వలిగొండ: మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. బుధ వారం మండలంలోని వెంకటాపురం పరిధిలోగల మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కొండపై ధ
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ.10,67,875 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ.1,83,304, రూ.100 దర్శనంతో రూ.65,500, నిత్య కైంకర్యాలతో రూ.800, సుప్ర భాతంతో రూ.700, క్యారీ బ్యాగులతో రూ.3,800
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి బాలాలయంలో బుధవారం అర్చకులు స్వామి వారికి నిత్యకైంకర్యాలను శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపిన అర్చకులు స్వయంభువులను ప�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో మంగళవారం శ్రీకృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. బాలాలయంలో స్వామివారికి నిజాభిషేకం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనారసింహుడితో పాటు విష్
యాదాద్రి: శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 3వ తేదీన ఉదయం 10గంటలకు కొండ కింద పాత గోశాల ఆవరణలోని వసతిగృహంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని ఆలయ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ఎలా�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ.14,74,417 ఆదా యం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ.2,43,978, రూ.100 దర్శనంతో రూ.25,000, వీఐపీ దర్శనాల ద్వారా రూ.1, 33,650, సుప్రభాతంతో రూ.200, క్యారీ బ్యాగులతో
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సోమవారం హరిహరులకు ప్రత్యేక పూజలు కొనసాగాయి. వైష్ణవాగమశాస్త్రరీతిలో యాదాద్రీశుడికి, శైవాగమశాస్త్రరీతిలో కొండపై వేంచేసి ఉన్న పర్వతవర్ధనీ సమేత రామలిం�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే సత్యనారాయణ స్వామివారి వ్రతాల్లో భక్తులు పాల్గొన్నారు. సామూహిక వ్రతాలు పెద్ద ఎత్తున జరిగాయి. వ్రతాల ద్వారా రూ. 2,13,500 ఆదాయం స
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీసమేతుడైన నరసింహస్వామి ఆర్జిత పూజల కోలాహలం తెల్లవారు జాము మూడు గంటల నుంచి మొదలైంది. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవ మూర్తులకు అభిషేకం జరిపారు. ఉదయం మూడుగంటలకు సుప్రభ�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ. 24,11,359 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 4, 37,824, రూ. 100 దర్శనం తో రూ. 26,800, వీఐపీ దర్శనాల ద్వారా రూ. 4,20,000, నిత్య కైంకర్యాలతో రూ. 600, సుప్రభాత
జరిగిన కథ శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్న
యాదాద్రి: యాదాద్రిలో క్యూలైన్ల పనులతోపాటు ఎస్కలేటర్ బిగింపు పనుల్లో అధికారులు వేగం పెంచారు. వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న ఎస్కలేటర్(కదిలేమెట్ల) నిర్మాణాలు కొనసాగుతున్నాయి. క్యూ క
యాదాద్రి: శ్రీశ్రీరాధాకృష్ణజగన్నాధ మందిరం, అఖండ నామాశ్రమం ప్రధాన కార్యాలయం, అస్ట్రోవిజక్ కేంద్రాన్ని శుక్రవారం యాదగిరిగుట్ట పట్టణంలోని యాదగిరిపల్లిలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విశ్వధర్మ పరిరక�
యాదాద్రి: శ్రీవారి ఖజానాకు రూ. 9,77,883 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ.1,47,060, రూ. 100 దర్శనంతో రూ. 75,000, నిత్య కైంకర్యాలతో రూ.1,400, సుప్రభాతం ద్వారా రూ.1,400, క్యారీ బ్యాగులతో రూ. 2,750, సత్యనారాయణ స్వామి