చౌటుప్పల్ రూరల్,ఆగస్టు4: నిరుపేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని నేలపట్ల గ్రామానికి చెందిన గంగాపురం అంజయ్యగౌడ్కు మంజూరైన సీఎం రిలీఫ్�
శ్రీవారి ఖజానాకు రూ. 6,12,448 ఆదాయం యాదాద్రి, ఆగస్టు3: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలోని విష్ణుపుష్కరిణి వద్ద ఉన్న క్షేత్రపాలకుడికి అర్చకులు సిందూరంతో మంగళ వారం అభిషేకం నిర్వహించారు. ఆంజనేయస్వామ
రైతులు ఆ దిశగా దృష్టి సారించాలి g జనాభాకు సరిపడా లేని పాల ఉత్పత్తి పశు సంపద పెంపునకు గోపాలమిత్రలు కృషి చేయాలి శిక్షణ తరగతుల ప్రారంభంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి నల్లగొండ, ఆగస్టు3: రైతులు వ్యవసాయం
చెప్పినట్లే రెండోసారి రాక దళితవాడతోపాటు పలు వార్డుల్లో పర్యటన అభివృద్ధిపై గ్రామస్తులతో ముఖాముఖి రైతు వేదికలో సమావేశానికి ఏర్పాట్లు ఒక్కరోజు కిందే సాగర్ ప్రగతి సమీక్ష ఉమ్మడి జిల్లా అంతటా హర్షాతిరేకా
నూతన కార్డుదారులకు 10కిలోలుపౌరసరఫరాల శాఖ ఉత్తర్వులుకొత్తగా 5934 మందికి లబ్ధిఆలేరు టౌన్, ఆగస్టు 2 : యాదాద్రి భువనగిరి జిల్లాలో నూత న ఆహార భద్రత (రేషన్) కార్డుదారులకు ఈనెల 3 నుంచి ఉ చితంగా బియ్యం ఇవ్వనున్నారు. �
వైభవంగా శివుడికి రుద్రాభిషేకంసుదర్శన నారసింహ హోమంయాదాద్రి, ఆగస్టు 2: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో హరిహరులకు సోమవారం ప్రత్యేక పూజల కోలా హలం నెలకొంది. వైష్ణవాగమశాస్త్ర రీతిలో యాదాద్రీశుడికి,
నేడు హాలియాకు సీఎం కేసీఆర్ముచ్చటగా మూడోసారి రాకనాగార్జునసాగర్ నియోజకవర్గంపై ప్రగతి సమీక్షఉప ఎన్నికల హామీల అమలే ప్రధాన ఎజెండాఉదయం 10:40కి హెలికాప్టర్ ద్వారా చేరుకోనున్న ముఖ్యమంత్రిహాలియా వ్యవసాయ మార
యాదగిరిగుట్ట రూరల్, ఆగస్ట్1: తెలంగాణలో ఏ ఒక్కరూ ఆకలి అలమటించకూడదనే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు కర్రె వెంక టయ్య అన్నారు. ప్రభుత్వం నూతనంగా మంజూరు చేస�
ఉత్సవమూర్తులకు నిజాభిషేకంకల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులువైభవంగా సత్యనారాయణ స్వామి వ్రత పూజలుశ్రీవారి ఖజానాకు రూ. 10,21,714 ఆదాయంయాదాద్రి, ఆగస్టు1: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్యక్షేత్రంలో ఆదివా�
వానకాలం సీజన్లో జోరందుకున్న పంటల సాగువరి తర్వాత అత్యధికంగా పత్తి పంట సాగుపైనే రైతుల ఆసక్తి1.74లక్షల ఎకరాలకు ఇప్పటికే 1.53లక్షల ఎకరాల్లో పూర్తయిన పత్తి పంటనీటి లభ్యత తక్కువగా ఉన్నచోట పత్తి సాగు వైపు రైతుల మ
ముఖ్యమంత్రి కేసీఆర్తోనే దేవాలయాలకు పూర్వవైభవంఆలయాల్లో ధూప,దీప నైవేద్యాలకు ప్రత్యేక బడ్జెట్శాసన మండలి ప్రొటెమ్ చైర్మన్ వెన్నవరం భూపాల్రెడ్డి, మండలి విప్ భానుప్రసాద్రావుకుటుంబసమేతంగా యాదాద్ర�
జిల్లాలో నెల రోజులుగా యజ్ఞంలా సాగుతున్న హరితహారం 30 లక్షల మొక్కలు నాటేలా వడివడిగా అడుగులు నర్సరీల్లో 70.13 లక్షల మొక్కలను సిద్ధంచేసి ఉంచిన జిల్లా యంత్రాంగం వివిధ శాఖల ఆధ్వర్యంలో ఇప్పటివరకు 7.75 లక్షల మేర పూర్�