Yadadri Temple EO Geetha | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి దేవాలయ పునర్నిర్మాణంలో భాగం కావడం స్వామి అనుగ్రహం. ఈ సమయంలో ఆలయ కార్యనిర్వహణ అధికారిగా పనిచేసే అవకాశం రావడం నిజంగా అదృష్టమే. స్వామికార్యాన్ని బాధ్యతతో నిర్వ
యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణ అనంతరమే స్వయంభువుల దర్శనాలు ఉంటాయని ఆలయ ఈవో ఎన్ గీత తెలిపారు. మహాకుంభ సంప్రోక్షణ సమయంలో భక్తులకు అనుమతి ఉండదన్నారు. ఈ నెల 21న ఉదయం 9 గంటలకు అంకురార్పణతో యాగాలను ప్రారంభిస్తా
28 ఉదయం మహా కుంభాభిషేకం పాంచరాత్రాగమం ప్రకారం పంచకుండాత్మక యాగం వారం రోజులపాటు 108 రుత్విక్కులతో నిర్వహణ యాదాద్రి పునరావిష్కారానికి సర్వం సన్నద్ధం యాదాద్రి భువనగిరి, మార్చి 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): యా�
యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణకు చకచకా ఏర్పాట్లు తుది దశకు పనులు యాదాద్రి, మార్చి 17 : యాదాద్రి ప్రధానాలయం త్వరలో పునః ప్రారంభం కానున్న వేళ.. కొండపైన చేపడుతున్న పనులపై వైటీడీఏ, ఆలయ అధికారులు ప్రత్యేక దృష్టి�
యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారిని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సౌత్ జోన్ సభ్యులు, జస్టిస్ ఓకే తిరు కె రామకృష్ణన్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి పూర్�
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి ఆలయ దివ్య విమానగోపురం స్వర్ణతాపడానికి తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ భారీ విరాళం సమర్పించారు. ఎమ్మెల్యే కుటుంబం తరఫున 250 గ్రాములు, నియోజకవర్గం
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం కోసం ఎమ్మెల్యే గాదరి కిశోర్ బంగారం కానుకగా సమర్పించారు. తుంగతుర్తి నియోజకవర్గం తరఫున, కుట�
యాదాద్రి భువనగిరి : ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో మార్చి 4వ తేదీ నుంచి జరుగుతున్న బ్రహ్మోత్సవాలు సోమవారం వైభవంగా ముగిశాయి. అష్టోత్తర శతఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలను
యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి చెందిన ఓ గోషాలలో ఓ ఆవుకు లేగదూడ ఆదివారం జన్మించింది. లేగదూడ నుదుటగా తిరునామం ఆకారంలో ప్రత్యేక ఆకర్షణగా తెల్లని చారలు కనిపించడంతో పలువురు �
యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 10వ రోజు మధ్యాహ్నం పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం బాలాలయంలో స్వామివారి చక్రస్నాన ఘట
యాదాద్రి భువనగిరి : ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. పదకొండు రోజుల పాటు కొనసాగే బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు వార్ష
యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణోత్సవం సందర్భంగా ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కార్యక్రమంలో ప్రభుత