ఆలయ వేళల్లో మార్పు |
తెలంగాణ ప్రభుత్వం నేటి రాత్రి నుంచి నైట్ కర్ఫ్యూ అమలు చేయనుంది. ఈ నేపథ్యంలో రేపటి నుంచి యాదాద్రి ఆలయ సమయంలో స్పల్ప మార్పులు చేస్తూ ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ పరమభక్తుడైన రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎ�
జరిగిన కథ శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ పరమభక్తుడైన రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, �
యాదాద్రిలో ఆర్జిత సేవలు పునః ప్రారంభం | యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 4 నుంచి ఆర్జిత సేవలు పునఃప్రారంభించనున్నట్లు ఆలయ అధికారులు శుక్రవారం తెలిపారు.
ఆధ్యాత్మిక పౌరాణిక చారిత్రక ధారావాహిక 12శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ పరమభక్తుడైన రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బ
యాదాద్రిలో ఆర్జిత సేవల నిలిపివేత | యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆర్జిత సేవలు 3 రోజులపాటు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి.
హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల నుంచి ప్రసాదాలను (డ్రై పూట్స్ ) భక్తుల దగ్గరకు నేరుగా చేరవేసేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం పోస్టల
యాదాద్రి లక్ష్మీనరసింహుడికి గురువారం అష్టోత్తర శతఘటాభిషేకం, శృంగార డోలోత్సవం నిర్వహించారు. ఈ నెల 15న ప్రారంభమై 11 రోజుల పాటు సాగిన తిరుకల్యాణ వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి డోలోత్సవంతో అర్చకులు �
యాదాద్రి : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం ఉదయం స్వామివారికి చక్రతీర్థ స్నానం, మహాపూర్ణాహుతిని వైభవంగా నిర
యాదాద్రి భువనగిరి : యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు మంగళవారం శ్రీ మహావిష్ణు అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నిత్యారాధనల అనంతరం స
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశేష ఘట్టమైన కల్యాణోత్సవం సోమవారం పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం వైభవంగా నిర్వహించారు. దేవదేవుడితో మహాలక్ష్మి అమ్మవారి కల్యాణాన్ని భక్తజను�