ఆధ్యాత్మికం.. ఆహ్లాదకర వాతావరణం పరిసరాల్లో 98 రకాల 4.21 లక్షల మొక్కలు పచ్చదనం కోసం 12.3 కోట్లు వెచ్చించిన వైటీడీఏ అడవులకు సరికొత్త పర్యాటక హంగులు 250 ఎకరాల్లో టెంపుల్ సిటీ పనులు రాయగిరి నుంచి గుట్టపై వరకు పచ్చదన
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ అర్బన్ : యాదాద్రి ఆలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. యాదాద్రి లక్ష
పరిగి నియోజకవర్గ ప్రజల తరఫున విరాళం ప్రకటన త్వరలో అందజేస్తామన్న ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పరిగి, అక్టోబర్ 29: యాదాద్రి విమాన గోపురం స్వర్ణతాపడానికి సీఎం కేసీఆర్ స్ఫూర్తితో వికారాబాద్ జిల్లా పరి�
Yadadri | ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుమేరకు యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహాస్వామి ఆలయ విమాన గోపురం బంగారం తాపడం కోసం రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి భూరి విరాళాన్ని అందించారు. 3 కిలోల బంగారం విలువ చేసే నగదు�
స్వామివారి ఖాతాలోకి రూ. 1,06,14,315 నేడు యాదాద్రిలో ఈవోకు విరాళాలు అందజేయనున్న మంత్రి మల్లారెడ్డి యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా నిర్మిస్తున్న ఆలయ గోపురం బంగారు తాపడం కోసం �
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు బుధవారం రూ. 6,16,057 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 67,574, రూ.100 దర్శనం టిక్కెట్ ద్వారా 24,000, వేద ఆశీర్వచనం ద్వారా 2,580, క్యారీ బ్యాగుల విక్రయ�
యాదాద్రి: పవ్రిత పుణ్య క్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బాలాలయంలో బుధవారం ఉదయం స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు అర్చకులు ఆగమశాస్త్రం ప్రకారం జరిపారు. వేకువజామూనే ఆలయాన్ని తెరిచిన అర్చకులు స
ఇచ్చోడ : యాదాద్రి విమాన గోపురం స్వర్ణతాపడం కోసం విరాళాలు ఇవ్వడానికి ముక్రా (కే) గ్రామ ప్రజలు ముందుకు వచ్చారు. బుధవారం గ్రామంలో సర్పంచ్ గాడ్గె మీనాక్షి, ఎంపీటీసీ గాడ్గె సుభాశ్ ఆధ్వర్యంలో ఈ సందర్భంగా ర్యా
విరాళాల సేకరణ | ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా కే సర్పంచ్ మీనాక్షి గాడ్గే ఆధ్వర్యంలో గ్రామస్తుల నిధుల సేకరణ చేపట్టారు. ఇంటింటికి తిరిగి రూ. 51 వేల నిధులు సేకరించారు. మరిన్ని నిధులు సేకరించి యాదాద్రి ఆ
Yadadri | యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహా స్వామివారికి సంబంధించిన అధికారిక బ్యాంకు క్యూ ఆర్ కోడ్ను బుధవారం ఆలయ ఈఓ గీత విడుదల చేశారు. స్వామి ప్రధానాలయంలోని విమాన గోపురం బంగారు తాపడానికి ప్రజలు, స్వామి
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు మంగళవారం రూ. 7,91,225 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 80,510, రూ.100 దర్శనం టిక్కెట్ల ద్వారా 21,500, వేద ఆశీర్వచనం ద్వారా 8,772, సుప్రభాతం ద్వారా 200, �
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో నిత్యపూజలు ఉదయం 4గంటల నుంచి ప్రారంభమయ్యాయి. సుప్రభాత సేవ మొదలుకుని నిజాభి షేకం వరకు కోలాహలంగా పూజలు కొనసాగాయి. నిత్యపూజల్లో భాగంగా బాలాల య మండపంలో లక్ష్�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పుణ్య క్షేత్రంలో మంగళవారం క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి ఆకుపూజలు అర్చకులు శాస్ర్తోక్తంగా నిర్వ హించా రు. కొండపైన భక్తులు నూతన క్యూ కాంప్లెక్స్ పక్కనే గల విష్ణు �