బొమ్మలరామారం: రైతులు సహాకార సంఘాలు తక్కువ వడ్డీతో అందించే రుణాలను సద్వినియోగం చేసుకోవాలని టెస్కాబ్ వైస్ చైర్మన్ ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో �
వలిగొండ: పేదింటి ఆడపడుచులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఒక వరమని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో 67 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్�
రామన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లెప్రగతితో గ్రామాలకు మహార్ధశ చేకూరిందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని వెల్లంకి గ్రామంలో 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో �
తుర్కపల్లి: సబ్బండ వర్గాలకు టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఆర్థిక భరోసా కల్పిస్తున్నదని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతారెడ్డి అన్నారు. మండలంలోని వాసాలమర్రి గ్రామంలో 35మంది బీడీ కార్మికులకు మంజూరైన పెన్షన్ డబ్�
యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామ జనాభా మూడు వేలు….ఇప్పుడు ఈ గ్రామం పూర్తిగా నిఘా నిడలోకి చేరింది. గ్రామంలోని అన్ని కాలనీ లు, రోడ్లు, గ్రామంలోకి వచ్చే అన్ని రహదారులు పూర్తిగా సీసీ కెమ
పల్లెప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు వైకుంఠధామం, డంపింగ్ యార్డులు పూర్తి ఆహ్లాదకరంగా పల్లె ప్రకృతి వనం ఆత్మకూరు(ఎం), ఆగస్టు 12: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో మండలంలోని ఉప్పలపహాడ్ �
ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్ ఎనిమిది రోజుల వ్యవధిలోనే పింఛన్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు సెర్ప్ ఆధ్వర్యంలో వేగవంతంగా ఇంటింటి సర్వే.. అర్హుల జాబితా రూపకల్పన 35 మందికి నెలనెలా రూ.2,016 చొప్పున ప�
జిల్లా పశువైద్యాధికారి కృష్ణ మోటకొండూర్, ఆగస్టు 11: జీవాలకు ఉచితంగా అందిస్తున్న నట్టల నివారణ మందులను గొర్రెలకు, మేకలకు వేయించి పశు సంపదను కాపాడాలని జిల్లా పశువైద్యాధికారి కృష్ణ అన్నారు. బుధవారం మండలంలో�
నిందితుడు అదే కంపెనీ ఉద్యోగి రఘునాథరెడ్డి భువనగిరి అర్బన్, ఆగస్టు 11: కంపెనీ నుంచి గుట్టుచప్పుడు కాకుండా రసాయనాలను చోరీ చేసి విక్రయిస్తున్న వ్యక్తితోపాటు వాటిని కొంటున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేస�
59,809 మంది రైతులకు రూ.743 కోట్ల చెల్లింపులు పూర్తియాసంగిలో రికార్డు స్థాయిలో 4,23,652.560 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణసాగుకు అనుకూల పరిస్థితులు.. ప్రతి యేటా పెరుగుతున్న ధాన్యం దిగుబడులుగడిచిన నాలుగేండ్లలో జిల్లాల
శ్రీవారి ఖజానాకు రూ. 8,81,178 ఆదాయం యాదాద్రి, యాదాద్రి ఆలయంలో స్వామివారికి బుధవారం అర్చకులు పంచామృతాలతో అభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపిన అర్చకులు స్వ యంభువులు, బా�
దారి తప్పుతున్న యువతరం నేడు అంతర్జాతీయ యువత దినోత్సవం యువతంటే మార్పును ఆశించే నవతరం. అవకాశాలను అందిపుచ్చుకొని భవితకు బాటలు వేసుకునే శక్తి. తలుచుకుంటే ఏదైనా సాధించే ఆత్మవిశ్వాసం వారి సొంతం. చెడు వ్యసనాల�