జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి భువనగిరి అర్బన్, ఆగస్టు 6: తెలంగాణ ఉద్యమానికి బాసటగా నిలిచిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శుక్రవారం కలెక్
యాదాద్రి భువనగిరి: ఫ్యాషన్ ప్రపంచంలో ఎన్ని రకాల చీరలు ఉన్నప్పటికీ వస్త్రశ్రేణిగా పోచంపల్లి ఇక్కత్ వస్ర్తాలకు ఉన్న స్థానం మాత్రం ప్రత్యేకం. దేశంలో పదకొండు రకాల చేనేతల్లో పోచంపల్లి ఒకటి కాగా..ఇక్కడి కళాక�
చౌటుప్పల్ రూరల్: మండల పరిధిలోని కొయ్యలగూడెం గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు కర్నాటి నారాయణకు కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం దక్కింది. జాతీయ చేనేత దినోత్సవంలో భాగంగా హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజా�
చౌటుప్పల్:చౌటుప్పల్ బస్టాండ్ శుక్రవారం జలమయ్యింది. కొన్ని రోజులుగా కురిసిన వర్షాలకు చౌటుప్పల్ పెద్ద చెరువు నిండుకొని అలుగు పోస్తుంది. ఈ అలుగు నీరు బస్టాండ్కు సమీపం నుంచి పారుతుడడంతో..అలుగు ఊటతో చౌటుప్�
భువనగిరి అర్బన్: తెలంగాణ ఉద్యమానికి బాసటగా నిలిచిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో జయశంకర్ సర్ జయం�
భూదాన్పోచంపల్లి: ఆగస్టు 7 జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రతీ ఏటా రాష్ట్ర ప్రభుత్వ చేనేత కళాకారులకు అందించే కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్రీయ పురస్కారానికి పోచంపల్లికి చెందిన భోగ బాలయ్య ఎంపికయ్యారు. ఆ�
తుర్కపల్లి: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకం ద్వారా మంజూరైన నిధులను సద్విని యోగం చేసుకోని దళితులు ఆర్థికంగా ఎదగాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్ అన్నారు. సీఎం కేసీఆర్ ఈనెల 4న వాసా�
రాజాపేట: చారిత్రాత్మకమైన దళితబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ యాద్రాది జిల్లా ఆలేరు నియోజక వర్గంలోని వాసాలమర్రిలో అమలు చేయడం హర్షణీయమని ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్ అన్నారు. శుక్రవారం
ఆత్మకూరు(ఎం): దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న దళిత బంధు పథకాన్ని స్వాగతిస్తున్నామని టీఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కూరెళ్ల రమేశ్ అన్నార
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహుడి బాలాలయంలో శుక్రవారం లక్ష్మీపూజలు అత్యంత వైభవంగా జరిగాయి. బాలాల యంలో కవచమూర్తులకు నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతంతో మెల్కొ లిపి స్వామ�
తుర్కపల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు చరిత్రలో నిలిచిపోతుందని టీఆర్ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు బర్ల లచ్చయ్య, పార్టీ మండలాధ్యక్షుడు తలారి శ్రీనివాస్ అన్నారు. దళితబంధు పథకం కింద వాసాలమర�
తుర్కపల్లి: పారిశుధ్య పనులను పకడ్భందీగా చేపట్టి గ్రామాన్ని స్వచ్ఛంగా మార్చాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. ఆయన శుక్రవారం వాసాలమర్రిలో చేపడుతున్న పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ నెల 4న ముఖ్యమం�
కలెక్టర్ పమేలా సత్పతి | ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర