యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బాలలయంలోని అధ్యయనోత్సవాలలో భాగంగా లక్ష్మీనరసింహ స్వామి భక్తులకు శ్రీ గోపాలకృష్ణుడిగా దర్శనమిచ్చారు.
సాయంత్రం కాలం వేళలో గోవర్ధన గిరిదారి అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా రాత్రికి గోదాదేవి అమ్మవారి కల్యాణోత్సాహం జరుగునుంది.