యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి దివ్యవిమాన గోపురం స్వర్ణతాపడానికి విరాళాల వెల్లువ కొనసాగుతున్నది. యాదగిరిగుట్ట మండలంలోని మైలారీగూడెం గ్రామానికి చెందిన బండి కుమారస్వామి రూ. 54,000 సమర్పించారు. ఈ మేరకు శనివారం యాదాద్రిలో ఆలయ ఈవో ఎన్.గీతకు నగదును అందజేశారు.