యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి ఖజానాకు శనివారం రూ.11,63,342 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 1, 66,500, రూ. 100 దర్శనం టిక్కెట్ ద్వారా 18,300, వీఐపీ దర్శనాల ద్వారా 45,000, వేద ఆశీర్వచనం ద్వార�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో నిత్యపూజలు ఉదయం 4గంటల నుంచి ప్రారంభమయ్యా యి. సుప్రభాత సేవ మొదలుకుని నిజాభిషేకం వరకు కోలాహలంగా పూజలు కొనసాగాయి. నిత్య పూజల్లో భాగంగా బాలాలయ మండపంలో లక్ష్�
అంబర్పేట : యాదాద్రిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ఆలయ గోపురం బంగారు తాపడం కోసం తన ఉంగరాన్ని ఇస్తానని బాగ్అంబర్పేటకు చెందిన ఐదేండ్ల సంవిత్ వీర్ అనే బాలుడు ముందుకొచ్చాడు. సీఎం కేసీఆర్ చ
యాదాద్రి:యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా పనులు కొనసాగుతున్నాయి. ప్రధానాలయం పూర్తి కావడంతో ఆలయ పునఃప్రారంభ తేదిని ప్రకటించడంతో తుదిమెరుగుల పనుల్లో ఆలయ అధికారు లు వేగం పెం�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు శుక్రవారం రూ. 7,11,736 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 64,220, రూ.100 దర్శనం టికెట్ ద్వారా 30,000, వేద ఆశీర్వచనం ద్వారా 5,1 60, నిత్య కైంకర్యాల ద్వార
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో కొలువుదీరిన ఆండాల్ అమ్మవారికి సాయంత్రం వేళలో ఊంజ ల్ సేవోత్సవాన్ని అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. పరమపవిత్రంగా మహిళా భక్తులు పాల్గొనే సేవలో భక్�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బాలాలయంలో శుక్రవారం ప్రతిష్టామూర్తులకు నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చన వరకు నిత్య పూజలు జరిపారు. ఉదయం 3 గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనరసిం
Yadadri | యాదాద్రిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ఆలయ గోపురం బంగారు తాపడం కోసం భక్తులు బంగారం కానుకలు సమర్పించేందుకు ప్రత్యేక హుండీని ఏర్పాటు చేయనున్నారు. భక్తుల విజ్ఞప్తుల మేరకు
‘చిత్రకళారాజితంబు, శిల్పకళా శోభితంబు, దివ్యౌషధి దీపితంబు, భవ్య గోపురావృతంబు’ అంటూ యాదాద్రి శోభను ముడుంబై వరదాచార్యులు సరళంగా వర్ణించారు. పవిత్ర తెలంగాణ భూమిపై కొలువై ఉన్న లక్ష్మీ నరసింహుడి ఆలయాన్ని పు�