జిల్లాలో పెండింగ్ దరఖాస్తులకు మోక్షం కొత్తగా 6,261 మందికి కార్డులు జారీ డైనమిక్ కీ రిజిస్టర్లో నమోదైన వారికి నేటి నుంచి సరుకులు యాదాద్రి భువనగిరి, జూలై 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):s గడిచిన రెండేండ్లలో చాల
ఆత్మకూరు(ఎం), జూలై 5 : దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం పాటు పడుతున్నదని ప్రభుత్వ విప్, ఆలే రు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన�
నిర్దేశించిన మండలాల్లో పల్లె నిద్ర చేసిన జిల్లాస్థాయి అధికారులు నివేదిక సమర్పించాలని కలెక్టర్ పమేలాసత్పతి ఆదేశం గ్రామాల్లో బసచేసి సమస్యలు తెలుసుకోవడంతో సంతోషం వ్యక్తం చేసిన ప్రజానీకం యాదాద్రి భువన�
రామన్నపేట, జూలై5: పల్లెలను అభివృద్ధి చేసేందుకే ప్రభు త్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టిందని మండల ప్రత్యేక అధికారి బాల్సింగ్, ఎంపీడీవో జలేందర్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని దుబ్బాక గ్రామంలో �
భువనగిరి అర్బన్, జూలై 5: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కా ర్యక్రమం జిల్లాలో ఉద్యమంలా సాగుతున్నదని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో మున్సిపాలిటీల పట్టణ ప�
చౌటుప్పల్, జూలై5: పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా అభివృద్ధి పనులకు ఇప్పటికే సీఎం కేసీఆర్ రూ.1040 కోట్లు మంజూరు చేశారని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ తెలిపారు. పల్లె, పట్టణ ప్రగతిలో భాగంగా �
చౌటుప్పల్ రూరల్, జూలై4: ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలని జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి అన్నారు. పల్లెప్రగతిలో భా గంగా ఆయన ఆదివారం మండల పరిధిలోని ఆరెగూడెం, కా ట్రేవు, పంతంగి తదితర గ్రామాలను సందర్శించారు. �
బీబీనగర్, జూలై4: ప్రజల సహకారంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ బొక్క జైపాల్రెడ్డి అన్నారు. ఆదివారం పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా నాల్గో రోజు గ్రామ పంచాయతీ ఆవరణలో
యాదాద్రి, జూలై4: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం ఆదివారం కిటకిటలాడిం ది. సెలవు రోజు కావడంతో ఇలవేల్పు దర్శనం కోసం వచ్చిన భక్తులతో యాదాద్రి పోటెత్తింది. ఎటు చూసినా.. క్షేత్ర సందర్శనకు వచ్చిన భక్తులే �
యాదాద్రి, జూలై4: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లి ఆదివారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక వాహనంలో రోడ్డు మార్గంలో �
ఆరు నెలలకు సరిపడా సరుకులు చిన్నారుల పూర్తి బాధ్యత నాదే ట్రాన్స్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు ‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన సంస్థాన్ నారాయణపురం, జూలై 3: చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అ�
ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి భువనగిరి అర్బన్, జూలై 3 : పట్టణ ప్రగతిలో భాగంగా వార్డుల్లో సమస్యలు పరిష్కరించి పట్టణాన్ని సుందరీకరణగా మార్చుకోవాలని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. పట్టణంలోని ఇందిర�
మోటకొండూర్, రాజాపేట, జూలై 2: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా చేపట్టిన నాల్గో విడుత పల్లె ప్రగతి కార్యక్రమం మోటకొండూర్, రాజాపేట మండలాల్లో ముమ్మరంగా కొన సాగుతున్నది. శుక్రవారం రెండో రోజు మండలాల్లోని �