ఆలేరు టౌన్, జూలై 13 : భవిష్యత్తు తరాల కోసం మొక్కలు నాటి సంరక్షించాలని మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య కోరారు. ఆలేరులో మంగళవారం హరితహారం కార్యక్రమం లో భాగంగా నాటిన మొక్కలను పరిశీలించారు. ఈ సందర్భం గా ఆయన
చౌటుప్పల్ రూరల్, జూలై 13 : స్వరాష్ట్రంలో రవీంద్రభారతి, త్యాగరాయగానసభ లాంటి వేదికలపైనే కాదు ముంబాయి, చైనా దేశంలో సైతం ఘంటసాల పాటలు పాడి ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాడు. అచ్చం ఘంటసాలగా పాటలుపాడి శ్రోతలను మ�
భువనగిరి అర్బన్, జూలై13: జిల్లాలోని అధికారులు సమన్వయంతో పనిచేసి జాతీయ బోదకాలు, నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జాతీయ
రాజాపేట, జూలై 13: వందల ఏండ్ల నాటి ఎంతో చరిత్ర కలి గిన మర్రిచెట్టు. చూడడానికి ఎంతో ఆసక్తికరంగా కన్పిస్తుంది. చెట్టు నిండా పచ్చని ఆకులతో దూరం నుంచి చూస్తే చిన్న కొం డ రూపాన్ని తలపిస్తుంది. ముప్పైయి గుంటల భూమిల�
ఆత్మకూరు(ఎం), జూలై13: సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు కురిసిన వర్షంతోపాటు వరద నీటి ప్రభావానికి రాయిపల్లి, మొరిపిరాల, కొరటికల్ గ్రామాల్లోని బిక్కేరువాగు మంగళవారం ఉధృతంగా ప్రవహించింది. మండల కేంద్రం
చౌటుప్పల్, జూలై12: కుమార్తెలకు ఉరివేసి తా నూ ఆత్మహత్య చేసుకున్న తొర్పునూరి ఉమారా ణి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం ఆయన ఉమారాణి చిన్�
భువనగిరి అర్బన్, జూలై12: ప్రణాళికతో గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. పల్లెబాట కార్యక్రమం లో భాగంగా సోమవారం ఆయన మండలంలోని కూనూరు, జమ్మాపురం గ్రామాల్లోని వార్డుల్లో క
రామన్నపేట, జూలై12: సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రతి పథకాన్ని ప్రజల సం క్షేమం కోసమే అమలు చేస్తున్నదని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం ఆయన మండలంలోని ఇస్కిళ్ల గ్రామంలో డంపింగ్యార్డు, వై�
డీఈసీ, అల్బెండజోల్ మాత్రల పంపిణీ ఈ నెల 15,16,17 తేదీల్లో పంపిణీకి ఏర్పాట్లు పూర్తి 7,74,562 మంది గుర్తింపు ఆలేరు టౌన్, 12 జూలై : జిల్లాలో ఈనెల 15, 16, 17వ తేదీల్లో బోదకాలు, నులిపురుగుల వ్యాధి నివారణ కోసం మాత్రలను పంపిణీ చే�
బాలుతో పాటు జానకమ్మ నుంచి ప్రశంసలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాల్లో వందలాది షోలు చేసిన వైనం తెలంగాణ ఉద్యమంలో తన గాత్రంతోయువతను ఉర్రూతలూగించిన రఫీరాజ్ పాటలు, యాంకరింగ్, యాక్టింగ్, నటనలో అద
రాజాపేట, జూలై12: పల్లెసీమలే దేశానికి పట్టుకొమ్మలు. అలాంటి పల్లెలు అభివృద్ధి చెందినప్పుడే దేశం ప్రగతి సాధిస్తుంది. పల్లెల అభివృద్ధి కోసం రాష్ట్రం ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని చేపట్టిన పల్లెప్రగతి కార
రెండు, మూడేండ్లలో 33 శాతానికి పెంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యం రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మంత్రి జగదీశ్రెడ్డితో కలిసి మొక్కలు నాటిన మంత్రి అల్లోల భువనగిరిలో రూ.30లక్షలతో నిర్మి
యాదగిరిగుట్ట రూరల్, జూలై12: గ్రామాలు పచ్చదనంతో వెల్లివిరియాలని ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా చేపట్టి మొక్కలను నాటి సంరక్షించాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి