చౌటుప్పల్ రూరల్: మోడీకి పతనమయ్యే కాలం ప్రారంభమైందని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సోమవారం మండల పరిధిలోని మందోళ్లగూడెం గ్రామంలో సీపీఎం పార్టీ 10వ గ్రామశాఖ మహాసభకు ఆయన ముఖ్య
భవిత కేంద్రాలు తెరిచే వరకు రాష్ట్రంలో తొలిసారిగా దివ్యదిశ ఆలేరు టౌన్: కరోనా కారణంగా భవిత కేంద్రాలు మూత పడ్డాయి. శారీరక, మానసిక సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు ఫిజియోథెరఫీ సేవలు, ఆటపాటలతో కూడిన విద్యాబు
యాదాద్రి: శ్రీవారి ఖజానాకు రూ. 13,05,116 ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ.1,96,956, రూ. 100 దర్శనంతో రూ. 27,400, వీఐపీ దర్శనాల ద్వారా రూ. 80,850, సుప్రభాతం ద్వారా రూ. 1,600, నిత్య కైంకర్యాలతో రూ. 5,502, క్యారీబ్యాగుల
యాదాద్రి: శ్రావణ మాసం పురస్కరించుకుని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో 17 నుంచి పవిత్రోత్సవాలను ప్రారంభించనున్నారు. ఈ నెల 19వ తేదీ వరకు మూడు రోజులు పాటు జరిగే ఉత్సవాల నిర్వహణకు ఆలయంలో సర్వం సిద్ధం చేశా
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో హరిహరులకు సోమవారం ప్రత్యేక పూజల కోలాహలం నెల కొంది. వైష్ణవాగమశాస్త్ర రీతిలో యాదాద్రీశుడికి, శైవాగమశాస్త్ర రీతిలో కొండపై వేంచేసి ఉన్న పర్వతవర్ధనీ సమేత
మోత్కూరు: మోత్కూరు ఐసీడీఎస్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫి కేషన్ జారీ చేసినట్లు సీడీపీవో జ్యోత్స్న తెలిపారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆత్మకూరు(�
మోత్కూరు: రాష్ట్ర ప్రభుత్వం దళితుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న దళితబంధు ప్రారంభోత్సావాన్ని పురస్కరించు కొని సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభీషేకం నిర్వహించారు. సోమవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌర�
ప్రతిరోజూ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని పోర్టల్లో నమోదు చేయాలి గూగుల్ మీట్లో కలెక్టర్ పమేలాసత్పతి భువనగిరి కలెక్టరేట్: తెలంగాణకు హరితహారం కార్యక్రమంతో పాటు ఇతర ప్లాంటేషన్ లక్ష్యాన్ని వారంలోగా నూటికి
భువనగిరి కలెక్టరేట్ : ప్రజావాణిలో స్వీకరించే ఆర్జీలకు త్వరితగతిన పరిష్కార మార్గాలను చూపాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని పలు మండలాలక�
యాదాద్రి, ఆగస్టు15: ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా 75వ స్వాతంత్య్ర వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని యాదగిరిగుట్ట పట్టణంలో ప్రభు త్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పాఠశాలల్లో నాయకులు, ప్రజా�
భువనగిరి అర్బన్, ఆగస్టు 15: 75వ స్వాతంత్య్ర వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యాసంస్థలు, సహకార సంఘాలు, పలు గ్రామపంచాయతీలు, స్వచ్ఛంద సంస్థల ఎదుట జాతీయ జెండాలను ఎగురవేశ�
రామన్నపేట: రామన్నపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని సీడీపీవో శాగంటి శైలజ తెలిపారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ… ప్రాజెక్టు పరిధిలో ఒక మినీ అంగన్ వాడీ టీచర�
భువనగిరి కలెక్టరేట్: ఉత్తమ సేవలకు గుర్తింపు తప్పక లభిస్తుందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా రెడ్డి అన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లాలోని పలు ప్రభుత్వ శాఖల్లో పనిచేస్త�
భువనగిరి అర్బన్: 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన�