యాదాద్రి: యాదాద్రి శ్రీవారి ఖజానాకు రూ. 17,90,675 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 3,06,714, రూ. 100 దర్శనంతో రూ. 44,900, వీఐపీ దర్శనాల ద్వారా రూ. 2,44,950, నిత్య కైంకర్యాలతో రూ. 800, సుప్రభాతం ద్వారా రూ. 1,200, క్య�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని ఎమ్మెల్సీ సురభి వాణిదేవి శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు ఆమెకు స్వామి వారి ఆశీర్వచనం తీర్ధ ప్రసాదాలు అం�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దివ్య క్షేత్రంలో శనివారం భక్తుల సందడి కొనసాగింది. స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో బాలాలయంతో పాటు ఆలయ పురవీధుల్లో సందడి నెలకొంది. శ్రావణమాసం కావడ
యాదాద్రి: లక్ష్మీనరసింహస్వామి బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం నూతన భవన నిర్మాణానికి శనివారం భూమి పూజ నిర్వహించారు. యాదగి రిగుట్ట పట్టణంలో నూతనంగా నిర్మించే భవన భూమి పూజలో ఎమ్మెల్సీ సురభి వాణిదేవి పాల్గొని
యాదాద్రి: మత్య్స, పశుసంవర్థశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతారెడ్డితో కలిసి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశార�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారికి ఆలయ నిర్మాణాలు పంచారాత్రగమశాస్త్రం ప్రకారం కొనసాగుతున్నాయి. ప్రతి కట్టడం పూర్తి ఆధ్యాత్మిక వెల్లివిరిసేలా వైటీడీఏ అధికారులు తీర్చిదిద్దుతున్నారు. ఆలయం �
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహుడి బాలాలయంలో శుక్రవారం సాయంత్రం ఆండాల్ అమ్మవారికి ఊంజల్ సేవను కోలహలంగా నిర్వహించారు. పరమ పవిత్రంగా మహిళా భక్తులు పాల్గొనే సేవలో వేలాది మంది పాల్గొని తరించారు. సకల సంపద�
యాదాద్రిలో ఆలయ నిర్మాణ పనులు | యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జరుగుతున్న తుది మెరుగుల పనులను ముఖ్యమంత్రి సీఎంఓ కార్యదర్శి భూపాల్ రెడ్డి పరిశీలించారు.
యాదాద్రి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి పునర్నిర్మాణ పనులు అందమైన తోరణాలతో పాటు ఆలయ ప్రహారికి అధునాతన విద్యుత్ దీపాలను అమరుస్తున్నారు. యాదాద్రిలో అనుబంధాలయమైన శివాలయ ప్రహారికి ప్రత్యేకంగా రూపొం
యాదాద్రి: శ్రావణ మాసం ప్రారంభాన్ని పురస్కరించుకుని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సోమవారం నుంచి స్వామి, అమ్మవార్లను ఆరాదిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధానార్చకుడు మోహనాచ�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి దివ్య క్షేత్రంలో ఆదివారం నిత్యపూజల కోలాహలం నెలకొంది. తెల్లవారు జాము మూడు గంటల నుంచి ఆర్జిత పూజలు మొదలయ్యాయి. సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపిన అర్చకులు న
యాదాద్రి: యాదాద్రిలో భక్తులు ప్రతిష్టాత్మకంగా చేపట్టే సత్యనారాయణ స్వామి వ్రత మండపాన్ని యాదగిరిగుట్ట పాత గోశాల వద్ద నిర్మించిన వసతి గృహంలోకి తరలించారు. ప్రస్తుతం తులసీ తోట ప్రాంగణం వద్ద శిల్పారామంలో ని