ఆలేరుటౌన్,జూలై18: రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకం ట్ల జగదీశ్రెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం ఆలేరులో ఘనం గా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య కేక్ కట్ చేశారు. కార్యక్రమం�
పరీక్షలు ఏవైనా ప్రణాళికలే విజయానికి మార్గం ఆత్మవిశ్వాసంతో అడుగేసి లక్ష్యాన్ని చేరాలి జూలై, ఆగస్టులో ప్రవేశ పరీక్షలు తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే మంచి ఫలితాలు సిటీబ్యూరో, జూలై 18 (నమస్తే తెలంగాణ): పరీక్షల �
కేంద్ర ప్రభుత్వం గెజిట్ జారీ డ్రైవింగ్ ఇనిస్టిట్యూట్లో శిక్షణ తప్పనిసరి చేస్తూ మార్గదర్శకాలు వాహనానికి సంబంధించిన ప్రతీ అంశంపై అవగాహన పెంచుకోవాల్సిందే.. సిటీబ్యూరో, జూలై 18 (నమస్తే తెలంగాణ): ఇక డ్రైవి�
మోత్కూరు, జూలై 18: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాలనలో ఉమ్మడి నల్లగొండ జిల్లా సమగ్రాభి వృద్ధి కోసం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి నిరంతరం పరితపిస్తున్నాడని రాష్ట్ర ఆయిల్ �
అడ్డగూడూరు, జూలై 18: సీఎం కేసీఆర్తోనే వ్యవసాయం పండుగలా మారిందని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మందుల సామేల్ అన్నారు. ఆదివారం మండలంలోని ధర్మా రం గ్రామంలోని తన
3.15కోట్ల చేప పిల్లలను చెరువుల్లో వదిలేందుకు సిద్ధమవుతున్న రాష్ర్ట ప్రభుత్వం గోదావరి జలాలు, మూసీ ప్రవాహంతో జలకళలాడుతున్న చెరువులు జిల్లా వ్యాప్తంగా 435 చెరువుల్లో చేప పిల్లలను వదిలేందుకు సర్వం సిద్ధం ఉచిత
ఆత్మకూరు(ఎం), జూలై16: ఫైలేరియా, నులి పురుగుల నివారణ కోసం ప్రభుత్వం ఉచితంగా అందజేసిన మాత్రల ను శుక్రవారం మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి పంపిణీ చేశారు. ప్రభు త్వం ఉచితంగ
బొమ్మలరామారం, జూలై 16: మండలంలోని రంగాపూర్లో మెరువు చెరువు కట్ట వద్ద మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేయ డం కోసం అదనపు కలెక్టర్ దీపక్తివారీ శుక్రవారం చెరువు స్థ లాన్ని, పల్లె ప్రకృతి వనం, వైకుంఠ ధామాలను పరిశీ
ప్రభుత్వ విప్ సునీతామహేందర్రెడ్డి ఆలేరు- జీడికల్ జంక్షన్ల మధ్య అండర్పాస్ నిర్మాణానికి శంకుస్థాపన పాల్గొన్న ఎంపీ, ప్రజా ప్రతినిధులు ఆలేరు టౌన్, జూలై 16 : మెరుగైన రవాణా వ్యవస్థతోనే అభి వృద్ధి సాధ్యమన�
ఆలేరు రూరల్, జూలై16: రైతుల సంఘటితం కోసమే ప్రభుత్వం రైతు వేదిక భవనాలను నిర్మిస్తున్నదని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని పటేల్గూడెం, కొలనుపాక గ్రామాల్లో నిర్మిం�
తెలంగాణ పూర్వ చరిత్రకు అరుదైన నిదర్శనం చరిత్రకారుడు డాక్టర్ ధ్యావనపల్లి సత్యనారాయణ సిటీబ్యూరో, జూలై 16 (నమస్తే తెలంగాణ) : రాచకొండలో భోగినీ మండపంలోని రాతిగుండుపై 600 ఏండ్ల కిందట వేసిన సింగభూపాలుడి చిత్రం వె
యాదగిరిగుట్ట రూరల్, జూలై16: యాదాద్రీశుడి బాలాలయంలో శుక్రవారం సాయంత్రం ఊంజల్ సేవను భక్తులు వైభవంగా నిర్వహించారు. లక్ష్మీదేవిని విశేష పుష్పాలతో అలంకరించారు. బాలాలయ ముఖమండపంలో స్వామివారికి ఉదయం నుంచి సా�