యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహా స్వామి వారి కళ్యాణం కన్నుల పండుగగా జరుగుతోంది. అర్చకుల వేద మంత్రోచ్చరణలు, భక్తజనుల గోవింద నామస్మరణల మధ్య కడు రమ్యంగా కొనసాగుతున్నది. అశేష భక్త జనంతో ఆలయ ప్రాంగణం భక్తులత�
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహా స్వామి వారి వైభవోత్సవ కల్యాణం వేద మంత్రోచ్చరణలు, మంగళవాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. అర్చకుల వేద మంత్రోచ్చరణలు, భక్తజనుల గోవింద నామస్మరణల మధ్య కడు రమ్యంగా కొనసా
హైదరాబాద్: యాదాద్రి పుణ్యక్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ యాదాద్రీశుడి తిరుకల్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు బాలాలయంలో లక్ష్మీనారసింహునికి కల�
యాదాద్రి, మార్చి 21: దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ కోసం అవతార పురుషుడైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆదివారం జగన్మోహిని అవతారంలో భక్తులను కటాక్షించారు. యాదగిరి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహి
శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ పరమభక్తుడైన రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎ�
యాదాద్రి : యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం చారిత్రాత్మకమని.. ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన వ్యక్తిగా సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నా�
మూడోరోజు భక్తులను అలరించిన అలంకారసేవ శేషవాహనమెక్కి భక్తులకు చేరువైన దేవుడు నేడు శ్రీ కృష్ణుడిగా దర్శనం యాదాద్రి శ్రీ లక్షీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజైన బుధవార�
10.కొత్త ధారావాహిక జరిగిన కథ నరమృగా వతారం ఎత్తిన మహా విష్ణువు.. తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ పరమభక్తుడైన రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగి
యాదాద్రి, మార్చి14: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహోత్సవాలు సోమవారం నుంచి ఈ నెల 25 వరకు జరుగనున్నాయి. ఈ నెల 21న ఎదుర్కోలు, 22న ఉదయం 10 గంటలకు బాలాలయంలో, సాయంత్రం 7:30 గంటలకు కొండ కింద పాత ప్రభుత్వ ప
360 డిగ్రీల్లో యాదాద్రి దర్శనం.. గడువులోగా పనులు పూర్తి కావాలి ఏప్రిల్ 15 లోగా క్యూలైన్ పూర్తి .. అతిసుందరంగా అద్దాల మండపం పునఃప్రారంభం తర్వాత లక్షల సంఖ్యలో భక్తుల రాక.. యాదాద్రి పనులపై సమీక్షలో ముఖ్యమం
యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 15 నుంచి 25 వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఈ నెల 15న విష్వక్సేన ఆరాధన, స్వస్తివచనంతో బ్�
హైదరాబాద్ : యాదాద్రి లక్ష్మీనారసింహుని దివ్యక్షేత్రాన్ని త్వరలో పున: ప్రారంభించనున్నందున నిర్ణయించిన గడువు లోపల ఆలయానికి తుది మెరుగులు దిద్దే పనులను పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించా�
9 కొత్త ధారావాహిక జరిగిన కథ మనిషిలోని మృగ ప్రవృత్తిని పోగొట్టడానికి నరమృగా వతారం ఎత్తిన మహా విష్ణువు.. తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ పరమభక్తుడైన రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గు