యాదాద్రి: పంచనారసింహుడు కొలువుదీరిన యాదాద్రి ఆదివారం భక్త జనులతో పులకించింది. సెలవుదినం కావడంతో పాటు దసరా పండుగ ముగిసిన నేపథ్యంలో ఇలవేల్పు దర్శనం కోసం వచ్చిన భక్తులతో యాదాద్రి మరోమారు సందడిగా మారింది. �
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీసమేతుడైన నరసింహస్వామి వారి ఖజానాకు ఆదివారం రూ. 20,31,973 ఆదాయం సమ కూరినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 3,88,410, వీఐపీ దర్శనాల ద్వారా 3,45,000, వేద ఆశీర్వ చనం ద్వారా 3,612, నిత్య కైంకర్యా�
యాదాద్రి: లక్ష్మీసమేతుడైన నరసింహస్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులతో యాదాద్రి సందడిగా మారింది. ఆలయం లో తెల్లవారు జాము నాలుగు గంటల నుంచే ఆర్జిత పూజల కోలాహలం మొదలైంది. నారసింహుడికి నిజాభిషేకంతో ఆరా ధనలు ప్ర
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు బుధవారం రూ. 3,84,933 ఆదాయం సమకూరినట్టు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 36,908, రూ.100 దర్శనం టిక్కెట్ ద్వారా 18,900, వేద ఆశీర్వచనం ద్వారా 1,548, నిత్యకైంకర్యాల ద్వా�
యాదాద్రి: పవ్రిత పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బాలాలయంలో బుధవారం ఉదయం స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు అర్చకులు ఆగమశాస్త్రం ప్రకారం జరిపారు. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు స�
యాదాద్రి: యాదాద్రి కొండపైన భక్తుల నూతన క్యూ కాంప్లెక్స్ పక్కనే గల విష్ణు పుష్కరిణి చెంత ఉన్న క్షేత్ర పాలకుడు హనుమంతుడికి పంచామృతాలలో అభిషేకం, సింధూరం అలంకరణ చేపట్టారు. తమలపాకులతో అర్చన చేపట్టారు. వేద మం�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బాలాయంతో పాటు అనుబంధ శివాలయంలో విజయదశమి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మూల నక్షత్ర పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు.బాలాలయ ముఖమండపంలో స్వామి, అమ్మవార్లకు ప్రత�
ఏర్పాట్లపై చినజీయర్స్వామితో సీఎం గంటన్నరకు పైగా సాగిన సమావేశం పూర్ణకుంభంతో వేదపండితుల స్వాగతం సీఎం దంపతులకు స్వామి ఆశీర్వాదం ఆశ్రమంలో సీఎం సహపంక్తి భోజనం హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): భూలో�
యాదాద్రి: యాదాద్రి నరసింహస్వామి వారి ఖజానాకు సోమవారం రూ. 9,96,967 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 1,32,214, రూ.100 దర్శనం టిక్కెట్ ద్వారా 14,000, వీఐపీ దర్శనాల ద్వారా 60,000, వేద ఆశీర్వచనం ద్వారా 9,288, క్యా�
యాదాద్రి: యాదాద్రి అనుబంధ ఆలయమైన శివాలయంలో స్టీల్తో తయారు చేసిన ప్రత్యేక క్యూలైన్ల బిగింపు పనులు సాగుతున్నాయి. శివాలయంలోని తూర్పు ప్రధాన ద్వారం వద్ద నుంచి ఆలయ తిరువీధుల్లో గల ప్రాకారంలో క్యూలైన్లను బ�
Yadadri Temple | అద్భుతమైన శిల్ప సౌరభాలతో పునర్నిర్మించిన యాద్రాద్రి లక్ష్మీనృసింహస్వామి ఆలయం త్వరలో ఆవిష్కరించనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. భారతీయులందరికీ పర
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు ఆదివారం రూ.16,30,808 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 1,79,750, రూ.100 దర్శనం టిక్కెట్ల ద్వారా 28,200, వీఐపీ దర్శనాల ద్వారా 1,50,000, వేద ఆశీర్వచనం ద్వా�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ప్రతిష్టామూర్తులకు చేపట్టి న నిజాభిషేకం మొదలుకుని స్వామి వారికి జరిగే నిత్య కైంకర్యాలలో భక్తులు పాల్గొని తరించా�
జరిగిన కథ శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్న