నేటి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ జిల్లాలో నూతన కార్డులు 5,934 నేడు లక్కారంలో పంపిణీని ప్రారంభించనున్నమంత్రి జగదీశ్రెడ్డి యాదాద్రి భువనగిరి, జూలై 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లాలో 2,13,805 రేషన్ కార్�
ఆలేరు టౌన్, జూలై 25 : ప్రత్యేక అవసరాల చిన్నారులకు పూర్తి స్థాయిలో విద్య, వివిధ రకాల సేవలు అందించడానికి ప్రభుత్వం భవిత కేంద్రాలను ఏర్పాటు చేసింది. చిన్ననాటి నుంచే వారు అంగవైకల్యంతో బాధపడుతున్నారు. వీరికి ప�
యాదాద్రి, జూలై25: యాదాద్రీశుడి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవానికి వినియోగించే స్వామివారి దివ్యవిమాన రథాన్ని ఆదివారం ఆలయ అధికారులు ప్రధానాలయ తిరువీధుల్లో ట్రయల్ రన్ నిర్వహించారు. యాదాద్
యాదాద్రి, జూలై25: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆర్జిత పూజల కోలాహ లం ఆదివారం తెల్లవారుజాము మూడు గంటల నుంచే మొదలైంది. నిజాభిషేకంతో అర్చకులు ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవమూర్తులను అభిషేకించారు. �
రాజాపేట, జూలై 25: వందల ఏండ్ల పురాతన మెట్ల బావి నేటికీ చెక్కు చెదరకుండా దర్శనమిస్తూ నాటి నాణ్యత, సాంకే తికతకు అద్దం పడుతున్నది.రాజాపేట మండలం బొందుగుల శివాలయ ఆవరణలో ఉన్న మెట్ల బావి( కోనేరు) నేటికీ చెక్కు చెదరక�
యాదగిరిగుట్ట రూరల్, జూలై 25 : వర్షా కాలం మొదలైంది.. ఈసారి వర్షాలు కూడా ఎక్కువగా కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతున్నది. ఇప్పటికే బుధవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి జిల్లా వ్యాప్తంగా అనేక చ
యాదాద్రి అగ్రికల్చర్, జూలై 25: ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల కలుపు మందులు లభిస్తున్నాయి. అయితే ఏ పైరుకు, ఏ మందును ఎంత మోతాదులో, ఏ సమయంలో, ఎలా వాడాలో అన్ని వివరాలుపూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే వాడాల్�
అంగరంగవైభవంగా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుక ముక్కోటి వృక్షార్చనలో మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు మోత్కూరు, జూలై 24: నిరంతర కృషివలుడు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెస�
సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో మొక్కలు నాటిన ప్రభుత్వ విప్ సునీతామహేందర్రెడ్డి తుర్కపల్లి, జూలై24: హరిత తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. రాష్�
చౌటుప్పల్, జూలై24: మానవ మనుగడకు ప్రతి ఒక్క రూ మొక్కలు నాటాలని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. శనివారం ఆయన మున్సిపాలిటీ కేంద్రంలో జరిగిన మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలో పాల్గొని క�
యాదాద్రి, జూలై23: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బాలాలయంలో శుక్రవారం సాయంత్రం ఆండాల్ అమ్మవారికి ఊంజల్ సేవను మహిళా భక్తుల కోలాహలం మధ్యనిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని విశేష పుష్పాలతో అలంకరించా�
ముక్కోటి వృక్షార్చనకు సిద్ధమైన జిల్లా మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు కానుకగా..పెద్ద ఎత్తున మొక్కలు నాటేలా కార్యాచరణ ఒకే రోజు.. ఒకే సమయంలో1.60 లక్షల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు యాదాద్రి భువనగిరి, జూలై 23 (నమస్తే
భువనగిరి అర్బన్, జూలై23: అర్హులందరూ రెండో డోస్ టీకా తీసుకోవాలని మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆం జనేయులు అన్నారు. శుక్రవారం ఆయన పట్టణంలోని 5, 6, 7, 18, 33, 34వ వార్డుల్లో చేపట్టిన టీకా పంపిణీ కార్యక్రమాలను ప్రారం�