యాదగిరిగుట్ట రూరల్, జూలై 07: తెలంగాణ ప్రజల సం క్షేమమే ధ్యేయంగా ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి వాటిని అమలు చేస్తూ సీఎం కేసీఆర్ పేదల పెన్నిధిగా మారాడ ని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సున�
యాదాద్రి భువనగిరి :రెండు, మూడు రోజుల్లో సీఎం కేసీఆర్ వాసాలమర్రిని సందర్శించనున్నారు. బుధవారం వాసాలమర్రిని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించిన సందర్భంగా సీఎం పర్యటన విషయాన్ని సూత్ర ప్రాయంగా వెల్లడ
కలెక్టర్ పమేలాసత్పతి ఆలేరులో అభివృద్ధి పనుల పరిశీలన త్వరగా పనులు పూర్తిచేయాలని ఆదేశం ఆలేరు టౌన్, జూలై 6 : పట్టణ ప్రగతిని ప్రణాళికా బద్ధంగా నిర్వహించాలని కలెక్టర్ పమేలాసత్పతి కోరారు. మంగళవారం పట్టణ ప్�
ఆలేరురూరల్, జూలై 5 :నాల్గొవ విడుత పల్లె ప్రగతి పనులు మండలంలోని అన్ని గ్రామాల్లో ముమ్మరంగా కొనసాగుతు న్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వా మ్యంతో అభివృద్ధి పనులు జోరుగా నిర్వహిస్తున్నారు. ము�
జిల్లాలో పెండింగ్ దరఖాస్తులకు మోక్షం కొత్తగా 6,261 మందికి కార్డులు జారీ డైనమిక్ కీ రిజిస్టర్లో నమోదైన వారికి నేటి నుంచి సరుకులు యాదాద్రి భువనగిరి, జూలై 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):s గడిచిన రెండేండ్లలో చాల
ఆత్మకూరు(ఎం), జూలై 5 : దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం పాటు పడుతున్నదని ప్రభుత్వ విప్, ఆలే రు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన�
నిర్దేశించిన మండలాల్లో పల్లె నిద్ర చేసిన జిల్లాస్థాయి అధికారులు నివేదిక సమర్పించాలని కలెక్టర్ పమేలాసత్పతి ఆదేశం గ్రామాల్లో బసచేసి సమస్యలు తెలుసుకోవడంతో సంతోషం వ్యక్తం చేసిన ప్రజానీకం యాదాద్రి భువన�
రామన్నపేట, జూలై5: పల్లెలను అభివృద్ధి చేసేందుకే ప్రభు త్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టిందని మండల ప్రత్యేక అధికారి బాల్సింగ్, ఎంపీడీవో జలేందర్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని దుబ్బాక గ్రామంలో �
భువనగిరి అర్బన్, జూలై 5: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కా ర్యక్రమం జిల్లాలో ఉద్యమంలా సాగుతున్నదని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో మున్సిపాలిటీల పట్టణ ప�
చౌటుప్పల్, జూలై5: పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా అభివృద్ధి పనులకు ఇప్పటికే సీఎం కేసీఆర్ రూ.1040 కోట్లు మంజూరు చేశారని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ తెలిపారు. పల్లె, పట్టణ ప్రగతిలో భాగంగా �
చౌటుప్పల్ రూరల్, జూలై4: ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలని జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి అన్నారు. పల్లెప్రగతిలో భా గంగా ఆయన ఆదివారం మండల పరిధిలోని ఆరెగూడెం, కా ట్రేవు, పంతంగి తదితర గ్రామాలను సందర్శించారు. �
బీబీనగర్, జూలై4: ప్రజల సహకారంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ బొక్క జైపాల్రెడ్డి అన్నారు. ఆదివారం పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా నాల్గో రోజు గ్రామ పంచాయతీ ఆవరణలో
యాదాద్రి, జూలై4: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం ఆదివారం కిటకిటలాడిం ది. సెలవు రోజు కావడంతో ఇలవేల్పు దర్శనం కోసం వచ్చిన భక్తులతో యాదాద్రి పోటెత్తింది. ఎటు చూసినా.. క్షేత్ర సందర్శనకు వచ్చిన భక్తులే �