భువనగిరి, ఆలేరు, తుర్కపల్లి, యాదగిరిగుట్ట, బొమ్మలరామారం, రాజపేట, వలిగొండ మండలాల పరిధిలో అత్యధిక డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు 40 రోజుల వ్యవధిలో జరిగిన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు 4,879 కరోనా పరిస్థితుల్లోన
శిక్షణ పొందితే ఉద్యోగం తప్పనిసరి ఐటీఐలో ప్రవేశాలు ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ఈనెల 28 వరకు గడువు ఆలేరు టౌన్, జూలై20 : నేటి పోటీ ప్రపంచంలో డిగ్రీలు, పీజీ లు పూర్తి చేసిన వారికి సరైన ఉద్యోగ అవకాశాలు లభించడం ల
తుంపర సేద్యంతో పత్తి, వేరుశనగ చందంపేట మండలంలోఫలిస్తున్న ప్రయోగం నీటి వినియోగం తక్కువ.. వానల కోసం ఎదురు చూడాల్సిన పనీ లేదు చందంపేట,జూలై 20:కరువు నేలగా పేరొందిన చందంపేట మండలంలో నేడు సిరులు పండుతున్నాయి. రాష్�
మోత్కూరు/ఆలేరు టౌన్, జూలై 20 : త్యాగం మనిషిని ఉన్నతుడిని చేస్తుంది.. దైవ పరీక్షల్లో కట్టుకున్న భార్యను వదిలి కన్న కొడుకు ప్రాణాలను బలిచ్చేందుకు సిద్ధపడిన మహనీయుడి త్యాగానికి గుర్తుగా ముస్లింలు బక్రీద్ ప
పల్లెప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు g అద్దంలా సీసీ రోడ్లు, వీధులుఆహ్లాదాన్ని పంచుతున్న పల్లెప్రకృతివనంలోని మొక్కలురూ. కోటి 20 లక్షలతో అభివృద్ధి పనులు భువనగిరి అర్బన్, జూలై20:టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్�
మోత్కూరు, జూలై 20: సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన జిల్లాలోని వాసాలమర్రి తరహాలోనే ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా అభివృద్ధి చేసుకోవాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో�
భువనగిరి అర్బన్, జూలై 20: పట్టణ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్కుమార్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్�
కూరగాయల సాగుతో లాభాలు గడిస్తున్న వెంకటేశ్వర్లు వరికి ప్రత్యామ్నాయంగా ఎంపిక రెండేండ్లుగా మంచి దిగుబడి ఒక్కో సీజన్లో ఎకరాకు రూ.50 వేల ఆదాయం తిరుమలగిరి, జూలై 19:రైతులు ఎక్కువగా వరి సాగు చేయడంతో దానికి డిమాం�
నాణ్యత లేని చక్రాలతో చిక్కులే వర్షంలో జారి పడుతున్న వాహనదారులు ప్రాణాల మీదికి తెస్తున్న నిర్లక్ష్యం వాడని టైర్లతో జరభద్రం హార్డ్గా మారి బ్లాస్ అయ్యే అవకాశాలు సిటీబ్యూరో, జూలై 19(నమస్తే తెలంగాణ):వానలు ద�
నేరేడుచర్ల, జూలై 19: ప్రస్తుత సీజన్లో పశువులకు గొంతు వాపు వ్యాధి ప్రబలే అవకాశం ఉంది. పెంపకం దారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటే పశువులను కాపాడుకోవచ్చు. ఒకవేళ వ్యాధి బారిన పడినా లక్షణాలను గుర్తించి వెంటనే చి�
ఆలేరు టౌన్, జూలై 19 : మహిళలు స్వశక్తితో ఎదిగేందుకు ప్రభుత్వం వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నది. పొదుపు సంఘాలు బలోపేతం కావడంతో పాటు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు అనుసరించాల్సిన విధివి�
రైతులు సేంద్రియ సాగుపై దృష్టి సారించాలి మాసాయిపేటలో రైతువేదిక, సీసీ కెమెరాలను ప్రారంభించిన ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, సీపీ మహేశ్భగవత్ యాదగిరిగుట్ట రూరల్, జూలై 19 : రాష్ట్రంలో రైతువేదికల నిర్మాణం దే�
రాజాపేట, జూలై 19: తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అం దిస్తున్న జనరంజక పాలనకు జనం జేజేలు పలుకుతున్నారని డీసీసీబీ చైర్మన్, రాష్ట్ర టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. సోమవారం మండల కే�