Yadadri | యాదాద్రీశుడి సన్నిధిలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా యాదగిరి లక్ష్మినారసింహుడు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఐదోరోజైన సోమవారం వటపత్రసాయి అలంకారంలో
Yadadri temple | యాదాద్రి లక్ష్మీనారసింహుడి క్షేత్రంలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అధ్యయనోత్సవాల్లో భాగంగా మూడో రోజు ఉదయం శ్రీరామావతారం అలంకారంలో నరసింహ స్వామి దర్శనమిస్తున్నారు.
CM KCR | తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాల చినజీయర్ స్వామితో భేటీ కానున్నారు. దీనికోసం ఆయన ఆదివారం సాయంత్రం ముచ్చింతల్ వెళ్లనున్నారు. అక్కడే చినజీయర్ స్వామిని కలుస్తారు. ఆయనతో
యాదాద్రి, జనవరి 8: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి విమాన గోపురం స్వర్ణతాపడానికి విరాళాల సేకరణ కొనసాగుతున్నది. ఆలయ పునర్నిర్మాణంలో ప్రజలు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ర�
ఆధ్యాత్మిక, పౌరాణిక,చారిత్రక ధారావాహిక 48 శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడ�
ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఆయన సతీమణి ముకుందమ్మలు శనివారం యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఏడాది కూడా యాదాద్రీశుడి కృపతో
యాదాద్రి, జనవరి 7: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి విమాన గోపురం స్వర్ణ తాపడానికి టెస్కాబ్ పాలక మండలి రూ.1,16,116 విరాళం సమర్పించింది. శుక్రవారం యాద్రాదిలో ఆలయ ఏఈవో శ్రవణ్కుమార్కు నాఫ్స్కాబ్ చైర్మన్ క�
షాద్నగర్ : యాద్రాది లక్ష్మీనర్సింహాస్వామి దేవాలయ గోపురం స్వర్ణ తాపడానికి రూ. 1,16,116 చెక్కును దేవాలయం ఈఓకు అందజేశామని జిల్లా డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి శుక్రవారం తెలిపారు. టీఎస్ క్యాబ్ పాలక
ఖమ్మం : ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ కూరాకుల నాగభూషణం కుటుంబసమేతంగా శుక్రవారం యాదాద్రి లక్ష్మీనర్సిహస్వామిని దర్శించుకున్నారు. రాష్ట్ర సహకార ఎఫెక్స్ బ్యాంక్ చైర్మన్ కొండూరి రవిందర్రావు �
యాదాద్రిలో చివరి దశకు ఆలయ నిర్మాణ పనులు ప్రారంభోత్సవానికి తుది మెరుగులు మహాకుంభ సంప్రోక్షణకు ఏర్పాట్లు యాదాద్రి, జనవరి4 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి నూతన ప్రధానాలయం తుది మెరుగులు దిద్దుకుంటున్నది. ఆ�
ఢిల్లీ, ఛండీగఢ్ ఎన్నికల కమిషనర్ ఎస్కే శ్రీవాస్తవ యాదాద్రి, జనవరి 3: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయాన్ని అద్భుతంగా పునర్నిర్మించారని తఢిల్లీ, ఛండీగఢ్ ఎన్నికల కమిషనర్ ఎస్కే శ్రీవాస్తవ ప�
కొనియాడిన కేంద్ర మంత్రి భగవంత్ ఖుబా యాదాద్రి, జనవరి 2: యాదాద్రి క్షేత్రాన్ని మహాద్భుతంగా తీర్చిదిద్దారని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి భగవంత్ ఖుబా కొనియాడారు. ఆదివారం ఆయన యాదాద్రి లక్ష్మీనరసింహస్