పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి యాదాద్రి, డిసెంబర్ 15: యాదాద్రి క్షేత్రం అద్భుతంగా రూపుదిద్దుకున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బుధవారం ఆయన తన కుటుంబ సభ్యులు, ప్రజాప్రత�
యాదాద్రి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా స్వామివారి గర్భాలయ విమానగోపురం స్వర్ణతాడపానికి పలువురు భక్తులు విరాళాలు అందజేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుమేరకు �
యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి నూతన ఆలయం మహాద్భుతంగా నిర్మించారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శంశాక్ గోయల్ అన్నారు. మంగళవారం యాదాద్రి సన్నిధిలో బస చేసిన ఆయన బుధవారం ఉదయం యాదాద్రి శ్
నిత్య కైంకర్యాలు కూడా..కొత్త ధరలు నేటి నుంచి అమలు యాదాద్రి, డిసెంబర్ 9: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులతో నిర్వహించే స్వామివారి నిత్య కైంకర్యాలు, శాశ్వత పూజలతోపాటు స్వామివారి ప్రసాదం లడ్డూ, ప�
160 గ్రాముల బంగారం తొమ్మిది రోజుల్లో అందిన విరాళాలు యాదాద్రి, డిసెంబర్ 7: యాదాద్రీశుడి నూతన గర్భాలయ విమానగోపురం స్వర్ణతాపడానికి నవంబర్ 28 నుంచి డిసెంబర్ 6 వరకు రూ.1,37,62,059 విరాళాలు స్వామివారి ఖాతాలో జమ అయినట్�
రూ.55 లక్షల డీడీలు అందజేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్ తొలి వేతనం రూ.20 వేలు ప్రకటించిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ యాదాద్రి/ తిమ్మాజిపేట/ మర్కూక్, డిసెంబర్ 6: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ దివ్య విమానగో�
యాదాద్రిలో భక్తుల కోలాహలం | యాదాద్రి లక్ష్మీసమేతుడైన నరసింహస్వామి ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయాయి. వారాంతపు సెలవుదినం కావడంతో ఆదివారం యాదాద్రీశుడిని దర్శించుకు నేందుకు వచ్చిన భక్తులతో యాదాద్ర
Yadadri | యాదాద్రి ఆలయ గోపురానికి బంగారు తాపడం చేయించే మహత్తర యజ్ఞానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. సీఎం పిలుపు అందుకున్న పలువురు ఆలయ గోపురం కోసం
రూ.2 లక్షల చెక్కు కూడా.. యాదాద్రి, డిసెంబర్ 3 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ విమాన గోపురం స్వర్ణతాపడానికి దాతల నుంచి భారీ స్పందన లభిస్తున్నది. భక్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు అందజేస్తున్నారు