సంస్థాన్ నారాయణపురం: దళితుల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసున్న సీఎం కేసీఆర్ నిజమైన దళితుల ఆత్మ బంధువని జడ్పీటీసీ వీరమళ్ల భానుమతీగౌడ్ అన్నారు.మంగళవారం మండల కేంద్రంలోని సర్వేల్లో దళితవాడలో 100 మంది దళి�
10వ తరగతి మార్కులకు ప్రాధాన్యం జిల్లాలో 57 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 25 చివరి తేదీ ఆలేరు టౌన్: యాదాద్రి భువనగిరి జిల్లాలో నూతనంగా మంజూరైన 57 అంగన్వాడీ కార్యకర్తల పోస్టు�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఖజానాకు రూ.9,92,276 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 1,07,004, రూ. 100 దర్శనంతో రూ. 40,500, నిత్య కైంకర్యాలతో రూ 2,001, క్యారీబ్యాగులతో రూ. 2,200, సత్యనారాయణ వ్రతాల ద�
మొక్కలను గుర్తించిన ఎక్సైజ్ సీఐ నాగిరెడ్డి భువనగిరి అర్బన్: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా దవాఖాన మార్చురీ ఆవరణలోని ఖాళీ స్థలంలో ఇతర మొక్క లతో పాటు గంజాయి మొక్కలు పెరుగుతున్నట్లు �
ప్రత్యేక పూజలు చేసి మొక్కులుచెల్లించుకున్న భక్తులు శ్రీవారి ఖజానాకు రూ. 13,05,116 ఆదాయం యాదాద్రి, ఆగస్టు16: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో హరిహరులకు సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. వైష్ణవ ఆగమశాస్త్రరీతిల�
శనివారంలోగా నూరుశాతం హరితహారం ప్లాంటేషన్ లక్ష్యం సాధించాలి కలెక్టర్ పమేలాసత్పతి భువనగిరి కలెక్టరేట్ ఆగస్టు 16: తెలంగాణకు హరితహారంలో భాగంగా నాటిన ప్రతి మొక్కకు జియోట్యాగింగ్ చేయాలని కలెక్టర్ పమేల�
రెండో విడుత వివరాలు సిద్ధం జిల్లాలో రూ.50వేల వరకూ బాకీ ఉన్న వారి సంఖ్య 16,353 మంది రెండుమూడు రోజుల్లో ప్రారంభం కానున్న ప్రక్రియ ఈ నెలాఖరు వరకు రైతుల ఖాతాల్లో జమ కానున్న రుణ మాఫీ నిధులు ఖుషీ అవుతున్న జిల్లా రైతా
జిల్లా నుంచి భారీ ర్యాలీలతో హుజూరాబాద్కు వెళ్లిన దళిత కుటుంబాలు సీఎం కేసీఆర్ ఆవిష్కరించిన ‘తెలంగాణ దళిత బంధు’లో పాల్గొన్న ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి జి�
చౌటుప్పల్ రూరల్: మోడీకి పతనమయ్యే కాలం ప్రారంభమైందని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సోమవారం మండల పరిధిలోని మందోళ్లగూడెం గ్రామంలో సీపీఎం పార్టీ 10వ గ్రామశాఖ మహాసభకు ఆయన ముఖ్య
భవిత కేంద్రాలు తెరిచే వరకు రాష్ట్రంలో తొలిసారిగా దివ్యదిశ ఆలేరు టౌన్: కరోనా కారణంగా భవిత కేంద్రాలు మూత పడ్డాయి. శారీరక, మానసిక సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు ఫిజియోథెరఫీ సేవలు, ఆటపాటలతో కూడిన విద్యాబు
యాదాద్రి: శ్రీవారి ఖజానాకు రూ. 13,05,116 ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ.1,96,956, రూ. 100 దర్శనంతో రూ. 27,400, వీఐపీ దర్శనాల ద్వారా రూ. 80,850, సుప్రభాతం ద్వారా రూ. 1,600, నిత్య కైంకర్యాలతో రూ. 5,502, క్యారీబ్యాగుల
యాదాద్రి: శ్రావణ మాసం పురస్కరించుకుని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో 17 నుంచి పవిత్రోత్సవాలను ప్రారంభించనున్నారు. ఈ నెల 19వ తేదీ వరకు మూడు రోజులు పాటు జరిగే ఉత్సవాల నిర్వహణకు ఆలయంలో సర్వం సిద్ధం చేశా