నిత్య కైంకర్యాలు కూడా..కొత్త ధరలు నేటి నుంచి అమలు యాదాద్రి, డిసెంబర్ 9: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులతో నిర్వహించే స్వామివారి నిత్య కైంకర్యాలు, శాశ్వత పూజలతోపాటు స్వామివారి ప్రసాదం లడ్డూ, ప�
160 గ్రాముల బంగారం తొమ్మిది రోజుల్లో అందిన విరాళాలు యాదాద్రి, డిసెంబర్ 7: యాదాద్రీశుడి నూతన గర్భాలయ విమానగోపురం స్వర్ణతాపడానికి నవంబర్ 28 నుంచి డిసెంబర్ 6 వరకు రూ.1,37,62,059 విరాళాలు స్వామివారి ఖాతాలో జమ అయినట్�
రూ.55 లక్షల డీడీలు అందజేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్ తొలి వేతనం రూ.20 వేలు ప్రకటించిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ యాదాద్రి/ తిమ్మాజిపేట/ మర్కూక్, డిసెంబర్ 6: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ దివ్య విమానగో�
యాదాద్రిలో భక్తుల కోలాహలం | యాదాద్రి లక్ష్మీసమేతుడైన నరసింహస్వామి ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయాయి. వారాంతపు సెలవుదినం కావడంతో ఆదివారం యాదాద్రీశుడిని దర్శించుకు నేందుకు వచ్చిన భక్తులతో యాదాద్ర
Yadadri | యాదాద్రి ఆలయ గోపురానికి బంగారు తాపడం చేయించే మహత్తర యజ్ఞానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. సీఎం పిలుపు అందుకున్న పలువురు ఆలయ గోపురం కోసం
రూ.2 లక్షల చెక్కు కూడా.. యాదాద్రి, డిసెంబర్ 3 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ విమాన గోపురం స్వర్ణతాపడానికి దాతల నుంచి భారీ స్పందన లభిస్తున్నది. భక్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు అందజేస్తున్నారు
ఏర్పాటుకు వేగంగా అడుగులు ఎన్సీపీఈ సంస్థకుడీపీఆర్ రూపకల్పన బాధ్యతలు నెల రోజుల్లో డీపీఆర్ ఇవ్వాలని జలమండలి ఎండీ దానకిశోర్ ఆదేశం సిటీబ్యూరో, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ ):సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టా
బంజారాహిల్స్, డిసెంబర్ 2: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన ఆలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం కోసం హైదరాబాద్కు చెందిన వీరభద్ర మినరల్స్ గ్రానైట్, జీవీపీఆర్ మినరల్స్ యాజమాన్యం రూ.50 లక్షలు వి
బంజారాహిల్స్ : యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ప్రధాన ఆలయ విమాన గోపురం స్వర్ణ తాపడం కోసం బంగారం విరాళాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు జూబ్లీహిల్స్ రోడ్ నెం 10లో నివాసం ఉంటున్న