ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్ ఎనిమిది రోజుల వ్యవధిలోనే పింఛన్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు సెర్ప్ ఆధ్వర్యంలో వేగవంతంగా ఇంటింటి సర్వే.. అర్హుల జాబితా రూపకల్పన 35 మందికి నెలనెలా రూ.2,016 చొప్పున ప�
జిల్లా పశువైద్యాధికారి కృష్ణ మోటకొండూర్, ఆగస్టు 11: జీవాలకు ఉచితంగా అందిస్తున్న నట్టల నివారణ మందులను గొర్రెలకు, మేకలకు వేయించి పశు సంపదను కాపాడాలని జిల్లా పశువైద్యాధికారి కృష్ణ అన్నారు. బుధవారం మండలంలో�
నిందితుడు అదే కంపెనీ ఉద్యోగి రఘునాథరెడ్డి భువనగిరి అర్బన్, ఆగస్టు 11: కంపెనీ నుంచి గుట్టుచప్పుడు కాకుండా రసాయనాలను చోరీ చేసి విక్రయిస్తున్న వ్యక్తితోపాటు వాటిని కొంటున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేస�
59,809 మంది రైతులకు రూ.743 కోట్ల చెల్లింపులు పూర్తియాసంగిలో రికార్డు స్థాయిలో 4,23,652.560 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణసాగుకు అనుకూల పరిస్థితులు.. ప్రతి యేటా పెరుగుతున్న ధాన్యం దిగుబడులుగడిచిన నాలుగేండ్లలో జిల్లాల
శ్రీవారి ఖజానాకు రూ. 8,81,178 ఆదాయం యాదాద్రి, యాదాద్రి ఆలయంలో స్వామివారికి బుధవారం అర్చకులు పంచామృతాలతో అభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపిన అర్చకులు స్వ యంభువులు, బా�
దారి తప్పుతున్న యువతరం నేడు అంతర్జాతీయ యువత దినోత్సవం యువతంటే మార్పును ఆశించే నవతరం. అవకాశాలను అందిపుచ్చుకొని భవితకు బాటలు వేసుకునే శక్తి. తలుచుకుంటే ఏదైనా సాధించే ఆత్మవిశ్వాసం వారి సొంతం. చెడు వ్యసనాల�
తుదిమెరుగులు దిద్దుతున్న వైటీడీఏ అధికారులు వైభవంగా స్వామి వారి నిత్య కల్యాణం యాదాద్రీశుడి ఖజానాకు రూ. 9,38,099 ఆదాయం యాదాద్రి, ఆగస్టు10: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో మంగళవారం క్షేత్రపాలకుడైన �
తల్లిదండ్రుల చెంతకు 21 మంది పిల్లలుబాలలను పనిలోపెట్టుకుంటే చట్టరీత్యా నేరం యాదగిరిగుట్ట రూరల్, ఆగస్టు 10 : జిల్లాలో నెల రోజులపాటు బాలకార్మికులను గుర్తించడానికి నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ ముగిసింది.
పైపైకి ఉబికి వచ్చిన గంగమ్మ జిల్లాలో సగటున 12 అడుగుల లోతులో నీరు చౌటుప్పల్ మండలంలో1.08 మీటర్ల లోతులోనే బోర్ వాటర్ నారాయణపురం మండలంలో 12.58 మీటర్ల పైకి.. యాదగిరిగుట్ట మండలంలో 9.10మీటర్ల పైకి పెరిగిన నీటి మట్టం 17 మ�
ఆలేరు టౌన్, ఆగస్టు 9 : గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు వేయించాలని ఏడీ డాక్టర్ ఐలయ్య పేర్కొన్నారు. ఆలేరులో సోమవారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలు,మేకలకు ఉచితంగా నట్టల మందులు వేశారు. ఈ సందర్భంగా ఆయ
లైసెన్స్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం కొనుగోలుదారులకు రసీదు ఇవ్వాలి నిబంధనలు పాటించాలి జిల్లా ఉద్యానశాఖ అధికారి అన్నపూర్ణ ఆలేరు టౌన్, ఆగస్టు 9 : నర్సరీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ఉద్యానశాఖ చర్య�
పవర్ప్లాంటు నిర్మాణంతో శరవేగంగా మార్పు అంతకంతకూ పెరుగుతున్న జనాభా అద్దె ఇండ్లకు మస్త్ గిరాకీ, భూముల ధరలకు రెక్కలు జోరుగా నిర్మాణాలు.. వేలల్లో ఇండ్ల కిరాయి మూడేండ్ల కిందట అక్కడ ఎకరం భూమి విలువ రూ.30 లక్ష�
కలెక్టర్ పమేలా సత్పతి రామన్నపేట, ఆగస్ట్ 9: ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంకోసం ఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్చి సరఫరా చేస్తున్న మిషన్ భగీరథ నీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్న�