అంతరంగికంగా నిర్వహణ: ఈవో గీత యాదాద్రి, ఫిబ్రవరి 28: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 4 నుంచి ప్రారంభం కానున్నట్టు ఈఓ గీత తెలిపారు. 11 రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలు బాలాలయంలోనే అంతరంగిక�
యాదాద్రి : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవములు మార్చి 4వ తేదీన ప్రారంభం కానున్నాయి. మార్చి 14 వరకు 11 రోజుల పాటు నవాహ్నిక దీక్షతో పాంచరాత్ర ఆగమ సిద్దాంతానుసారముగా, భగవద్రామాను�
యాదాద్రి భువనగిరి : ఆనాడు శ్రీ కృష్ణ దేవరయాలు అద్భుత రీతిలో ఆలయాల నిర్మాణాలు చేపట్టారు. ఈనాడు అదే తరహాలో సీఎం కేసీఆర్ అత్యద్భుతంగా యాదాద్రి పునర్నిర్మాణం చేపట్టారని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్
యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 4 వ తేదీ శుక్రవారం నుంచి 14 వ తేదీ సోమవారం వరకు పదకొండు రోజుల పాటు కొనసాగనున్న్నాయి. సవాహ్నిక దీక్షతో పాంచరాత్ర ఆగమ
యాదాద్రి: శ్రీ లక్ష్మీనరసింహస్వామిని ప్రముఖ సినీ హీరో శ్రీకాంత్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి ఆలయంలో అష్టోత్తర పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. గతంలో ఉన్�
మొత్తం దేశానికే రాష్ట్రం రోల్ మోడల్ కేసీఆర్ను చూసి దేశ నేతలు నేర్చుకోవాలి నీటి ప్రైవేటీకరణకు కేంద్ర సర్కార్ కుట్ర కార్పొరేట్ల కోసమే నదుల అనుసంధానం నీటివనరుల రక్షణకు జల సత్యాగ్రహం నదుల పరిరక్షణపై స
యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని తెలంగాణ రాష్ట్ర జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వి. ప్రకాశ్ మంగళవారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేయగా, అధికారులు లడ�
యాదాద్రి : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి అనుబంధ అలయమైన పాతగుట్ట నారసింహ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం స్వామి వారు హనుమంత వాహన సేవలో శ్రీరాముడిగా భక�
13న ఎదుర్కోలు, 14న స్వామివారి తిరుకల్యాణమహోత్సవం 15న దివ్య విమాన రథోత్సవం అలయాన్ని ముస్తాబు చేసిన అధికారులు యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రానికి అనుబంధ ఆలయంగా కొనసాగుతున్న పాతగుట్ట (ప
యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య విమానగోపురం స్వర్ణతాపడానికి భక్తులు విరాళాలు సమర్పిస్తున్నారు. బీబీనగర్కు చెందిన బాంబినో పాస్తా పుడ్ ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ స్వర్ణతా
యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధ ఆలయంగా కొనసాగుతున్న పాతగుట్ట(పూర్వగిరి) లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో అధ్యనోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. బుధవారం ఉదయం స్వామివారి నిత్య ఆరా�
యాదాద్రి : మార్చి 28న స్వయంభువుల దర్శనం పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో అందుకనుగు ణంగా భక్తుల వసతుల కల్పనపై వైటీడీఏ అధికారులు దృష్టి సారించారు. ఇప్పటికే యాదాద్రి కొండపై ఈవో కార్యాలయం, వీవీఐపీ భవనాలు ప్రార�
తెలంగాణ ఆధ్యాత్మిక శిఖరమైన యాదాద్రి పునరవతరణకు సర్వం సన్నద్ధమైంది. ఆలయ పునర్నిర్మాణ పనులను సీఎం కే చంద్రశేఖర్రావు సోమవారం పరిశీలించారు. ముందుగా హెలికాప్టర్ నుంచి యాదాద్రిని విహంగవీక్షణం చేసిన సీఎం