Yadadri Temple | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి దేవాలయ అభివృద్ధికి విరాళాలు భారీగా వస్తున్నాయి. అయ్యప్ప ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రయివేటు లిమిటెడ్ కంపెనీ
జరిగిన కథ శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్న
యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా నిర్మితమవుతున్న ప్రతికట్టడం కృష్ణశిలలతో నిర్మితమయ్యే విధంగా వైటీడీఏ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే యాదాద్రి ప్రధానా�
యాదాద్రి, జనవరి 26: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ విమానగోపుర స్వర్ణతాపడానికి అవసరమైన బంగారం కోసం విరాళాలు ఇచ్చేందుకు భక్తులు స్వచ్ఛందంగా ముం దుకు వస్తున్నారు. బుధవారం యాదాద్రి ఆలయ సూపరింటెండెంట
శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్నో ఆధ్యాత్�
దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి యాదాద్రి పునర్నిర్మాణ పనుల పరిశీలన యాదాద్రి, జనవరి 21: సీఎం కేసీఆర్ అకుంఠిత దీక్షతో రూపుదిద్దుకొన్న నారసింహుడి స్వయంభువుల దర్శనం మార్చి 28న పునఃప్రారంభం కానున్నదని దే
Yadadri Lakshmi Narasimha Swamy temple | ఈ ఏడాది మార్చి 28 నుంచి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ దర్శనాలు కల్పించనున్నట్లు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన స్వామివారిని దర్శించుక�
సిద్దిపేట/యాదాద్రి, జనవరి 20: యాదాద్రి ప్రధాన ఆలయ విమాన గోపురం స్వర్ణతాపడానికి భక్తుల నుంచి విరాళాలు వెల్లువలా వస్తున్నాయి. బుధవారం రాత్రి సిద్దిపేట నీలకంఠ సమాజం అధ్యక్ష, కార్యదర్శులు లోక లక్ష్మీరాజం, ప్ర
Yadadri temple | తాజాగా హైదరాబాద్లోని గుడి మల్కాపూర్ కార్వాన్ ప్రాంతానికి చెందిన బండారి బ్రదర్స్ రూ. 50 లక్షల విరాళం అందజేశారు.సోమవారం కుటుంబ సమేతంగా ఆలయాన్ని సందర్శించిన వారు శ్రీ స్వామి వారిని దర్శించుకుని ప్ర�