కిక్కిరిసిన యాదాద్రి, భద్రాద్రి యాదాద్రి/భద్రాచలం, డిసెంబర్ 25: ధనుర్మాసోత్సవాలతోపాటు వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శనివారం యాదాద్రి లక్ష్మీనరస�
తెలంగాణలోనే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఫేమస్. ఇక్కడికి నిత్యం చాలామంది భక్తులు వస్తుంటారు. యాదాద్రి ఆలయాన్ని ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అత్యంత సుందరంగా తెలంగాణ సర్కారు ఇటీవలే తీ�
ఉత్తర రాజగోపురంపై మ్యాపింగ్ లైటింగ్ టెక్నాలజీ సంస్థ ట్రయల్ రన్ యాదాద్రి, డిసెంబర్ 24 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్య చరిత్ర త్రీడీ యానిమేషన్ రూపంలో భక్తులకు చేరువకానున్నది. స్వామివారిని దర్శ�
జనవరి 13 నుంచి 18 వరకు యాదాద్రి, డిసెంబర్ 23 : యాదాద్రిలో లక్ష్మీనరసింహ స్వామి అధ్యయనోత్సవాలను జనవరి 13 నుంచి 18వ తేదీ వరకు ఆరు రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు ఆలయ ఈవో ఎన్ గీత గురువారం ఒక ప్రకటనలో త
ప్రజా గాయకుడు గద్దర్ యాదాద్రి, డిసెంబర్ 19: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం చారిత్రక ధ్యాన మందిరమని ప్రజా గాయకుడు గద్దర్ అభివర్ణించారు. సీఎం కేసీఆర్ అద్భుతమైన దేవాలయంగా తీర్చిదిద్దుతున్నారన�
యాదాద్రి : యాదాద్రి లక్ష్మీసమేతుడైన నరసింహస్వామి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో రావడంతో మండపాలు కిక్కిరిసిపోయాయి. ధనుర్మాసంతో పాటు ఆదివారం సెలవుదినం కావడంతో ఇలవేల్పు దర్శనం కోసం భక్తులు యాదాద్రిలో ప�
యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి బాలాలయంలో శుక్రవారం అర్చకులు ధనుర్మాన ఉత్సవాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లను అభిషేకించారు. బాలాలయ మండపం�
ఎన్నారైల నుంచి విరాళాల సేకరణకు టీ యాప్ ఫోలియో సమీక్షా సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునఃప్రారంభానికి ముహూర్తం
మంత్రి ఐకే రెడ్డి | సీఎం కేసీఆర్ ఆదేశాలకు మేరకు యాదాద్రి ఆలయ పునః ప్రారంభ పనులన్నీ వేగంగా పూర్తి చేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి యాదాద్రి, డిసెంబర్ 15: యాదాద్రి క్షేత్రం అద్భుతంగా రూపుదిద్దుకున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బుధవారం ఆయన తన కుటుంబ సభ్యులు, ప్రజాప్రత�
యాదాద్రి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా స్వామివారి గర్భాలయ విమానగోపురం స్వర్ణతాడపానికి పలువురు భక్తులు విరాళాలు అందజేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుమేరకు �
యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి నూతన ఆలయం మహాద్భుతంగా నిర్మించారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శంశాక్ గోయల్ అన్నారు. మంగళవారం యాదాద్రి సన్నిధిలో బస చేసిన ఆయన బుధవారం ఉదయం యాదాద్రి శ్