పల్లెప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు g అద్దంలా సీసీ రోడ్లు, వీధులుఆహ్లాదాన్ని పంచుతున్న పల్లెప్రకృతివనంలోని మొక్కలురూ. కోటి 20 లక్షలతో అభివృద్ధి పనులు భువనగిరి అర్బన్, జూలై20:టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్�
మోత్కూరు, జూలై 20: సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన జిల్లాలోని వాసాలమర్రి తరహాలోనే ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా అభివృద్ధి చేసుకోవాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో�
భువనగిరి అర్బన్, జూలై 20: పట్టణ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్కుమార్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్�
కూరగాయల సాగుతో లాభాలు గడిస్తున్న వెంకటేశ్వర్లు వరికి ప్రత్యామ్నాయంగా ఎంపిక రెండేండ్లుగా మంచి దిగుబడి ఒక్కో సీజన్లో ఎకరాకు రూ.50 వేల ఆదాయం తిరుమలగిరి, జూలై 19:రైతులు ఎక్కువగా వరి సాగు చేయడంతో దానికి డిమాం�
నాణ్యత లేని చక్రాలతో చిక్కులే వర్షంలో జారి పడుతున్న వాహనదారులు ప్రాణాల మీదికి తెస్తున్న నిర్లక్ష్యం వాడని టైర్లతో జరభద్రం హార్డ్గా మారి బ్లాస్ అయ్యే అవకాశాలు సిటీబ్యూరో, జూలై 19(నమస్తే తెలంగాణ):వానలు ద�
నేరేడుచర్ల, జూలై 19: ప్రస్తుత సీజన్లో పశువులకు గొంతు వాపు వ్యాధి ప్రబలే అవకాశం ఉంది. పెంపకం దారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటే పశువులను కాపాడుకోవచ్చు. ఒకవేళ వ్యాధి బారిన పడినా లక్షణాలను గుర్తించి వెంటనే చి�
ఆలేరు టౌన్, జూలై 19 : మహిళలు స్వశక్తితో ఎదిగేందుకు ప్రభుత్వం వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నది. పొదుపు సంఘాలు బలోపేతం కావడంతో పాటు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు అనుసరించాల్సిన విధివి�
రైతులు సేంద్రియ సాగుపై దృష్టి సారించాలి మాసాయిపేటలో రైతువేదిక, సీసీ కెమెరాలను ప్రారంభించిన ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, సీపీ మహేశ్భగవత్ యాదగిరిగుట్ట రూరల్, జూలై 19 : రాష్ట్రంలో రైతువేదికల నిర్మాణం దే�
రాజాపేట, జూలై 19: తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అం దిస్తున్న జనరంజక పాలనకు జనం జేజేలు పలుకుతున్నారని డీసీసీబీ చైర్మన్, రాష్ట్ర టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. సోమవారం మండల కే�
భువనగిరి అర్బన్,జూలై19: ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా 14 సంవత్సరాలలోపు పిల్లలను పనిలో పెట్టుకున్న యాజమా న్యాలను గుర్తించి బాలకార్మిక చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పమేలా �
రూ.1200 కోట్లతో తెలంగాణ దళిత బంధువు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు నిర్ణయం బ్యాంకుతో సంబంధం లేకుండా సాయం ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు యాదాద్రి భువనగిరి, �
ఆలేరుటౌన్, జూలై19: పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి వ రం లాంటిదని ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి సునీతా మ హేందర్రెడ్డి అన్నారు. ఆలేరులో ప్రభుత్వం మంజూరు చేసిన కల్యాణలక్ష్మి చెక్కులను సోమవారం పలువురు లబ్�
కొవిడ్ పరిస్థితుల్లో రోగులకు పునర్జన్మ ప్రసాదించిన అంబులెన్స్ సేవలు మంత్రి కేటీఆర్ పిలుపుతో..ఎంతోమంది అభాగ్యులకు చేకూరిన సాంత్వన సొంత డబ్బులతో అంబులెన్స్లను కొనుగోలు చేసి బహుమతిగా ఇచ్చిన ఎమ్మెల్