ఆకట్టుకుంటున్న పల్లె ప్రకృతివనం ప్రతిరోజూ ఇంటింటి చెత్త సేకరణ స్వచ్ఛంగా గ్రామం ఆలేరురూరల్, ఆగస్టు8: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తున్నది. మండలంలోని గొలనుకొండలో పల�
చిన్నతనంలోనే తల్లిదండ్రులు మృతి అనాథలుగా మారిన ముగ్గురు చిన్నారులు ఒక్క పూట తిండి కోసం తీవ్ర ఇబ్బందులు పట్టెడు అన్నం పెట్టండి సారూ అంటున్న గిరిజన బిడ్డలు నాయనమ్మకు వచ్చే పింఛన్ డబ్బులే దిక్కు.. ఎవరైనా
నేటి నుంచి ప్రారంభం నెలంతా వ్రతాలు, నోములు నియమనిష్టలతో ఉపవాసాలు ఈ నెలలోనే శుభ ముహూర్తాలు నెలకొననున్న ఆధ్యాత్మికత శ్రావణం.. ఆధ్యాత్మిక మాసం.భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగింది. అంద�
కొత్త జిల్లాలు, జోన్ల ప్రకారం మూడు క్యాడర్లుగా పోస్టుల పునర్వ్యవస్థీకరణ ఉద్యోగ నియామకాలకు మార్గం సుగమం సొంత జిల్లాలోనే పనిచేసే అవకాశం స్థానికులకే 95 శాతం ఉద్యోగ అవకాశాలు విద్యాపరంగానూ వెనుకబడిన జిల్లా�
డివైడర్ను ఢీకొని ఒకరు..భువనగిరి అర్బన్: ప్రమాదవశాత్తు డివైడర్ను ఢీ కొట్టి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ �
రామన్నపేట: రామన్నపేట అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో కృషి చేయనున్నట్లు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం రాత్రి పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణ ప్రగతిపై అధికారు�
యాదగిరిగుట్ట రూరల్: సీఎం కేసీఆర్ దళితబంధు ప్రకటించి అమలు చేయడాన్ని హర్షిస్తూ యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామంలో అంబేద్కర్ చిత్రపటం వద్ద దళితులు ఆదివారం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించ
రాజాపేట: సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన దళితబంధు పథకంపై ఆదివారం మండలంలోని జాల దళిత సంఘం నాయకులు డప్పు కొట్టి దండోరా వేశారు. ఈ సందర్భంగా ఎస్సీ సెల్ మండలాధ్య క్షుడు మోత్కుపల్లి ప్రవీణ్, సర్పంచ్ గ�
వలిగొండ: మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధిలో గల మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి వేములకొండ దేవస్థానం వారం రోజులకు 10,38,491 రూపాయల ఆదాయం సమకూరినట్లు దేవస్థానం ఈవో రవికుమార్, ధర్మకర్తల మండలి చైర్మన్ ముద్దసాని క
యాదాద్రి: శ్రావణ మాసం ప్రారంభాన్ని పురస్కరించుకుని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సోమవారం నుంచి స్వామి, అమ్మవార్లను ఆరాదిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధానార్చకుడు మోహనాచ�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి దివ్య క్షేత్రంలో ఆదివారం నిత్యపూజల కోలాహలం నెలకొంది. తెల్లవారు జాము మూడు గంటల నుంచి ఆర్జిత పూజలు మొదలయ్యాయి. సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపిన అర్చకులు న
ఇంటింటా చెత్త సేకరణ,ప్రతి వీధికి సీసీ రోడ్లు, పచ్చదనం ఆలేరురూరల్: గ్రామాలాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం సత్ఫలితాలు సాధి స్తున్నది. ఏడేండ్ల కిందట అసౌకార్యాలకు నిలయంగా �
కొత్త జిల్లాలు, జోన్ల ప్రకారం మూడు క్యాడర్లుగా పోస్టుల పునర్వ్యవస్థీకరణఉద్యోగ నియామకాలకు మార్గం సుగమంసొంత జిల్లాలోనే పనిచేసే అవకాశంస్థానికులకే 95 శాతం ఉద్యోగావకాశాలువిద్యా పరంగానూ వెనుకబడిన జిల్లాలక