ఇది ఈ ఏడాది రుణ ప్రణాళిక గత యేడాది కంటే 22శాతం అధికం రూ.525.38కోట్ల రుణ ప్రణాళిక పెంపు ప్రాధాన్యత రంగాలకు రూ.2,779 కోట్లు..ప్రాధాన్యేతర రంగాలకు రూ.157 కోట్లు వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం పంట రుణాలకు రూ.2,349.73 కోట్లు �
యాదాద్రి, జూన్24: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి, అమ్మవార్లను అభిషేకించారు. తులసీదళాలతో అర్చించి అష్టోత్త�
దత్తత గ్రామం వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన 421 పంచాయతీలకు రూ.105.25కోట్లు, ఆరు మున్సిపాలిటీలకు రూ.3.50 కోట్లు.. ఇప్పటికే దండిగా నిధులు విడుదల చేస్తున్న ప్రభుత్వం మున్సిపాలిటీలు, పంచాయతీల్లో నిరాటంకంగా ‘�
యాదాద్రి, జూన్23: యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారికి నిజాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించారు. బుధవారం ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపిన అర్చకులు స్వయంభులకు, బాలాలయ కవచమూర్తులకు ఆరాధనలు జరిపి ఉత్సవ మండపంలో
బీబీనగర్, జూన్23: బీబీనగర్ పట్టణంలోఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి బుధవార పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభిం చారు. ఇందులో భాగంగా బీబీనగర్ పట్టణంలో రూ.6.5 కోట్ల హెచ్ఎండీఏ నిధులతో నిర్మించిన సీసీ రో�
ఆలేరు టౌన్, జూన్ 21: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధి స్తుందని ఎస్ఆర్కేవీ ప్రధానోపాధ్యాయుడు, యోగా గురువు బండిరాజుల శంకర్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్స వాన్ని పురస్కరించుకొని సోమవారం ఆయన యోగా తరగతు లన
భూదాన్పోచంపల్లి, జూన్21: గతంలో కురిసిన అకాల వర్షాలతో పూర్తిగా ధ్వంసమైన పిలాయిపల్లి కాల్వకు మరమ్మతులతోపాటు కాల్వ వెడల్పు పనులను త్వరగా పూర్తి చేసి ఈనెలాఖరు నాటికి రైతులకు సాగునీరు అందిస్తామని భువనగిర�
యాదాద్రి, జూన్21: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో సోమవారం స్వాతి నక్షత్ర పూజల కోలహలం నెలకొం ది. తెల్లవారుజాము 4 గంటల నుంచి ఐదున్నర వరకు గిరి ప్ర దక్షిణలో భక్తులు పాల్గొన్నారు. ఆలయంలో మూడున్�
స్థానికంగా ఉండి ఏర్పాట్లను సమీక్షిస్తున్న డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి సీఎం పర్యటన విజయవంతంపై దృష్టిపెట్టిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి, టీఎస్ఐఐసీ చైర్మన�
22వ తేదీన వాసాలమర్రికి సీఎం కేసీఆర్ గ్రామానికి వస్తానని సర్పంచ్కు స్వయంగా సీఎం కేసీఆర్ ఫోన్ గ్రామస్తులతో కలిసి సామూహిక భోజనం, గ్రామసభ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని గతంలోనే హామీ సీఎం కేసీఆర్ రాకపై స
రోడ్డు ప్రమాదాల్లో కబళిస్తున్న మృత్యువు మృతుల్లో 25 నుంచి 45 ఏండ్ల వారే.. కుటుంబ పోషణలో భాగస్వాములే.. ఇంటి దిక్కు కోల్పోయి .. దైన్యస్థితిలో కుటుంబాలు సైబరాబాద్ పరిధిలో ఐదు నెలల్లో 338 మంది మృతి సిటీబ్యూరో, జూన�
బీబీనగర్, జూన్ 18: గ్రామాల్లో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తానని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. పల్లెబాటలో భాగంగా శుక్రవారం మండలంలోని జమిలాపేట్, జియాపల్లి, జియాపల్లితండా, రాయరావుపేట్
30 శాతం పెరిగిన కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల వేతనాలు సైతం 30శాతం పెంపు స్వరాష్ట్రంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాలు పెరగడం మూడోసారి అటు ఉద్యోగ�