ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తూనే.. పర్యావరణ పరిరక్షణకు కృషి సీఎం కేసీఆర్ స్ఫూర్తితో హరితహారాన్ని గ్రామస్థాయికి తీసుకువెళ్తున్న ఉపాధ్యాయుడు రాజిరెడ్డి హరితహారం విజయవంతానికి హరిత అశోకచక్�
అన్ని గ్రామాల నర్సరీల్లో సిద్ధంగా ఉన్న మొక్కలు వన్ విలేజ్ వన్ నర్సరీతో అందుబాటులో ఉన్న 2 లక్షల 68 వేల మొక్కలు 7వ విడుత హరితహారానికి పండ్లు, పూల మొక్కలు సిద్ధం చేసిన అధికారులు గుండాల, జూన్ 14 : ప్రభుత్వం ప్ర
భూదాన్పోచంపల్లి, జూన్ 25: గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని పెద్దరావులపల్లి, కఫ్రాయిపల్లి గ్రామాల్లో జరిగిన పల్లెబాట కార్యక్ర�
యాదాద్రి, జూన్25: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు సర్వహంగులతో జరుగుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వైటీడీఏ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆలయ నిర్మాణా లు ప్రా�
ఇది ఈ ఏడాది రుణ ప్రణాళిక గత యేడాది కంటే 22శాతం అధికం రూ.525.38కోట్ల రుణ ప్రణాళిక పెంపు ప్రాధాన్యత రంగాలకు రూ.2,779 కోట్లు..ప్రాధాన్యేతర రంగాలకు రూ.157 కోట్లు వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం పంట రుణాలకు రూ.2,349.73 కోట్లు �
యాదాద్రి, జూన్24: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి, అమ్మవార్లను అభిషేకించారు. తులసీదళాలతో అర్చించి అష్టోత్త�
దత్తత గ్రామం వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన 421 పంచాయతీలకు రూ.105.25కోట్లు, ఆరు మున్సిపాలిటీలకు రూ.3.50 కోట్లు.. ఇప్పటికే దండిగా నిధులు విడుదల చేస్తున్న ప్రభుత్వం మున్సిపాలిటీలు, పంచాయతీల్లో నిరాటంకంగా ‘�
యాదాద్రి, జూన్23: యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారికి నిజాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించారు. బుధవారం ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపిన అర్చకులు స్వయంభులకు, బాలాలయ కవచమూర్తులకు ఆరాధనలు జరిపి ఉత్సవ మండపంలో
బీబీనగర్, జూన్23: బీబీనగర్ పట్టణంలోఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి బుధవార పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభిం చారు. ఇందులో భాగంగా బీబీనగర్ పట్టణంలో రూ.6.5 కోట్ల హెచ్ఎండీఏ నిధులతో నిర్మించిన సీసీ రో�
ఆలేరు టౌన్, జూన్ 21: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధి స్తుందని ఎస్ఆర్కేవీ ప్రధానోపాధ్యాయుడు, యోగా గురువు బండిరాజుల శంకర్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్స వాన్ని పురస్కరించుకొని సోమవారం ఆయన యోగా తరగతు లన
భూదాన్పోచంపల్లి, జూన్21: గతంలో కురిసిన అకాల వర్షాలతో పూర్తిగా ధ్వంసమైన పిలాయిపల్లి కాల్వకు మరమ్మతులతోపాటు కాల్వ వెడల్పు పనులను త్వరగా పూర్తి చేసి ఈనెలాఖరు నాటికి రైతులకు సాగునీరు అందిస్తామని భువనగిర�
యాదాద్రి, జూన్21: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో సోమవారం స్వాతి నక్షత్ర పూజల కోలహలం నెలకొం ది. తెల్లవారుజాము 4 గంటల నుంచి ఐదున్నర వరకు గిరి ప్ర దక్షిణలో భక్తులు పాల్గొన్నారు. ఆలయంలో మూడున్�
స్థానికంగా ఉండి ఏర్పాట్లను సమీక్షిస్తున్న డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి సీఎం పర్యటన విజయవంతంపై దృష్టిపెట్టిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి, టీఎస్ఐఐసీ చైర్మన�
22వ తేదీన వాసాలమర్రికి సీఎం కేసీఆర్ గ్రామానికి వస్తానని సర్పంచ్కు స్వయంగా సీఎం కేసీఆర్ ఫోన్ గ్రామస్తులతో కలిసి సామూహిక భోజనం, గ్రామసభ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని గతంలోనే హామీ సీఎం కేసీఆర్ రాకపై స