ్యా యి. సుప్రభాత సేవ మొదలుకుని నిజాభిషేకం వరకు కోలాహలంగా పూజలు కొనసాగాయి. నిత్య పూజల్లో భాగంగా బాలాలయ మండపంలో లక్ష్�
అంబర్పేట : యాదాద్రిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ఆలయ గోపురం బంగారు తాపడం కోసం తన ఉంగరాన్ని ఇస్తానని బాగ్అంబర్పేటకు చెందిన ఐదేండ్ల సంవిత్ వీర్ అనే బాలుడు ముందుకొచ్చాడు. సీఎం కేసీఆర్ చ