యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఖజానాకు రూ. 11,23,231 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 1,52,660, రూ. 100 దర్శనంతో రూ. 6,600, వీఐపీ దర్శనాలతో రూ. 94,500, నిత్య కైంకర్యాల ద్వారా రూ. 1,300, సుప్రభాతం ద్వారా రూ. 1,300, క్యారీబ్యాగులతో రూ. 3,300, సత్యనారాయణ స్వామి వ్రతాల ద్వారా రూ. 8,500,
కల్యాణకట్టతో రూ. 11,000, ప్రసాద విక్రయంతో రూ. 4,85,650, వాహన పూజలతో రూ. 8,200, టోల్గేట్తో రూ. 1,170, అన్న దాన విరాళంతో 30,846, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ. 1,35,000, యాదరుషి నిలయంతో రూ. 47,300, పాతగుట్టతో రూ. 17,360, టెంకాయల విక్రయాలతో రూ. 75,000, ఇతర విభాగాలతో రూ. 42,849 తో కలుపుకుని రూ. 11,23,231 ఆదాయం సమకూరినట్లు తెలిపారు.