యాదాద్రి శ్రీవారి ఖజానాకు రూ.7,28,745 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 94,374, రూ. 100 దర్శనంతో రూ. 25,200, వీఐపీ దర్శనం ద్వారా రూ. 24,150, నిత్య కైంకర్యాలతో రూ. 1,000, సుప్రభాతం ద్వారా రూ. 1,200, క్యారీబ్యాగులతో రూ. 3,100, సత్యనారాయణ వ్రతాల ద్వారా రూ. 16,000, కల్యాణకట్టతో రూ. 12,000, ప్రసాద విక్రయాలతో రూ. 3,44,745, శాశ్వత పూజల ద్వారా రూ. 29,232, వాహన పూజలతో రూ. 5,800,
టోల్ గేట్తో రూ. 1,210, అన్నదాన విరాళంతో 9,499, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ. 81,400, యాదరుషి నిలయంతో రూ. 35,800, పాతగుట్టతో రూ. 12,185, టెంకాయల విక్రయాలతో రూ. 30,000, ఇతర విభాగాలతో రూ. 1,850తో కలుపుకుని రూ. 7,28,745 ఆదాయం సమకూరినట్లు ఆమె తెలిపారు.