యాదాద్రి, జూలై25: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆర్జిత పూజల కోలాహ లం ఆదివారం తెల్లవారుజాము మూడు గంటల నుంచే మొదలైంది. నిజాభిషేకంతో అర్చకులు ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవమూర్తులను అభిషేకించారు. �
రాజాపేట, జూలై 25: వందల ఏండ్ల పురాతన మెట్ల బావి నేటికీ చెక్కు చెదరకుండా దర్శనమిస్తూ నాటి నాణ్యత, సాంకే తికతకు అద్దం పడుతున్నది.రాజాపేట మండలం బొందుగుల శివాలయ ఆవరణలో ఉన్న మెట్ల బావి( కోనేరు) నేటికీ చెక్కు చెదరక�
యాదగిరిగుట్ట రూరల్, జూలై 25 : వర్షా కాలం మొదలైంది.. ఈసారి వర్షాలు కూడా ఎక్కువగా కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతున్నది. ఇప్పటికే బుధవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి జిల్లా వ్యాప్తంగా అనేక చ
యాదాద్రి అగ్రికల్చర్, జూలై 25: ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల కలుపు మందులు లభిస్తున్నాయి. అయితే ఏ పైరుకు, ఏ మందును ఎంత మోతాదులో, ఏ సమయంలో, ఎలా వాడాలో అన్ని వివరాలుపూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే వాడాల్�
అంగరంగవైభవంగా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుక ముక్కోటి వృక్షార్చనలో మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు మోత్కూరు, జూలై 24: నిరంతర కృషివలుడు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెస�
సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో మొక్కలు నాటిన ప్రభుత్వ విప్ సునీతామహేందర్రెడ్డి తుర్కపల్లి, జూలై24: హరిత తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. రాష్�
చౌటుప్పల్, జూలై24: మానవ మనుగడకు ప్రతి ఒక్క రూ మొక్కలు నాటాలని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. శనివారం ఆయన మున్సిపాలిటీ కేంద్రంలో జరిగిన మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలో పాల్గొని క�
యాదాద్రి, జూలై23: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బాలాలయంలో శుక్రవారం సాయంత్రం ఆండాల్ అమ్మవారికి ఊంజల్ సేవను మహిళా భక్తుల కోలాహలం మధ్యనిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని విశేష పుష్పాలతో అలంకరించా�
ముక్కోటి వృక్షార్చనకు సిద్ధమైన జిల్లా మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు కానుకగా..పెద్ద ఎత్తున మొక్కలు నాటేలా కార్యాచరణ ఒకే రోజు.. ఒకే సమయంలో1.60 లక్షల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు యాదాద్రి భువనగిరి, జూలై 23 (నమస్తే
భువనగిరి అర్బన్, జూలై23: అర్హులందరూ రెండో డోస్ టీకా తీసుకోవాలని మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆం జనేయులు అన్నారు. శుక్రవారం ఆయన పట్టణంలోని 5, 6, 7, 18, 33, 34వ వార్డుల్లో చేపట్టిన టీకా పంపిణీ కార్యక్రమాలను ప్రారం�
బీబీనగర్, జూలై 23: పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మండల కేంద్రంలోని ఫేమస్ ఫంక్షన్హాల్లో మండలంలోని వివిధ గ్రా మా
భువనగిరి అర్బన్, జూలై 23: జిల్లాలోని ప్రభుత్వ దవాఖాన లు ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని జిల్లా కలెక్ట ర్ పమేలా సత్పతి అన్నారు. శుక్రవారం భువనగిరి ఏరియా ద వాఖానను తొలిసారి ఆకస్మికంగా తనిఖీ చేసి రో�
బీబీనగర్,జూలై 23 : కుల వృత్తులపై ఆధారపడి జీవనం సాగి స్తున్న వారికి అండగా ఉంటూ వారిని ప్రోత్సహిస్తున్న సీఎం కే సీఆర్కు ఎల్లవేళలా రుణపడి ఉంటామని సోము రమేశ్ కురు మ అన్నారు. రెండో విడుత గొర్రెల పంపిణీ కోసం ర�
యాదగిరిగుట్ట రూరల్, జూలై 22 : తెలంగాణ ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ప్రభుత్వవిప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేం దర్ రెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట మండలం మాసాయిపేటపే�