భువనగిరి అర్బన్, జూలై 22: నూతన ఆవిష్కరణల ద్వారా తమలోని సృజనాత్మకతను వెలికితీసే ఇంటింటా ఇన్నో వేటర్స్ కార్యక్రమంలో భాగంగా అన్ని రంగాల్లోని ప్రజల నుంచి ఆన్లై న్ ద్వారా ఇంటింటా ఇన్నో వేటర్స్ ఆవిష్కరణక�
ఎడతెరిపిలేని వర్షాలతో నిండుకుండల్లా చెరువులు చెక్ డ్యామ్ల్లోనూపెద్దఎత్తున చేరిన వరద నీరు జిల్లా వ్యాప్తంగా 1,005 చెరువులకు జలకళ బోరు, బావుల్లోనూ ఉబికివస్తున్న జలం ఆయకట్టు రైతుల్లోవెల్లివిరుస్తున్న ఆ�
వలిగొండ, జూలై22: మండలంలోని వలిగొండ, వేములకొండ, వర్కట్పల్లి, వెల్వర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గురువారం జోరుగా వైద్య ఆరో గ్య సిబ్బంది ఆధ్వర్యంలో ప్రజలకు కొవిడ్ టీకాను పంపిణీ చేశారు. వలిగొండ ప్రాథమిక �
గ్రామ పంచాయతీ అభివృద్ధిలో దూసుకుపోతున్నది. మండలంలో చిన్న గ్రామంగా ఉన్న రామచంద్రాపురం ఒకప్పుడు అభివృద్ధికి నోచుకోలేదు. పల్లెప్రగతిలో చేపట్టిన అభివృద్ధి పనులతో గ్రామ రూపురేఖలే మారిపోయా యి. గ్రామంలో డంప�
యాదాద్రి, జూలై22: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో గురువారం అర్చకులు ప్రత్యేక పూజ లు నిర్వహించారు. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లను అభిషేకించారు. తులసీదళాలతో అర్చించి అష్టోత్తర
24 నుంచి 26 వరకు బోనాల ఉత్సవాలుచౌటుప్పల్ రూరల్, జూలై 21: మండల పరిధిలోని ఆందోళ్మైసమ్మ దేవాలయం 16వ బోనాల ఉత్సవాలకు ముస్తాబవుతోంది. దేవాలయాన్ని ఇప్పటికే రంగురంగులతో సుందరీకరించారు. విద్యుత్ దీపాలను సైతం ఏర్�
భువనగిరి అర్బన్, జూలై 20: ప్రధానమంత్రి స్వానిధి యోజ న పథకం క్రింద జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పరిధిలోని వీధి విక్రయదారులకు బ్యాంకులు వంద శాతం రుణ సౌకర్యం అందించేలా చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదన�
భువనగిరి, ఆలేరు, తుర్కపల్లి, యాదగిరిగుట్ట, బొమ్మలరామారం, రాజపేట, వలిగొండ మండలాల పరిధిలో అత్యధిక డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు 40 రోజుల వ్యవధిలో జరిగిన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు 4,879 కరోనా పరిస్థితుల్లోన
శిక్షణ పొందితే ఉద్యోగం తప్పనిసరి ఐటీఐలో ప్రవేశాలు ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ఈనెల 28 వరకు గడువు ఆలేరు టౌన్, జూలై20 : నేటి పోటీ ప్రపంచంలో డిగ్రీలు, పీజీ లు పూర్తి చేసిన వారికి సరైన ఉద్యోగ అవకాశాలు లభించడం ల
తుంపర సేద్యంతో పత్తి, వేరుశనగ చందంపేట మండలంలోఫలిస్తున్న ప్రయోగం నీటి వినియోగం తక్కువ.. వానల కోసం ఎదురు చూడాల్సిన పనీ లేదు చందంపేట,జూలై 20:కరువు నేలగా పేరొందిన చందంపేట మండలంలో నేడు సిరులు పండుతున్నాయి. రాష్�
మోత్కూరు/ఆలేరు టౌన్, జూలై 20 : త్యాగం మనిషిని ఉన్నతుడిని చేస్తుంది.. దైవ పరీక్షల్లో కట్టుకున్న భార్యను వదిలి కన్న కొడుకు ప్రాణాలను బలిచ్చేందుకు సిద్ధపడిన మహనీయుడి త్యాగానికి గుర్తుగా ముస్లింలు బక్రీద్ ప