మేడ్చల్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ విమానగోపురం స్వర్ణతాపడం కోసం మేడ్చల్ నియోజకవర్గం తరఫున రూ.11 లక్షల విరాళం అందిస్తున్నట్టు కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి తెల�
యాదాద్రి భువనగిరి : శ్రీ పాత లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం పాతగుట్ట నందు నిర్వహించ తలపెట్టిన అధ్యాయనోత్సవాలు, వార్షిక బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారయ్యాయి. ఈ మేరకు ఆలయ కార్య నిర్వహణ అధికారి ఆదివారం ఒక �
యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి బాలాలయంలో బుధవారం ఉదయం స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు అర్చకులు ఆగమశాస్త్రం ప్రకారం జరిపారు. వేకువ జామునే ప్రతిష్ఠామూర్తులకు ఆరాధన నిర్వహించారు. ఉత్సవమూర్త�
యాదాద్రి : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మదిలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి తెలంగాణ టూరిజం డెస్టినేషన్ ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. శుక్ర
యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య విమానగోపురం స్వర్ణతాపడానికి విరాళాల సేకరణ కొనసాగుతున్నది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు తమతోచిన విరాళాలు స్వామివారికి సమర్పిస్తున్న�
యాదాద్రి భువనగిరి : రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, సివిల్ సప్లై చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సమేతంగా యాదాద్రి లక్ష్మీ నారసింహుడిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వ�
యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామూనే ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లను అభిషేకించారు.
యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి పునర్నిర్మాణాలు పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉన్న యాగస్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వ అర్కిటెక్చర్ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ గురువారం పరిశీలించా�
– సిద్దిపేట నియోజకవర్గం తరపున స్వర్ణతాపడానికి కేజీ బంగారం అందజేత – త్వరలో మరో కేజీ బంగారం – యాదాద్రిలో 100 పడకల ఆస్పత్రి ఏర్పాటుకు కృషి – రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి హరీశ్ర�
యాదాద్రి భువనగిరి : దేశంలోనే గొప్ప పర్యాటక ప్రాంతంగా యాదాద్రి దేవాలయం మారబోతున్నదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. గురువారం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి సతీ సమ�
యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి పునర్నిర్మాణంలో పలువురు ప్రముఖులు భాగస్వాములవుతున్నారు. స్వర్ణతాపడానికి ప్రజలకు భాగస్వామ్యం కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుతో మేం సైతం అంటూ ముందుకు వచ�
టీఆర్ఎస్ సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్ సతీశ్రెడ్డి సిటీబ్యూరో, జనవరి 30 (నమస్తే తెలంగాణ): యాదాద్రి ఆలయం రాష్ట్రానికే తలమానికమని టీఆర్ఎస్ సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్ వై.సతీశ్రెడ్డి అన్నారు. ఆద�
యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి దివ్య విమానగోపురం స్వర్ణతాపడానికి దాతల స్పందన కొనసాగుతున్నది. పలువురు దాతలు తమకు తోచిన విరాళాలను స్వామివారికి సమర్పిస్తున్నారు. ఆదివారం రాష్ట్ర ఎలక్టిసిటీ