భువనగిరి అర్బన్,జూలై19: ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా 14 సంవత్సరాలలోపు పిల్లలను పనిలో పెట్టుకున్న యాజమా న్యాలను గుర్తించి బాలకార్మిక చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పమేలా �
రూ.1200 కోట్లతో తెలంగాణ దళిత బంధువు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు నిర్ణయం బ్యాంకుతో సంబంధం లేకుండా సాయం ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు యాదాద్రి భువనగిరి, �
ఆలేరుటౌన్, జూలై19: పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి వ రం లాంటిదని ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి సునీతా మ హేందర్రెడ్డి అన్నారు. ఆలేరులో ప్రభుత్వం మంజూరు చేసిన కల్యాణలక్ష్మి చెక్కులను సోమవారం పలువురు లబ్�
కొవిడ్ పరిస్థితుల్లో రోగులకు పునర్జన్మ ప్రసాదించిన అంబులెన్స్ సేవలు మంత్రి కేటీఆర్ పిలుపుతో..ఎంతోమంది అభాగ్యులకు చేకూరిన సాంత్వన సొంత డబ్బులతో అంబులెన్స్లను కొనుగోలు చేసి బహుమతిగా ఇచ్చిన ఎమ్మెల్
ఆలేరుటౌన్,జూలై18: రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకం ట్ల జగదీశ్రెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం ఆలేరులో ఘనం గా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య కేక్ కట్ చేశారు. కార్యక్రమం�
పరీక్షలు ఏవైనా ప్రణాళికలే విజయానికి మార్గం ఆత్మవిశ్వాసంతో అడుగేసి లక్ష్యాన్ని చేరాలి జూలై, ఆగస్టులో ప్రవేశ పరీక్షలు తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే మంచి ఫలితాలు సిటీబ్యూరో, జూలై 18 (నమస్తే తెలంగాణ): పరీక్షల �
కేంద్ర ప్రభుత్వం గెజిట్ జారీ డ్రైవింగ్ ఇనిస్టిట్యూట్లో శిక్షణ తప్పనిసరి చేస్తూ మార్గదర్శకాలు వాహనానికి సంబంధించిన ప్రతీ అంశంపై అవగాహన పెంచుకోవాల్సిందే.. సిటీబ్యూరో, జూలై 18 (నమస్తే తెలంగాణ): ఇక డ్రైవి�
మోత్కూరు, జూలై 18: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాలనలో ఉమ్మడి నల్లగొండ జిల్లా సమగ్రాభి వృద్ధి కోసం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి నిరంతరం పరితపిస్తున్నాడని రాష్ట్ర ఆయిల్ �
అడ్డగూడూరు, జూలై 18: సీఎం కేసీఆర్తోనే వ్యవసాయం పండుగలా మారిందని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మందుల సామేల్ అన్నారు. ఆదివారం మండలంలోని ధర్మా రం గ్రామంలోని తన
3.15కోట్ల చేప పిల్లలను చెరువుల్లో వదిలేందుకు సిద్ధమవుతున్న రాష్ర్ట ప్రభుత్వం గోదావరి జలాలు, మూసీ ప్రవాహంతో జలకళలాడుతున్న చెరువులు జిల్లా వ్యాప్తంగా 435 చెరువుల్లో చేప పిల్లలను వదిలేందుకు సర్వం సిద్ధం ఉచిత
ఆత్మకూరు(ఎం), జూలై16: ఫైలేరియా, నులి పురుగుల నివారణ కోసం ప్రభుత్వం ఉచితంగా అందజేసిన మాత్రల ను శుక్రవారం మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి పంపిణీ చేశారు. ప్రభు త్వం ఉచితంగ
బొమ్మలరామారం, జూలై 16: మండలంలోని రంగాపూర్లో మెరువు చెరువు కట్ట వద్ద మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేయ డం కోసం అదనపు కలెక్టర్ దీపక్తివారీ శుక్రవారం చెరువు స్థ లాన్ని, పల్లె ప్రకృతి వనం, వైకుంఠ ధామాలను పరిశీ