సీఎస్ సోమేష్ కుమార్ | యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం
యాదాద్రి, నవంబర్ 18 : సీఎం కేసీఆర్ పిలుపు మేరకు మహాద్భుతమైన యాదాద్రి పునర్నిర్మాణంలో మేము సైతం అంటూ పలువురు దాతలు, అధికారులు తమవంతుగా విరాళాలు అందిస్తున్నారు. స్వామివారి విమాన గోపురం స్వర్ణతాపడానికి ఆల�
Yadadri | సీఎం కేసీఆర్ పిలుపు మేరకు మహాద్భుతమైన యాదాద్రి పునర్నిర్మాణంలో మేము సైతం అంటూ పలువురు దాతలు, అధికారులు తమ వంతుగా విరాళాలు అందిస్తున్నారు. స్వామి విమాన గోపురం స్వర్ణతాపడానికి ఆలయ విద్యుత్ విభాగం ఈ
యాదాద్రి, నవంబర్ 15: యాదాద్రీశుడి విమాన గోపురం స్వర్ణతాపడానికి ప్రజలను భాగస్వామ్యం చేస్తూ సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు మంచి స్పందన లభిస్తున్నది. మహాద్భుతమైన యాదాద్రి పునర్నిర్మాణంలో మేము సైతం అంటూ తమ
లక్ష్మీ నివాసం డెవలపర్స్, అపీజే సురేంద్ర పార్క్ హోటల్స్ సంయుక్తంగా ఏర్పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం హోటల్ నుంచి గుడికి ఉచితంగా బస్సు వచ్చే ఏడాది మార్చి 20న వైభవంగా ప్రారంభం సిటీబ్యూరో, నవంబర్
న్యూస్ నెట్వర్క్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): యాదాద్రి ఆలయ విమాన గోపురానికి స్వ ర్ణతాపడం కోసం సోమవారం పలువురు దాతలు విరాళాలు అందజేశారు. కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ నియోజకవర్గం తరపున రెండో వి
మంత్రి మల్లారెడ్డి | యాదాద్రి గర్భగుడి విమాన గోపురం బంగారు తాపడం కోసం దాదాపుగా ఏడున్నర కిలోల బంగారానికి సంబంధించి రూ.3.10 కోట్లు విరాళంగా మంత్రి మల్లారెడ్డి సోమవారం యాదాద్రి ఆలయంలో ఈవో గీత కు అందజేశారు.
నేడు మంత్రి మల్లారెడ్డి నేతృత్వంలో అందజేత స్వచ్ఛందంగా విరాళాలిస్తున్న మేడ్చల్ ప్రముఖులు మేడ్చల్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): యాదాద్రి విమాన గోపురం స్వర్ణతాపడం కోసం సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు వి�
కొనియాడిన ఏపీ మంత్రి విశ్వరూప్ యాదాద్రి, నవంబర్ 6: ప్రపంచమే అబ్బురపడే విధంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంతోపాటు నీటి పారుదల ప్రాజెక్టు నిర్మాణాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మధన�
యాదాద్రి, నవంబర్ 1: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంతోపాటు పాతగుట్ట అనుబంధ ఆలయంలో ఈ నెల 5 నుంచి డిసెంబర్ 4 వరకు కార్తీక మాసోత్సవాలను నిర్వహించనున్నట్టు ఈవో గీత తెలిపారు. సత్యనారాయణ స్వామి వ్�