యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ.10,67,875 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ.1,83,304, రూ.100 దర్శనంతో రూ.65,500, నిత్య కైంకర్యాలతో రూ.800, సుప్ర భాతంతో రూ.700, క్యారీ బ్యాగులతో రూ.3,800, సత్యనారాయణ స్వామి వ్రతాలతో రూ.91,000,
కల్యాణకట్టతో రూ. 26,000, ప్రసాద విక్రయంతో రూ.4,45,045, శాశ్వత పూజలతో రూ.23,233, వాహన పూజల తో రూ.7400, టోల్గేట్తో రూ.950, అన్నదాన విరాళంతో రూ.9,743, సువర్ణ పుష్పార్చనతో రూ.1,24,180, యాదరుషి నిలయంతో రూ.50,350, పాతగుట్టతో రూ.35,880తో కలుపుకొని రూ. 10,67,875 ఆదాయం సమ కూరినట్లు ఆమె తెలిపారు.