యాదాద్రి భువనగిరి: వ్యవసాయం తర్వాత అతిపెద్ద రంగమైన చేనేత రంగాన్ని పటిష్టపర్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సమైక్య రాష్ట్రంలో ఆగమైపోయిన చేనేత కార్మికులకు ఆదరువు కల్పించేలా సైతం పథకాలను
భూదాన్పోచంపల్లి: జాతీయ చేనేత దినోత్సవాన్ని చేనేత కేంద్రమైన భూదాన్పోచంపల్లిలో శనివారం వివిధ చేనేత కార్మిక అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ చేనేత విభాగం ఆధ్వర్యంలో ఎంపీపీ మాడ్గు�
భువనగిరి అర్బన్: మండలంలోని తుక్కాపురం గ్రామ సమీపంలో ఏర్పాటు చేస్తున్న బృహత్ ప్రకృతి వనం నిర్మాణ పనులను డీఆర్డీవో ఉపేందర్రెడ్డి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులను ప్రణాళిక ప్రకారం
భువనగిరి అర్బన్: చేనేత కార్మికులు స్వయంశక్తితో ఉన్న స్థితికి ఎదగాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని వర్తక సంఘం ఆవరణలో చేనేత సంఘం ర్యాలీని కల�
బీబీనగర్ : రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోని అధిక దిగుబడి సాధించేలా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కోరారు. శనివారం మండల కేంద్రంలోని రైతు వేదికలో యాదాద్రి భువనగ�
సంస్థాన్ నారాయణపురం : జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని చేనేత రంగంలో విశేష కృషి చేస్తున్న కళాకారులకు ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం కొం డా లక్ష్మణ్ బాపూజీ అవార్డుతో సత్కరిస్తుంది. ఈ క్రమంలో ఈ సంవత్
రామన్నపేట: పిల్లాయిపల్లి కాలువ పనులకు ఆటంకం కలిగించొద్దని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. శనివారం మండలంలో వెల్లంకి- సుంకెనపల్లి గ్రామ సరిహద్దుల్లో జరుగుతున్న పిల్లాయిపల్లి అధునీకరణ పన�
యాదాద్రి: యాదగిరిగుట్ట పట్టణంలో శనివారం సాయంత్రం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. డీసీపీ నారాయణరెడ్డి నేతృత్వంలో 200 మంది సివిల్, ఏఆర్, ట్రాఫిక్, ఎస్వోటీ, నేర, మహిళా పోలీసు అధికారులతో మూకుమ్మడి సోదా�
యాదాద్రి: యాదాద్రిలో భక్తులు ప్రతిష్టాత్మకంగా చేపట్టే సత్యనారాయణ స్వామి వ్రత మండపాన్ని యాదగిరిగుట్ట పాత గోశాల వద్ద నిర్మించిన వసతి గృహంలోకి తరలించారు. ప్రస్తుతం తులసీ తోట ప్రాంగణం వద్ద శిల్పారామంలో ని
ఆత్మకూరు(ఎం): ప్రతి పల్లె అభివృద్ధి చెంది పచ్చదనంతో పరిశుభ్రంగా ఉండాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో మండలంలోని ఉప్పలపహడ్ గ్రామం నేడు ప్రగతి పథంలో ముందుకు సాగుతుంది. గ్రామంలో 1300ల మ�
యాదాద్రి శ్రీవారి ఖజానాకు రూ.7,28,745 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 94,374, రూ. 100 దర్శనంతో రూ. 25,200, వీఐపీ దర్శనం ద్వారా రూ. 24,150, నిత్య కైంకర్యాలతో రూ. 1,000, సుప్రభాతం ద్వారా రూ. 1,200, క్యారీబ్యాగులత�
తుర్కపల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్ మొట్టమొదటిసారిగా దళితబంధు పథకం కింద రాష్ట్రంలో వాసాలమర్రి లోనే నిధులను విడుదల చేశారని ఈ నిధులను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్ �
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ఆలయం చుట్టూ నిర్మితమవుతున్న కట్టడాలు భక్తులకు ఆకట్టుకోవడంతో పాటు సౌకర్యవంతంగా ఉన్నాయి. భక్తులు పవిత్ర స్నానమాచరించేందుకు యాదాద్రి క�
తుర్కపల్లి: సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో శనివారం రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూముల సర్వే నిర్వ హించారు. ఈనెల 4న సీఎం కేసీఆర్ వాసాలమర్రిలో దళితులతో ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామంలోని ప్రభుత్వ భ