యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామునే సుప్రభాతంతో ప్రధానాలయంలోని స్వామిని మేల్కొలిపిన అర్చకులు బాలాలయ కవచమూర్తులను హారతితో కొలిచా�
యాదాద్రి: దళిత కుటుంబాలు ఆత్మగౌరడంతో జీవించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం మా ఆలేరు నియోజకవర్గంలోని దత్తత గ్రామమైన వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ స్వయంగా అమలు చేయడం అదృష్ట�
ఆత్మకూరు(ఎం): పల్లెల అభివృద్ధి కోసం ప్రభుత్వం పల్లె ప్రగతి ద్వారా చేపట్టిన పనులను గురువారం జిల్లా విజిలెన్స్ మేనేజర్ ఆదిత్య వర్థన్ పరిశీలించారు. ఈ సందర్భంగా మండలంలోని పల్లెర్ల, పోతిరెడ్డి గ్రామాలలో సంబం
సీఎం పర్యటనపై వాసాల మర్రి దళితవాడ వాసుల సంతోషం తమ గ్రామం నుంచే దళిత బంధు అమలు చేయడంపై ఆనందం మూడు గంటల పాటు ఇంటింటికీ వెళ్లి పేరుపేరునా అప్యాయంగా పలకరించిన సీఎం కేసీఆర్ తమ కష్టాలు తీర్చేందుకు వచ్చిండంటూ
మోటకొండూర్, ఆగస్టు4: రైతులు విత్తనాలు కొనుగోలు చేసి నప్పుడు వారికి తప్పనిసరిగా బిల్లులను ఇవ్వాలని ఎరువుల దుకాణాదారులకు మండల వ్యవసాయాధికారి సుబ్బూరి సు జాత సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని మన గ్రోమో�
బొమ్మలరామారం,ఆగస్టు 4: తల్లి పాలతోనే పిల్లలలో రోగ నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారని సర్పంచ్ వడ్లకొండ అరుణ అన్నారు. తల్లి పాల వారోత్సవాల్లో భాగంగా మండ లంలోని మైలారంలోని అంగన్వాడీ సెంటర్లో బాలింతలక
చౌటుప్పల్ రూరల్,ఆగస్టు4: నిరుపేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని నేలపట్ల గ్రామానికి చెందిన గంగాపురం అంజయ్యగౌడ్కు మంజూరైన సీఎం రిలీఫ్�
శ్రీవారి ఖజానాకు రూ. 6,12,448 ఆదాయం యాదాద్రి, ఆగస్టు3: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలోని విష్ణుపుష్కరిణి వద్ద ఉన్న క్షేత్రపాలకుడికి అర్చకులు సిందూరంతో మంగళ వారం అభిషేకం నిర్వహించారు. ఆంజనేయస్వామ
రైతులు ఆ దిశగా దృష్టి సారించాలి g జనాభాకు సరిపడా లేని పాల ఉత్పత్తి పశు సంపద పెంపునకు గోపాలమిత్రలు కృషి చేయాలి శిక్షణ తరగతుల ప్రారంభంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి నల్లగొండ, ఆగస్టు3: రైతులు వ్యవసాయం
చెప్పినట్లే రెండోసారి రాక దళితవాడతోపాటు పలు వార్డుల్లో పర్యటన అభివృద్ధిపై గ్రామస్తులతో ముఖాముఖి రైతు వేదికలో సమావేశానికి ఏర్పాట్లు ఒక్కరోజు కిందే సాగర్ ప్రగతి సమీక్ష ఉమ్మడి జిల్లా అంతటా హర్షాతిరేకా
నూతన కార్డుదారులకు 10కిలోలుపౌరసరఫరాల శాఖ ఉత్తర్వులుకొత్తగా 5934 మందికి లబ్ధిఆలేరు టౌన్, ఆగస్టు 2 : యాదాద్రి భువనగిరి జిల్లాలో నూత న ఆహార భద్రత (రేషన్) కార్డుదారులకు ఈనెల 3 నుంచి ఉ చితంగా బియ్యం ఇవ్వనున్నారు. �
వైభవంగా శివుడికి రుద్రాభిషేకంసుదర్శన నారసింహ హోమంయాదాద్రి, ఆగస్టు 2: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో హరిహరులకు సోమవారం ప్రత్యేక పూజల కోలా హలం నెలకొంది. వైష్ణవాగమశాస్త్ర రీతిలో యాదాద్రీశుడికి,