తుది మెరుగులు వేగవంతం చేయాలి సీఎంఓ ముఖ్య కార్యదర్శి భూపాల్రెడ్డి యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనుల పరిశీలన యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను అక్టోబర్లోగా పూర్తి చేయాలని,తుది మెరుగులను ఆలస్యం చేయొద్దని �
లక్ష్యానికి చేరువలో ఏడో విడుత హరితహారం ఉమ్మడి నల్లగొండ జిల్లా లక్ష్యం 1.87 కోట్లు.. ఇప్పటివరకు నాటిన మొక్కలు 1.43 కోట్లు.. నల్లగొండ జిల్లా లక్ష్యం 71 లక్షలు ఇప్పటివరకు నాటినవి 62 లక్షలుసూర్యాపేట 86 లక్షలు నాటినవి 54
రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్జిల్లా వ్యాప్తంగా మట్టి విగ్రహాల పంపిణీ యాదాద్రి, సెప్టెంబర్ 9 : పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకుడి విగ్రహాలను పూజించాలని రాష్ట్ర పోలీస్ హౌసి�
ఉత్సాహంగా సాగుతున్నటీఆర్ఎస్ గ్రామ కమిటీల ఎన్నికలు బొమ్మలరామారం,సెప్టెంబర్9 : ఊరూరా టీఆర్ఎస్ గ్రామ కమిటీల ఎన్నికలు జోరుగా కొనసాగుతున్నాయి. గురువారం నియోజకవర్గ వ్యాప్తంగా పలు గ్రామాల కమిటీలను ఎన్న�
గ్రామాల్లో టీఆర్ఎస్ కార్యవర్గాల ఎన్నిక భవనగిరి అర్బన్, సెప్టెంబర్ 9: భువనగిరి మండలంలోని 31 గ్రామాల్లో గురువారం టీఆర్ఎస్ గ్రామశాఖ కమిటీల ఎన్నిక జరిగిందని, అధ్యక్ష, కార్యదర్శులతోపాటు కమిటీ సభ్యులను �
గ్రామీణ ఆర్థిక పరిపుష్టే సీఎం కేసీఆర్ సంకల్పంసాగుకు అనుబంధంగా వృత్తిదారులకు చేయూతరాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డిభువనగిరి, నకిరేకల్ చెరువుల్లోకి చేప పిల్లల విడుదలపెద్ద చెరువులో చేపపిల్�
పునరావాస చర్యలు వెంటనే చేపడుతాంప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మెరుగైన పరిహారం అందిస్తాంకలెక్టర్ పమేలా సత్పతి భరోసాబస్వాపూర్ రిజర్వాయర్ ముంపు నిర్వాసితులతో సమావేశం బస్వాపూర్ నృసింహ రిజర్వాయర్ న
యాదాద్రి క్షేత్రంలో పుణ్యస్నానాలకు శుద్ధ జలంలక్ష్మీ పుష్కరిణిలో నీటి శుభ్రతకు ఫిల్టర్లుస్పెయిన్ టెక్నాలజీ వినియోగంగుండంలో 15 లక్షలలీటర్ల నీటి నిల్వ1,500 మంది భక్తులు స్నానమాచరించేలా వసతులు ట్రయల్ రన్�
హరితహారం లక్ష్యాన్ని చేరుకున్న రాష్ట్రంఅటవీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి భువనగిరి అర్బన్, సెప్టెంబర్ 8: తెలంగాణ రాష్ట్రం హరితహారంలో ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకుందని అటవీశాఖ స్పెషల్ చీఫ్
ఉత్సాహంగా టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికలు భువనగిరి అర్బన్, సెప్టెంబర్ 7 : టీఆర్ఎస్ గ్రామ కమిటీల జోరుగా సాగుతున్నాయి. మంగళవారం పలు గ్రామాల్లో గ్రామ నాయకులు, క్రియాశీలక కార్యకర్తలు సమావేశమై పార్టీ కార్యవ
ఈఎన్సీ రవీందర్రావు ఆదేశం యాదాద్రి, సెప్టెంబర్7: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో వేగం పెంచి సకాలంలో పూర్తి చేయాలని ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) రవీందర్రావు తెలిపారు. మంగళవార�
నేటి నుంచి ఆరో విడుత చేప పిల్లల పంపిణీభువనగిరిలో ప్రారంభించనున్న జిల్లా మంత్రి జగదీశ్రెడ్డియాద్రాద్రి జిల్లావ్యాప్తంగా 3.15కోట్ల పిల్లల పంపిణీకి సర్కారు ఏర్పాట్లు8,929 కుటుంబాలకు ఏడాదంతా ఉపాధి సమైక్య పా�
ఐదేండ్లలో 230 కోట్ల మొక్కలు నాటి రికార్డు సృష్టించాంసీసీఎఫ్ ఎంజే అక్బర్లక్కారంలోని తంగేడు వనం సందర్శన చౌటుప్పల్, సెప్టెంబర్7 : హరితహారం నిర్వహణలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా మారిందని, 2015 నుంచి ఐదేండ్లలో