బాలుతో పాటు జానకమ్మ నుంచి ప్రశంసలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాల్లో వందలాది షోలు చేసిన వైనం తెలంగాణ ఉద్యమంలో తన గాత్రంతోయువతను ఉర్రూతలూగించిన రఫీరాజ్ పాటలు, యాంకరింగ్, యాక్టింగ్, నటనలో అద
రాజాపేట, జూలై12: పల్లెసీమలే దేశానికి పట్టుకొమ్మలు. అలాంటి పల్లెలు అభివృద్ధి చెందినప్పుడే దేశం ప్రగతి సాధిస్తుంది. పల్లెల అభివృద్ధి కోసం రాష్ట్రం ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని చేపట్టిన పల్లెప్రగతి కార
రెండు, మూడేండ్లలో 33 శాతానికి పెంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యం రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మంత్రి జగదీశ్రెడ్డితో కలిసి మొక్కలు నాటిన మంత్రి అల్లోల భువనగిరిలో రూ.30లక్షలతో నిర్మి
యాదగిరిగుట్ట రూరల్, జూలై12: గ్రామాలు పచ్చదనంతో వెల్లివిరియాలని ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా చేపట్టి మొక్కలను నాటి సంరక్షించాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి
భువనగిరి అర్బన్, జూలై11: పల్లెబాట కార్యక్రమంతో గ్రామాల్లోని సమస్యలను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మండలంలోని వీరవెల్లి, బండసోమారం గ్రామాల్లో పల్లెబాట కార్యక్రమంలో �
పిల్లలకు డిజిటల్ పరికరాల వ్యసనంతో ముప్పు ఫోన్లు, ట్యాబ్లు, ల్యాప్టాప్ల వాడకంలో మునిగి తేలుతున్న బాలలు పెరుగుతున్న మానసిక ఒత్తిడి, అసహనం చిన్నారుల తీరుపై తల్లిదండ్రుల్లో ఆందోళన యాదాద్రి కల్చరల్, జ�
4,765 టన్నుల చెత్త తొలగింపు సమస్యల పరిష్కారంలో అధికారులు, ప్రజాప్రతినిధుల చొరవ వాడవాడల్లో వెల్లివిరిసిన పచ్చదనం, పరిశుభ్రత సత్ఫలితాలిచ్చిన ప్రజల భాగస్వామ్యం యాదాద్రి భువనగిరి, జూలై 11(నమస్తే తెలంగాణ ప్రతి�
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు దోహదం దొంగల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న వైనం పోలీసులకు మూడో నేత్రంగా మారిన సీసీ కెమెరాలు రూ. 80లక్షలతో మున్సిపాలిటీ, మండలం వ్యాప్తంగా 600 �
మోత్కూరు, అడ్డగూడూరు మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదు ఆత్మకూరు(ఎం) మినహా.. జిల్లాలోని అన్ని మండలాల్లో కురిసిన వాన మెట్ట పంటలకు ఊపిరి g జిల్లాలో సగటు వర్షపాతం 19.0మి.మీ నమోదు యాదాద్రి భువనగిరి, జూలై11(నమస్తే తెల
యాదగిరిగుట్ట రూరల్, జూలై11: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం ఆదివారం కిటకిటలాడింది. సెలవు రోజు కావడంతో ఇలవేల్పు దర్శనం కోసం వచ్చిన భక్తులతో యాదాద్రి పోటెత్తింది. ఎటు చూసినా.. క్షేత్ర సందర్శనకు వచ్చ
పల్లెప్రగతితో అభివృద్ధి పరుగులు ఆహ్లాదాన్ని కలిగిస్తున్న పల్లె ప్రకృతివనం ప్రారంభానికి సిద్ధంగా రైతువేదిక భవనం తుర్కపల్లి, జూలై 11: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా అ�
యాసంగిలో రూ.764కోట్ల విలువ గల 4,06,859.260 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ సాగుకు అనుకూల పరిస్థితులు.. ప్రతి యేటా పెరుగుతున్న దిగుబడులు గడిచిన నాలుగేండ్లలో జిల్లాలో 18,11,903.264 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ నాలుగేండ్లలో �
గుండాల, జూలై 9: పల్లెప్రగతి పనులు పకడ్బందీగా చేయాల ని డీఎల్పీవో యాదగిరి అన్నారు. శుక్రవారం మండలంలోని రామారం, బ్రాహ్మణపల్లి గ్రామాల్లో పల్లెప్రగతి పనులను పరిశీ లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల�
అమ్మ నేను వచ్చింది ఓట్లకోసం కాదు.. సమస్యలు పరిష్కరించేందుకు సమస్యలుంటే నాకు చెప్పండి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి భువనగిరి అర్బన్, జూలై 9: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్య�