వలిగొండ: మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధిలో గల మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కొండపై స్వాతి నక్షత్ర పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని ఆదివారం కొవిడ్ నిబంధనల మేరక
మత్య్స, పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ దళితబంధుపై కాంగ్రెస్, బీజేపీలది అవగాహనలేని ఆరోపణలు ప్రపంచ అద్భుత కళాఖండంగా యాదాద్రి ఏడేండ్లలో 1.20 లక్షల ఉద్యోగాలు భర్తీ యాదాద్రి: దళితబంధు పథకంపై కా�
యాదాద్రి: యాదాద్రి శ్రీవారి ఖజానాకు రూ. 17,90,675 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 3,06,714, రూ. 100 దర్శనంతో రూ. 44,900, వీఐపీ దర్శనాల ద్వారా రూ. 2,44,950, నిత్య కైంకర్యాలతో రూ. 800, సుప్రభాతం ద్వారా రూ. 1,200, క్య�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని ఎమ్మెల్సీ సురభి వాణిదేవి శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు ఆమెకు స్వామి వారి ఆశీర్వచనం తీర్ధ ప్రసాదాలు అం�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దివ్య క్షేత్రంలో శనివారం భక్తుల సందడి కొనసాగింది. స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో బాలాలయంతో పాటు ఆలయ పురవీధుల్లో సందడి నెలకొంది. శ్రావణమాసం కావడ
యాదాద్రి: లక్ష్మీనరసింహస్వామి బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం నూతన భవన నిర్మాణానికి శనివారం భూమి పూజ నిర్వహించారు. యాదగి రిగుట్ట పట్టణంలో నూతనంగా నిర్మించే భవన భూమి పూజలో ఎమ్మెల్సీ సురభి వాణిదేవి పాల్గొని
యాదాద్రి: మత్య్స, పశుసంవర్థశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతారెడ్డితో కలిసి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశార�
యాదాద్రి: హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి, ఉద్యమ నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ను బానిసగా వర్ణించిన ఈటల భేషరతుగా క్షమాపణలు చెప్పాలని మత్య్స, పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ �
రాజాపేట: పల్లె సీమలే దేశానికి పట్టుగొమ్మలు. ఆలాంటి పల్లెలు అభివృద్ధి చెందినప్పుడే దేశం ప్రగతి సాధి స్తుందనేది నానుడి. ఇదే కోవలో పల్లెల అభివృద్ధి కోసం రాష్ట్రం ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని ప్రతి ష్టా
రాజాపేట: మండలంలోని బేగంపేటలో దేశానికి స్వాతంత్రం వచ్చిన 1947 ఆగస్టు 15 నుంచి నేటికి మువ్వన్నెల జెండా రెపరెపలాడుతూనే ఉంది. నాడు గ్రామానికి చెందిన బల్జె వీరయ్య, బద్దం నర్సింహారెడ్డి, చిగుళ్ల మల్లయ్యలు తొలిసార
యాదాద్రి పనులు సకాలంలో కావాలి సీఎంవో ముఖ్య కార్యదర్శి భూపాల్రెడ్డి ఆలయ పనుల పరిశీలన, ప్రత్యేక పూజలు హరిత అధికారులతో సమీక్ష యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించిన సీఎంవో ముఖ్య కార్యదర్శి భూపాల్
ఇంటింటా ఇన్నోవేటర్లోజిల్లా నుంచి ఏడు ప్రాజెక్టులునల్లగొండ, సూర్యాపేట జిల్లాల నుంచి ఒక్కొక్కటి ఎంపికస్వాతంత్య్ర దినోత్సవం రోజున ఆన్లైన్లో ప్రదర్శనప్రశంసా అందించనున్న కలెక్టర్లురాష్ట్రంలో ద్విత�
ఏండ్ల తరబడి స్కూళ్ల ముఖం చూడని టీచర్ల గురించి ఆరా జిల్లాలో 25 మందిని గుర్తించిన జిల్లా విద్యాశాఖ నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో కొనసాగుతున్న గుర్తింపు ప్రక్రియ గైర్హాజరైన ఉపాధ్యాయులపై చర్యలకు సిద్ధమవు�
నాగపంచమిని పురస్కరించుకుని శుక్రవారం నియోజకవర్గంలోని ఆలేరు టౌన్, ఆలేరు రూరల్, మోటకొండూర్, రాజాపేట, తుర్కపల్లి మండలాల్లో మహిళలు నాగ దేవతల పుట్టల్లో పాలు పోసి, గుడ్లు వేసి మొక్కలు చెల్లించుకున్నారు. కొబ్బ
భువనగిరి కలెక్టరేట్: స్వాతంత్ర దినోత్సవ వేడుకలను కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. కరోనా నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులకు ఆస్కారం లేకుండా సామాజిక దూరాన్ని �