టీటీడీ భద్రతా వ్యవస్థలపై పోలీసుల అధ్యయనం హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): యాదాద్రి పుణ్యక్షేత్రంలో భక్తులతోపా టు ఆధ్యాత్మిక వాతావరణానికి ఆటంకాలు తలెత్తకుం డా ప్రభుత్వం కట్టుదిట్టమై�
Yadadri | టాలీవుడ్కు ఊపు తెచ్చి, కరోనా తర్వాత పెద్ద సినిమాలు రిలీజవవడానికి మార్గం సుగమం చేసిన చిత్రం ‘అఖండ’. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన
యాదాద్రి లక్ష్మీసమేతుడైన నరసింహస్వామి దర్శనానికి బారులుతీరిన భక్తులతో బాలాలయ సముదాయాలు, మొక్కు పూజలతో మండపాలు కిక్కిరిసిపోయాయి. వరుస సెలవులు కావడంతో ఆదివారం యాదాద్రీశుడిని దర్శించుకునేందుకు వచ్చిన �
కిక్కిరిసిన యాదాద్రి, భద్రాద్రి యాదాద్రి/భద్రాచలం, డిసెంబర్ 25: ధనుర్మాసోత్సవాలతోపాటు వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శనివారం యాదాద్రి లక్ష్మీనరస�
తెలంగాణలోనే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఫేమస్. ఇక్కడికి నిత్యం చాలామంది భక్తులు వస్తుంటారు. యాదాద్రి ఆలయాన్ని ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అత్యంత సుందరంగా తెలంగాణ సర్కారు ఇటీవలే తీ�
ఉత్తర రాజగోపురంపై మ్యాపింగ్ లైటింగ్ టెక్నాలజీ సంస్థ ట్రయల్ రన్ యాదాద్రి, డిసెంబర్ 24 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్య చరిత్ర త్రీడీ యానిమేషన్ రూపంలో భక్తులకు చేరువకానున్నది. స్వామివారిని దర్శ�
జనవరి 13 నుంచి 18 వరకు యాదాద్రి, డిసెంబర్ 23 : యాదాద్రిలో లక్ష్మీనరసింహ స్వామి అధ్యయనోత్సవాలను జనవరి 13 నుంచి 18వ తేదీ వరకు ఆరు రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు ఆలయ ఈవో ఎన్ గీత గురువారం ఒక ప్రకటనలో త
ప్రజా గాయకుడు గద్దర్ యాదాద్రి, డిసెంబర్ 19: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం చారిత్రక ధ్యాన మందిరమని ప్రజా గాయకుడు గద్దర్ అభివర్ణించారు. సీఎం కేసీఆర్ అద్భుతమైన దేవాలయంగా తీర్చిదిద్దుతున్నారన�
యాదాద్రి : యాదాద్రి లక్ష్మీసమేతుడైన నరసింహస్వామి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో రావడంతో మండపాలు కిక్కిరిసిపోయాయి. ధనుర్మాసంతో పాటు ఆదివారం సెలవుదినం కావడంతో ఇలవేల్పు దర్శనం కోసం భక్తులు యాదాద్రిలో ప�
యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి బాలాలయంలో శుక్రవారం అర్చకులు ధనుర్మాన ఉత్సవాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లను అభిషేకించారు. బాలాలయ మండపం�
ఎన్నారైల నుంచి విరాళాల సేకరణకు టీ యాప్ ఫోలియో సమీక్షా సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునఃప్రారంభానికి ముహూర్తం
మంత్రి ఐకే రెడ్డి | సీఎం కేసీఆర్ ఆదేశాలకు మేరకు యాదాద్రి ఆలయ పునః ప్రారంభ పనులన్నీ వేగంగా పూర్తి చేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు.