రోడ్డు ప్రమాదాల్లో కబళిస్తున్న మృత్యువు మృతుల్లో 25 నుంచి 45 ఏండ్ల వారే.. కుటుంబ పోషణలో భాగస్వాములే.. ఇంటి దిక్కు కోల్పోయి .. దైన్యస్థితిలో కుటుంబాలు సైబరాబాద్ పరిధిలో ఐదు నెలల్లో 338 మంది మృతి సిటీబ్యూరో, జూన�
బీబీనగర్, జూన్ 18: గ్రామాల్లో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తానని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. పల్లెబాటలో భాగంగా శుక్రవారం మండలంలోని జమిలాపేట్, జియాపల్లి, జియాపల్లితండా, రాయరావుపేట్
30 శాతం పెరిగిన కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల వేతనాలు సైతం 30శాతం పెంపు స్వరాష్ట్రంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాలు పెరగడం మూడోసారి అటు ఉద్యోగ�
నచ్చిన పని.. నచ్చిన రేటుకు.. నచ్చిన కంపెనీలో చేసుకోవచ్చు నైపుణ్యమే పెట్టుబడి..ఇప్పుడంతా అదే ఒరవడి అదనపు సమయాన్ని వినియోగించుకునే అవకాశం ఫ్రీలాన్సింగ్ వర్క్తో చక్కటి ఆదాయం కరోనా నేపథ్యంలో విపరీతమైన డిమ
ఎకరాకు రూ.5వేల సాయం జిల్లాలో మూడేండ్లలో 12లక్షలకు పైగా రైతులకు రూ.1,645 కోట్ల సాయం మూడేండ్ల్లలో లక్ష ఎకరాలకు పైగా పెరిగిన సాగు విస్తీర్ణం l ఆనందం వ్యక్తం చేస్తున్న జిల్లా రైతాంగం యాదాద్రి భువనగిరి, జూన్ 16(నమస్�
భువనగిరి అర్బన్, జూన్ 16 : అధికారులందరూ జిల్లా కేంద్రంలోనే ఉండాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించి బుధవారం సర్క్యులర్ జారీ చేశారు. జిల్లాలో చాలా మంది అధికారులు జిల్లా కేంద్రంలో ఉండకుండా హైదరాబాద్ నుం�
యాదాద్రి ఆలయ నిర్మాణానికి సీజేఐ కితాబు యాదాద్రీశుడి సేవలో సీజేఐ ఎన్వీ రమణ దంపతులు సీజేఐ దంపతులకు ఘన స్వాగతం పలికిన మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, జగదీశ్రెడ్డి, ప్రభుత్వ విప్ సునీతామహేందర్రెడ్డి బాలాల�
భువనగిరి అర్బన్, జూన్ 15: బస్వాపురం గ్రామంలో సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకున్న ఎనిమిది మంది లబ్ధిదారులకు మంజూరైన ఎల్వోసీ చెక్కులను ఎంపీపీ నిర్మలావెంకటస్వామి మంగళవారం అందజేశారు. అదేవిధంగా బీఎన్తిమ్
ప్రాధాన్యత పథకాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి అధికారులు స్థానికంగానే నివాసముండాలి కలెక్టర్ పమేలా సత్పతి భువనగిరి అర్బన్, జూన్ 15: నూతన కలెక్టరేట్ నిర్మాణ పను లను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్�
సంక్షోభంలోనూ పెట్టుబడి సాయం అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం వానకాలం సాగు కోసం రైతులకు అండగా సీఎం కేసీఆర్ జిల్లాలో 2,31,520 మంది రైతులకు రూ.299.499 కోట్ల సాయం నేటి నుంచి విడుతల వారీగా రైతుల ఖాతాల్లో సాయం సొమ్ము జమ హ�
జిల్లాస్థాయి సంఘాల సమావేశంలో జడ్పీచైర్మన్ సందీప్రెడ్డి భువనగిరి అర్బన్, జూన్ 14 : జిల్లాలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి అన్నారు. జిల
తెల్ల బంగారం వైపు రైతన్న మొగ్గువరికి ప్రత్యామ్నాయంగా పత్తిక్వింటాకు రూ. 6025 మద్దతు ధరజిల్లాలో 1.95లక్షల ఎకరాల్లో సాగుఆలేరు టౌన్, జూన్13 : నేల, వాతావరణం, భౌగోళిక పరిస్థి తుల దృష్ట్యా వర్షాధార పంట అయిన తెల్ల బం�
రాజాపేట: మండల కేంద్రంలోని ఎమ్మార్పీ కార్యాలయ ఆవ రణలో ఆదివారం సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజన వర్కర్లు, ఎమ్మార్పీ ఉ ద్యోగులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సంద ర�
జిల్లాలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణగత యేడాది వానకాలంలో 1,677 ఎకరాల్లోనే పండ్ల తోటలు, కూరగాయల సాగు చేపట్టిన రైతులుప్రతి గ్రామంలోనూ అదనంగా 50 ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు చేసేలా జ