జరిగిన కథ శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ పరమభక్తుడైన రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, �
మొక్కవోని దీక్షతో రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్, ముఖ్యమంత్రిగా సొంత పాలనలో ఫలాలు ఎంత రుచిగా ఉంటాయో చూపిస్తున్నారు. తెలంగాణ రాకముందు లక్షలాది ఎకరాలకు నీటివసతి లేక తిండిగింజలకు కరువైన పరిస్థితినుంచి ఇ�
యాదాద్రి, జూన్ 24: యాదాద్రీశుడి దివ్యక్షేత్రం స్వర్ణవర్ణంతో ధగధగలాడుతున్నది. ప్రత్యేకంగా తయారు చేసిన విద్యుద్దీపాలంకరణతో ఆలయం మహాద్భుతంగా దర్శనమిస్తున్నది. యాదాద్రి ప్రధానాలయంలోని ద్వితీయ ప్రాకారంల�
యాదాద్రి: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సోమవారం సాయంత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి చేరుకున్నారు. యాదాద్రీశుడి ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి పనులను సీఎం పరిశీలిస్తున్నారు. ప్రధాన�
జరిగిన కథ శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ పరమభక్తుడైన రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, �
యాదాద్రి భువనగిరి : తెలంగాణ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవానికి చిహ్నంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి దేవస్థానం డిసెంబర్లో ప్రారంభోత్సవం కానున్నట్లు సమాచారం. రానున్న ఆరు నెలల్లో యాదాద్రి ఆలయ ప�
యాదాద్రికి చేరుకున్న సీజేఐ | సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సతీసమేతంగా యాదాద్రి ఆలయానికి చేరుకునున్నారు. కొండపై నూతనంగా నిర్మించిన వీవీఐపీ అతిథి గృహం వద్ద దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్
మంత్రి ఎర్రబెల్లి | యాదాద్రి లక్ష్మి నరసింహస్వామి ఆలయం రాష్ట్రానికి మాకుటాయమనంగా నిలుస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
పసిడి వర్ణపు కాంతులతో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయం మెరిసిపోతోంది ! కొత్తగా ఏర్పాటు చేసిన విద్యుద్దీపాల అలంకరణతో ఆలయ గోపురాలు, , స్తంభాలు అన్నీ గంధపు వర్ణంలో ధగధగలాడా�