భువనగిరి అర్బన్, జూలై 8: పల్లె ప్రగతి కార్యక్రమం గత 8 రోజులుగా మండలంలోని పలు గ్రామాల్లో ఉత్సాహంగా సాగుతున్నది. గురువారం మన్నెవారిపంపు గ్రామంలో సర్పంచ్ బోయిని పాండు, వడపర్తి సర్పంచ్ ఎలిమినేటి కృష్ణారెడ�
పల్లె, పట్టణాల అభివృద్ధికి రూ.108.75కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు 421 పంచాయతీలకు రూ.25లక్షల చొప్పున, భువనగిరి మున్సిపాలిటీకి రూ.కోటి ఇతర మున్సిపాలిటీలకు రూ.50లక్షలు దత్తత గ్రామం వాసాలమర్రిలో జూన్ 22వతేదీన ప్రక
భువనగిరి అర్బన్, జూలై 8: నూతన పురపాలక చట్టాన్ని అనుసరించి పట్ట ణ, స్థానిక సంస్థల పరిధిలోని లే అవుట్లకు అనుమతులు జారీ చేయాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్కుమార్ జిల్లాల �
ఆత్మకూరు(ఎం), జూలై7: పల్లెల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి పనులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుం టామని డీపీవో సాయిబాబు అన్నారు. బుధవారం మండల కేంద్రంతో పాటు తిమ్మాపురం, తుక్కాపురం గ్రామా
మోత్కూరు, జూలై 7: విధ్వంసమైన పల్లె జీవన విధానం పునరుద్ధరణ చేసి ఆత్మగౌరవంతో ప్రజలు జీవనం సాగించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారని తుంగతుర్తి ఎమ�
ప్రతి పంచాయతీలో వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు పచ్చదనంతో కళకళలాడుతున్న ఊరూ..వాడలు ప్రతి నెలా జిల్లాలోని పంచాయతీలకు రూ.7కోట్లకు పైగా నిధులు పంచాయతీలకు ఆదాయంతోపాటు.. స్థానికులకు పెరి�
అడ్డగూడూరు, జూలై 7 : గ్రామాల సమగ్రాభివృద్ధి కొరకే ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తుంతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మండలంలో బొడ్డుగూడెం గ్రామంలో బుధవారం 4వ విడుత పల్�
యాదగిరిగుట్ట రూరల్, జూలై 07: తెలంగాణ ప్రజల సం క్షేమమే ధ్యేయంగా ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి వాటిని అమలు చేస్తూ సీఎం కేసీఆర్ పేదల పెన్నిధిగా మారాడ ని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సున�
యాదాద్రి భువనగిరి :రెండు, మూడు రోజుల్లో సీఎం కేసీఆర్ వాసాలమర్రిని సందర్శించనున్నారు. బుధవారం వాసాలమర్రిని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించిన సందర్భంగా సీఎం పర్యటన విషయాన్ని సూత్ర ప్రాయంగా వెల్లడ
కలెక్టర్ పమేలాసత్పతి ఆలేరులో అభివృద్ధి పనుల పరిశీలన త్వరగా పనులు పూర్తిచేయాలని ఆదేశం ఆలేరు టౌన్, జూలై 6 : పట్టణ ప్రగతిని ప్రణాళికా బద్ధంగా నిర్వహించాలని కలెక్టర్ పమేలాసత్పతి కోరారు. మంగళవారం పట్టణ ప్�
ఆలేరురూరల్, జూలై 5 :నాల్గొవ విడుత పల్లె ప్రగతి పనులు మండలంలోని అన్ని గ్రామాల్లో ముమ్మరంగా కొనసాగుతు న్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వా మ్యంతో అభివృద్ధి పనులు జోరుగా నిర్వహిస్తున్నారు. ము�
జిల్లాలో పెండింగ్ దరఖాస్తులకు మోక్షం కొత్తగా 6,261 మందికి కార్డులు జారీ డైనమిక్ కీ రిజిస్టర్లో నమోదైన వారికి నేటి నుంచి సరుకులు యాదాద్రి భువనగిరి, జూలై 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):s గడిచిన రెండేండ్లలో చాల
ఆత్మకూరు(ఎం), జూలై 5 : దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం పాటు పడుతున్నదని ప్రభుత్వ విప్, ఆలే రు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన�
నిర్దేశించిన మండలాల్లో పల్లె నిద్ర చేసిన జిల్లాస్థాయి అధికారులు నివేదిక సమర్పించాలని కలెక్టర్ పమేలాసత్పతి ఆదేశం గ్రామాల్లో బసచేసి సమస్యలు తెలుసుకోవడంతో సంతోషం వ్యక్తం చేసిన ప్రజానీకం యాదాద్రి భువన�
రామన్నపేట, జూలై5: పల్లెలను అభివృద్ధి చేసేందుకే ప్రభు త్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టిందని మండల ప్రత్యేక అధికారి బాల్సింగ్, ఎంపీడీవో జలేందర్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని దుబ్బాక గ్రామంలో �