యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఏడో రోజు ఉదయం స్వామివారు జగన్మోహిని అలంకా
యాదాద్రి, మార్చి 9 : సీఎం కేసీఆర్ శుక్రవారం యాదాద్రికి వస్తున్నట్టు ఆలయ ఈవో ఎన్ గీత తెలిపారు. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం 11 గంటలకు బాలాలయంలో జరిగే తిరుక�
యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి బాల ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కనులవిందుగా కొనసాగుతున్నాయి. ఐదో రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా మురళీకృష్ణుడి అలంకారంలో సేవప�
వటపత్రశాయికి వరహాలలాలి.. సాయంత్రం హంసవాహన సేవ కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసాస్మరామి సృష్టి ఆదిలో శ్రీమహావిష్ణువు ధరించిన అద్భుత రూపమే వటపత్రశాయ�
యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నాలుగో రోజైన సోమవారం. స్వామి వారి అలంకార సేవ అత్యంత నయనానందంగా సాగింది. యాదాద�
యాదాద్రి భువనగిరి : యాదాద్రి పునర్నిర్మాణం అద్భుతంగా ఉందని రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ అన్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని సోమవారం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర రాజన్ దర్శించుక
Governor Tamilisai | యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం ఆలయానికి చేరుకున్న గవర్నర్ తమిళిసైకి జిల్లా కలెక్టర్
యాదాద్రి, మార్చి 5: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. రెండో రోజైన శనివారం స్వామివారి బాలాలయంలో ధ్వజారోహణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గరుడ ఆళ్వారుడికి ఇష్టనైవేద్యం,
యాదాద్రి భువనగిరి : ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు 2వ రోజు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులోభాగంగా ధ్వజారోహణ పూజలు నయనమనోహరంగా రాగతాళ ధ్
Yadadri | శ్రీలక్ష్శీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు యాదాద్రి ముస్తాబైంది. నేటి నుంచి ఈ నెల 14 వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ నెల 28న మహాకుంభ సంప్రోక్షణ
యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహుడి ఆలయ బంగారు తాపడానికి సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం తరుపున గురువారం రూ.1,60,110 రూపాయలు అందజేశారు. గజ్వేల్ విశ్రాంత ఉద్య
యాదాద్రిలో ముమ్మరంగా ఏర్పాట్లు త్వరలో గోపురాలు, మండపాలకు కలశ స్థాపన సిద్ధమవుతున్న క్యూకాంప్లెక్స్లు గ్యాస్ ప్లాంటుకు వర్టికల్ గార్డెన్ ఏర్పాటు క్యూ కాంప్లెక్స్లో మరుగుదొడ్ల నిర్మాణం వరద నీటి తర
యాదాద్రి ఆలయ అభివృద్ధిలో భాగంగా రోడ్లను సుందరంగా తీర్చిదిద్దారు. రోడ్డు మధ్యలో పచ్చని చెట్లు, ఇరువైపులా ల్యాండ్ స్కేపింగ్, ఫుట్పాత్లను నిర్మించారు.
మహాకుంభ సంప్రోక్షణకు యాదాద్రి ఆలయం ముస్తాబవుతున్నది. ఈ నెల 28న స్వామివారి ప్రధానాలయ పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో మిగులు పనులను పూర్తి చేసేందుకు వైటీడీఏ అధికారులు చర్యలు చేపట్టారు.