యాదాద్రి: శ్రీవారి ఖజానాకు రూ. 7,66,429 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 98, 846, రూ. 100 దర్శనంతో రూ. 41,000, నిత్య కైంకర్యాల ద్వారా రూ. 600, సుప్రభాతంతో రూ. 800, క్యారీ బ్యాగులతో రూ. 3,850, సత్యనారాయణ స్వామి వ్రతాల ద్వారా రూ. 3,46,090 , కల్యాణకట్టతో రూ. 20,000, ప్రసాద విక్రయంతో రూ. 3,46, 090, వాహన పూజలతో రూ. 8,000, టోల్గేట్తో రూ. 650,
అన్నదాన విరాళంతో రూ. 4,849, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ. 83,800, యాదరుషి నిలయంతో రూ. 61, 400, పాత గుట్టతో రూ. 23,275, ఇతర విభాగాలతో రూ. 16,769తో కలుపుకుని రూ. 7,66,429 ఆదాయం సమకూరినట్లు ఆమె తెలిపారు.