భూదాన్పోచంపల్లి, జూన్21: గతంలో కురిసిన అకాల వర్షాలతో పూర్తిగా ధ్వంసమైన పిలాయిపల్లి కాల్వకు మరమ్మతులతోపాటు కాల్వ వెడల్పు పనులను త్వరగా పూర్తి చేసి ఈనెలాఖరు నాటికి రైతులకు సాగునీరు అందిస్తామని భువనగిర�
యాదాద్రి, జూన్21: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో సోమవారం స్వాతి నక్షత్ర పూజల కోలహలం నెలకొం ది. తెల్లవారుజాము 4 గంటల నుంచి ఐదున్నర వరకు గిరి ప్ర దక్షిణలో భక్తులు పాల్గొన్నారు. ఆలయంలో మూడున్�
స్థానికంగా ఉండి ఏర్పాట్లను సమీక్షిస్తున్న డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి సీఎం పర్యటన విజయవంతంపై దృష్టిపెట్టిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి, టీఎస్ఐఐసీ చైర్మన�
22వ తేదీన వాసాలమర్రికి సీఎం కేసీఆర్ గ్రామానికి వస్తానని సర్పంచ్కు స్వయంగా సీఎం కేసీఆర్ ఫోన్ గ్రామస్తులతో కలిసి సామూహిక భోజనం, గ్రామసభ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని గతంలోనే హామీ సీఎం కేసీఆర్ రాకపై స
రోడ్డు ప్రమాదాల్లో కబళిస్తున్న మృత్యువు మృతుల్లో 25 నుంచి 45 ఏండ్ల వారే.. కుటుంబ పోషణలో భాగస్వాములే.. ఇంటి దిక్కు కోల్పోయి .. దైన్యస్థితిలో కుటుంబాలు సైబరాబాద్ పరిధిలో ఐదు నెలల్లో 338 మంది మృతి సిటీబ్యూరో, జూన�
బీబీనగర్, జూన్ 18: గ్రామాల్లో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తానని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. పల్లెబాటలో భాగంగా శుక్రవారం మండలంలోని జమిలాపేట్, జియాపల్లి, జియాపల్లితండా, రాయరావుపేట్
30 శాతం పెరిగిన కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల వేతనాలు సైతం 30శాతం పెంపు స్వరాష్ట్రంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాలు పెరగడం మూడోసారి అటు ఉద్యోగ�
నచ్చిన పని.. నచ్చిన రేటుకు.. నచ్చిన కంపెనీలో చేసుకోవచ్చు నైపుణ్యమే పెట్టుబడి..ఇప్పుడంతా అదే ఒరవడి అదనపు సమయాన్ని వినియోగించుకునే అవకాశం ఫ్రీలాన్సింగ్ వర్క్తో చక్కటి ఆదాయం కరోనా నేపథ్యంలో విపరీతమైన డిమ
ఎకరాకు రూ.5వేల సాయం జిల్లాలో మూడేండ్లలో 12లక్షలకు పైగా రైతులకు రూ.1,645 కోట్ల సాయం మూడేండ్ల్లలో లక్ష ఎకరాలకు పైగా పెరిగిన సాగు విస్తీర్ణం l ఆనందం వ్యక్తం చేస్తున్న జిల్లా రైతాంగం యాదాద్రి భువనగిరి, జూన్ 16(నమస్�
భువనగిరి అర్బన్, జూన్ 16 : అధికారులందరూ జిల్లా కేంద్రంలోనే ఉండాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించి బుధవారం సర్క్యులర్ జారీ చేశారు. జిల్లాలో చాలా మంది అధికారులు జిల్లా కేంద్రంలో ఉండకుండా హైదరాబాద్ నుం�
యాదాద్రి ఆలయ నిర్మాణానికి సీజేఐ కితాబు యాదాద్రీశుడి సేవలో సీజేఐ ఎన్వీ రమణ దంపతులు సీజేఐ దంపతులకు ఘన స్వాగతం పలికిన మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, జగదీశ్రెడ్డి, ప్రభుత్వ విప్ సునీతామహేందర్రెడ్డి బాలాల�
భువనగిరి అర్బన్, జూన్ 15: బస్వాపురం గ్రామంలో సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకున్న ఎనిమిది మంది లబ్ధిదారులకు మంజూరైన ఎల్వోసీ చెక్కులను ఎంపీపీ నిర్మలావెంకటస్వామి మంగళవారం అందజేశారు. అదేవిధంగా బీఎన్తిమ్
ప్రాధాన్యత పథకాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి అధికారులు స్థానికంగానే నివాసముండాలి కలెక్టర్ పమేలా సత్పతి భువనగిరి అర్బన్, జూన్ 15: నూతన కలెక్టరేట్ నిర్మాణ పను లను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్�
సంక్షోభంలోనూ పెట్టుబడి సాయం అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం వానకాలం సాగు కోసం రైతులకు అండగా సీఎం కేసీఆర్ జిల్లాలో 2,31,520 మంది రైతులకు రూ.299.499 కోట్ల సాయం నేటి నుంచి విడుతల వారీగా రైతుల ఖాతాల్లో సాయం సొమ్ము జమ హ�