ఆలేరు టౌన్. జూలై 8: అభివృద్ధికి పట్టణ ప్రగతి కార్యక్రమం ఎంతగానో దోహదపడుతున్నదని మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య అన్నారు. ఆలేరులోని 4వ వార్డులో గురువారం రూ. 9లక్షల మున్సిపల్ నిధులతో సీసీ రోడ్డు పనులు ప�
భూదాన్పోచంపల్లి, జులై8: చేనేత కార్మికులకు తెలంగాణ ప్ర భుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భువనగిరి ఎమ్మె ల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. చేనేత కార్మికులకు ప్రభుత్వం నుం చి రూ. 5లక్షల బీమా కల్పిస్తామని సీఎం
చేనేత కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం ఇప్పటికే ‘చేనేత మిత్ర’, ‘చేనేతకు చేయూత’ పథకాలతో ఆదుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం ‘థ్రిఫ్ట్’ పథకాన్ని మళ్లీ అమలు చేసే దిశగా చర్యలు! నూలు పోగునే నమ్ముకుని జీవిస్తున్న చే�
భూదాన్పోచంపల్లిలో పాల్గొన్న భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి కాటేపల్లిలో నర్సరీని పరిశీలించిన జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి పల్లెలు, పట్టణాల్లో మొక్కలు పంపిణీ చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఆత్�
భువనగిరి అర్బన్, జూలై 8: పల్లె ప్రగతి కార్యక్రమం గత 8 రోజులుగా మండలంలోని పలు గ్రామాల్లో ఉత్సాహంగా సాగుతున్నది. గురువారం మన్నెవారిపంపు గ్రామంలో సర్పంచ్ బోయిని పాండు, వడపర్తి సర్పంచ్ ఎలిమినేటి కృష్ణారెడ�
పల్లె, పట్టణాల అభివృద్ధికి రూ.108.75కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు 421 పంచాయతీలకు రూ.25లక్షల చొప్పున, భువనగిరి మున్సిపాలిటీకి రూ.కోటి ఇతర మున్సిపాలిటీలకు రూ.50లక్షలు దత్తత గ్రామం వాసాలమర్రిలో జూన్ 22వతేదీన ప్రక
భువనగిరి అర్బన్, జూలై 8: నూతన పురపాలక చట్టాన్ని అనుసరించి పట్ట ణ, స్థానిక సంస్థల పరిధిలోని లే అవుట్లకు అనుమతులు జారీ చేయాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్కుమార్ జిల్లాల �
ఆత్మకూరు(ఎం), జూలై7: పల్లెల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి పనులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుం టామని డీపీవో సాయిబాబు అన్నారు. బుధవారం మండల కేంద్రంతో పాటు తిమ్మాపురం, తుక్కాపురం గ్రామా
మోత్కూరు, జూలై 7: విధ్వంసమైన పల్లె జీవన విధానం పునరుద్ధరణ చేసి ఆత్మగౌరవంతో ప్రజలు జీవనం సాగించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారని తుంగతుర్తి ఎమ�
ప్రతి పంచాయతీలో వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు పచ్చదనంతో కళకళలాడుతున్న ఊరూ..వాడలు ప్రతి నెలా జిల్లాలోని పంచాయతీలకు రూ.7కోట్లకు పైగా నిధులు పంచాయతీలకు ఆదాయంతోపాటు.. స్థానికులకు పెరి�
అడ్డగూడూరు, జూలై 7 : గ్రామాల సమగ్రాభివృద్ధి కొరకే ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తుంతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మండలంలో బొడ్డుగూడెం గ్రామంలో బుధవారం 4వ విడుత పల్�
యాదగిరిగుట్ట రూరల్, జూలై 07: తెలంగాణ ప్రజల సం క్షేమమే ధ్యేయంగా ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి వాటిని అమలు చేస్తూ సీఎం కేసీఆర్ పేదల పెన్నిధిగా మారాడ ని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సున�
యాదాద్రి భువనగిరి :రెండు, మూడు రోజుల్లో సీఎం కేసీఆర్ వాసాలమర్రిని సందర్శించనున్నారు. బుధవారం వాసాలమర్రిని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించిన సందర్భంగా సీఎం పర్యటన విషయాన్ని సూత్ర ప్రాయంగా వెల్లడ
కలెక్టర్ పమేలాసత్పతి ఆలేరులో అభివృద్ధి పనుల పరిశీలన త్వరగా పనులు పూర్తిచేయాలని ఆదేశం ఆలేరు టౌన్, జూలై 6 : పట్టణ ప్రగతిని ప్రణాళికా బద్ధంగా నిర్వహించాలని కలెక్టర్ పమేలాసత్పతి కోరారు. మంగళవారం పట్టణ ప్�
ఆలేరురూరల్, జూలై 5 :నాల్గొవ విడుత పల్లె ప్రగతి పనులు మండలంలోని అన్ని గ్రామాల్లో ముమ్మరంగా కొనసాగుతు న్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వా మ్యంతో అభివృద్ధి పనులు జోరుగా నిర్వహిస్తున్నారు. ము�