యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారికి ఆలయ నిర్మాణాలు పంచారాత్రగమశాస్త్రం ప్రకారం కొనసాగుతున్నాయి. ప్రతి కట్టడం పూర్తి ఆధ్యాత్మిక వెల్లివిరిసేలా వైటీడీఏ అధికారులు తీర్చిదిద్దుతున్నారు. ఆలయం �
బీబీనగర్: జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంలో భాగంగా బీబీనగర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న సయ్యద్ రెహాన్ బరువైన డ్రైనేజీ మ్యాన�
గుండాల: రక్త దానం చేసి ప్రాణ దాతలు కావాలని జనగామ డీసీపీ శ్రీనివాస్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో రెడ్క్రాస్ మరియు పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన �
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహుడి బాలాలయంలో శుక్రవారం సాయంత్రం ఆండాల్ అమ్మవారికి ఊంజల్ సేవను కోలహలంగా నిర్వహించారు. పరమ పవిత్రంగా మహిళా భక్తులు పాల్గొనే సేవలో వేలాది మంది పాల్గొని తరించారు. సకల సంపద�
బొమ్మలరామారం: రైతులు సహాకార సంఘాలు తక్కువ వడ్డీతో అందించే రుణాలను సద్వినియోగం చేసుకోవాలని టెస్కాబ్ వైస్ చైర్మన్ ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో �
వలిగొండ: పేదింటి ఆడపడుచులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఒక వరమని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో 67 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్�
రామన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లెప్రగతితో గ్రామాలకు మహార్ధశ చేకూరిందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని వెల్లంకి గ్రామంలో 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో �
తుర్కపల్లి: సబ్బండ వర్గాలకు టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఆర్థిక భరోసా కల్పిస్తున్నదని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతారెడ్డి అన్నారు. మండలంలోని వాసాలమర్రి గ్రామంలో 35మంది బీడీ కార్మికులకు మంజూరైన పెన్షన్ డబ్�
యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామ జనాభా మూడు వేలు….ఇప్పుడు ఈ గ్రామం పూర్తిగా నిఘా నిడలోకి చేరింది. గ్రామంలోని అన్ని కాలనీ లు, రోడ్లు, గ్రామంలోకి వచ్చే అన్ని రహదారులు పూర్తిగా సీసీ కెమ
పల్లెప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు వైకుంఠధామం, డంపింగ్ యార్డులు పూర్తి ఆహ్లాదకరంగా పల్లె ప్రకృతి వనం ఆత్మకూరు(ఎం), ఆగస్టు 12: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో మండలంలోని ఉప్పలపహాడ్ �
ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్ ఎనిమిది రోజుల వ్యవధిలోనే పింఛన్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు సెర్ప్ ఆధ్వర్యంలో వేగవంతంగా ఇంటింటి సర్వే.. అర్హుల జాబితా రూపకల్పన 35 మందికి నెలనెలా రూ.2,016 చొప్పున ప�
జిల్లా పశువైద్యాధికారి కృష్ణ మోటకొండూర్, ఆగస్టు 11: జీవాలకు ఉచితంగా అందిస్తున్న నట్టల నివారణ మందులను గొర్రెలకు, మేకలకు వేయించి పశు సంపదను కాపాడాలని జిల్లా పశువైద్యాధికారి కృష్ణ అన్నారు. బుధవారం మండలంలో�
నిందితుడు అదే కంపెనీ ఉద్యోగి రఘునాథరెడ్డి భువనగిరి అర్బన్, ఆగస్టు 11: కంపెనీ నుంచి గుట్టుచప్పుడు కాకుండా రసాయనాలను చోరీ చేసి విక్రయిస్తున్న వ్యక్తితోపాటు వాటిని కొంటున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేస�