యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహుడి బాలాలయంలో శుక్రవారం లక్ష్మీపూజలు అత్యంత వైభవంగా జరిగాయి. బాలాల యంలో కవచమూర్తులకు నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతంతో మెల్కొ లిపి స్వామ�
తుర్కపల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు చరిత్రలో నిలిచిపోతుందని టీఆర్ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు బర్ల లచ్చయ్య, పార్టీ మండలాధ్యక్షుడు తలారి శ్రీనివాస్ అన్నారు. దళితబంధు పథకం కింద వాసాలమర�
తుర్కపల్లి: పారిశుధ్య పనులను పకడ్భందీగా చేపట్టి గ్రామాన్ని స్వచ్ఛంగా మార్చాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. ఆయన శుక్రవారం వాసాలమర్రిలో చేపడుతున్న పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ నెల 4న ముఖ్యమం�
కలెక్టర్ పమేలా సత్పతి | ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర
కలెక్టర్ పమేలాసత్పతి భువనగిరి అర్బన్, ఆగస్టు 5: అధికారులు సమన్వయంతో పనిచేసి పంద్రాగస్టు వేడుకలను విజయవంతం చేయాలని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. గురువారం భువనగిరి పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ సమా
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి పునర్నిర్మాణ పనులు ఆధ్యాత్మికతతో పాటు వచ్చే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా పనులు సాగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా వైటీడీఏ అధికారులు పనుల
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ. 5,47,114 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 58,852, రూ. 100 దర్శనంతో రూ. 40,000, సుప్రభాతం ద్వారా రూ. 400, క్యారీబ్యాగులతో రూ. 1,250, సత్యనారాయణ స్వామ
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామునే సుప్రభాతంతో ప్రధానాలయంలోని స్వామిని మేల్కొలిపిన అర్చకులు బాలాలయ కవచమూర్తులను హారతితో కొలిచా�
యాదాద్రి: దళిత కుటుంబాలు ఆత్మగౌరడంతో జీవించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం మా ఆలేరు నియోజకవర్గంలోని దత్తత గ్రామమైన వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ స్వయంగా అమలు చేయడం అదృష్ట�
ఆత్మకూరు(ఎం): పల్లెల అభివృద్ధి కోసం ప్రభుత్వం పల్లె ప్రగతి ద్వారా చేపట్టిన పనులను గురువారం జిల్లా విజిలెన్స్ మేనేజర్ ఆదిత్య వర్థన్ పరిశీలించారు. ఈ సందర్భంగా మండలంలోని పల్లెర్ల, పోతిరెడ్డి గ్రామాలలో సంబం
సీఎం పర్యటనపై వాసాల మర్రి దళితవాడ వాసుల సంతోషం తమ గ్రామం నుంచే దళిత బంధు అమలు చేయడంపై ఆనందం మూడు గంటల పాటు ఇంటింటికీ వెళ్లి పేరుపేరునా అప్యాయంగా పలకరించిన సీఎం కేసీఆర్ తమ కష్టాలు తీర్చేందుకు వచ్చిండంటూ
మోటకొండూర్, ఆగస్టు4: రైతులు విత్తనాలు కొనుగోలు చేసి నప్పుడు వారికి తప్పనిసరిగా బిల్లులను ఇవ్వాలని ఎరువుల దుకాణాదారులకు మండల వ్యవసాయాధికారి సుబ్బూరి సు జాత సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని మన గ్రోమో�
బొమ్మలరామారం,ఆగస్టు 4: తల్లి పాలతోనే పిల్లలలో రోగ నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారని సర్పంచ్ వడ్లకొండ అరుణ అన్నారు. తల్లి పాల వారోత్సవాల్లో భాగంగా మండ లంలోని మైలారంలోని అంగన్వాడీ సెంటర్లో బాలింతలక